Recent news from 24dunia
   

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విఫలమయ్యాయని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహులైన తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను గ్రామాల్లోనికి రానివ్వమని ఆయన హెచ్చరించ...
Source : Oneindia | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కునే వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రకు, రాయలసీమకు, తెలంగాణకు విడివిడిగా వ్యూహాలు రచించి వచ్చే ఎన్నికలను ఎదుర్కునేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రకు సంబంధించినంత వరకు వ్యూహం ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి చిరంజీవిని పూర్తి స్థాయిలో రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మాజీ కేంద్ర మంత్రి దాసరి న...
Source : Oneindia | 6 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తెలంగాణపై నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు సాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌‌ తనతో సమావేశమైన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై చర్చలు కీలక దశలో ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోగానే మీడియాకు చెప్తామని కూడా అన్నారు. తనతో గవర్నర్ తెలంగాణపై కూడా మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను గవర్నర్ వివరించినట్ల...
Source : Oneindia | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని వర్షం ముంచెత్తుతోంది. దీంతో ఇప్పటి వరకు 73 మంది మరణించారు. వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు 71,440 మంది యాత్రికులు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 1700 మంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.వరదలు, కొండచరియలు విరిగిపడి పరిస్థితి అత్యంత విషాదభరితంగా మారిపోయింది. గంగానది, దాని ఉపనదుల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహాయక చర్యలకు మా...
Source : Oneindia | 10 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీని కలిశారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత మోడీ అద్వానీతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఇరువురి మధ్య భేటీ సామరస్యపూర్వకంగా సాగిందని, ఎన్డిఎ చీలిక గురించి చర్చించుకున్నారని అంటున్నారు.ప్రతి ఒక్కరినీ తనతో పాటు తీసుకుని వెళ్తానని మోడీ అద్వానీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇరువురు గంట సేపు సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత విషయాలతో పాటు జెడి (యు) ఎన్డిఎ నుంచి తప్పుకోవడంపై ...
Source : Oneindia | 10 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
చెన్నై: సంప్రదాయబద్ధంగా జరిగితేనే స్త్రీపురుషుల మధ్య వివాహమైనట్లు కాదని, ఇరువురి మధ్య శారీరక సంబంధం ఉంటే వివాహమైనట్లుగానే పరిగణించాల్సి ఉంటుందనిఅభిప్రాయపడింది. తన భార్య కాదంటూ మనోవర్తి ఇవ్వడానికి నిరాకరించాడంటూ ఓ ముస్లిం మహిళ ఓ వ్యక్తిపై వేసిన పిటిషన్‌పై కోర్టు ఆ వ్యాఖ్య చేసింది.21 ఏళ్లు నిండిన వ్యక్తితో 18 ఏళ్ల యువతి లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా గర్భవతి అయితే వారిద్దరి మధ్య వివాహం జరిగినట్లు ...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
నాలుగు రోజుల క్రితం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి ఫాంహౌస్‌లో ఎందుకున్నారంటూఅధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి, టిఎస్ఐకాసలు మంగళవారం లేఖలు రాశాయి.చలో అసెంబ్లీ నేపథ్యంలో జరిగిన అరెస్టులు, నిర్బంధంపై బందుకు పిలుపునిచ్చి ఫాంహౌస్‌లో ఎందుకున్నారో చెప్పాలని లేదంటే తాము ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని వారు లేఖలో హెచ్చరించారు. తెలంగాణ...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రజాశక్తి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు 12వ వర్ధంతి సభ మంగళవారం సాయంత్రం 5 గంటలకు నల్గొండలోని టౌన్‌హాల్‌లో జరగనుంది. 'ప్రపంచీకరణ-ప్రజాస్వామ్యం- మీడియా' అనే అంశంపై శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌ మోటూరు హనుమంతరావు స్మారకో పన్యాసం చేయనున్నారు. ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి అధ్యక్షతన జరిగే ఈ సభలో నల్గొండ జిల్లా కలెక్టర్‌ ఎన్‌ ముక్తేశ్వరరావు, మిర్యాలగూడ శాసనసభ్యులు...
Source : Prajasakti | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశం తప్పు కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు తనను కలిసి విషయం చెప్పి వెళ్లారని అన్నారు. పంచాయతీ రిజర్వేషన్‌లలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రావన్నారు. నాలుగైదు రోజులలో రిజర్వేషన్లపై ఈసికి నివేదిక పంపిస్తామని చెప్పారు.ప్రజా వ్యతిరేకత తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సరైన సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. తెలంగాణపై త్వ...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
హైదరాబాద్/ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో పోలీసులు దున్నపోతుపై కాల్పులు జరిపారు. మంగళవారం ఉదయం ఓ దున్నపోతు మండలంలోని నాగారం గ్రామంలో బీభత్సం సృష్టించింది. అందరినీ పొడుస్తూ ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఇది తెలిసిన పోలీసులు దున్నపోతుపై కాల్పులు జరిపారు.దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎన్ఆర్‌డిజి పాఠశాలలో బాంబు పెట్టినట్లుగా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ...
Source : Oneindia | 14 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఆస్తుల కేసులో కళంకిత మంత్రులు రాజీనామా చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మంగళవారం అసెంబ్లీలో పట్టుబట్టింది. టిడిపి ఆందోళనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఘాటుగా స్పందించారు. అనంతరం స్పీకర్ సభను పావుగంట పాటు వాయిదా వేశారు.కళంకిత మంత్రులు అని టిడిపి అనడంపై ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట...
Source : Oneindia | 14 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఓ మహిళా ప్రజాప్రతినిధి ఓ లగ్జరీ బస్సు హెస్టెస్ పైన చేయి చేసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార పిఎంఎల్(ఎన్) పార్టికి చెందిన సదరు ప్రజాప్రతినిధి ఆదివారం హోస్టెస్ పైన చేయి చేసుకున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. తనకు అడిగిన వెంటనే నీరు ఇవ్వకపోవడంతో ఆ మహిళా ప్రజాప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్ విచారణకు ఆదేశాలు జార...
Source : Oneindia | 15 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Telugu News Headlines | India News Headlines | Telugu News Website | ప్రధాన వార్తలు
Recent news from 24dunia