|
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెసు పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత. వైయస్ హయాంలో సేకరించిన భూములను తిరిగి దళితులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా అయితే తమకు కాంగ్రెసు అండగా ఉందని ప్రజలు భావిస్తారన్నారు.ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఓటమికి మావాళ్లే కారణమని ఆయన అన్నారు. మావాళ్లే పార్టీని ఓడించారన్నారు. పార్టీ సహచరులు...
|