|
ఒప్పందం రద్దయింది. ఖమ్మం జిల్లాలోని 1.41 లక్షల ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్కు దోచిపెడుతూ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి) గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజలందరికీ చెందిన సహజ వనరులపై పెత్తనాన్ని సెజ్ల పేరుతోనో, పారిశ్రామిక వాడల పేరుతోనో కొందరు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం కొంతకాలంగా ప్రభుత్వ విధానంగా మారిన విషయం తెలిసిందే! విచ్చలవిడిగా...
|