Recent news from 24dunia
   

భారీగా ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బుదవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలువడిన ఉత్తర్వుల్లో 40మంది సీనియర్‌ ఐపిఎస్‌లకు స్థానచలనం కల్పించింది.1998 బ్యాచ్‌కు చెందిన డిఐజిలకు పోస్టింగులు ఇవ్వటంతోపాటు స్పెషల్‌ గ్రేడ్‌ ఎస్పీలను బదిలీచేసి వారికి కూడా పోస్టింగ్‌ ఇచ్చింది. కొన్ని జిల్లాల ఎస్పీలు కూడా మారారు....
Source : Prajasakti | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఫ్లోరోసిస్‌అదో 'వంకర'వ్యాధి, కాళ్లు, చేతులూ సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయల్లా మారి మనుషులను, వారి జీవితాలను కబళించే రక్కసి. దంతాలపై గారలా ఏర్పడి బాధితుల ముఖాలను, వారి మనసులను అణుక్షణం కల్లోలపరిచే మహమ్మారి. నీటిలోని ఫ్లోరిన్‌ వల్ల వచ్చే ఈ భయంకర వ్యాధిని స్వాతంత్య్రానికి పూర్వం 1932లోనే నల్లగొండ జిల్లాలో గుర్తించినప్పటికీ ప్రభుత్వ అలసత్వం, ప్రజల అవగాహనా రాహిత్యం, మన ఆహారపు అలవాట్ల వల్ల నేటికీ నియంత్ర...
Source : Prajasakti | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
కులవివక్షకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినా, రాజ్యాంగం అమల్లోకి వచ్చినా ఎన్నో చట్టాలున్నా దళితులు ఇంకా కుల వివక్ష, అంటరానితనానికి గురికావడం దుర్మార్గ మని ఆందోళన వ్యక్తం చేశారు. సమిష్టి పోరాటాల వల్లే సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత లభించిందని చెప్పారు. ఇది ముఖ్యమంత్రి కిరణ్‌ వల్ల వచ్చిందని కాదని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ చట్టం అమలుకు మరో పో...
Source : Prajasakti | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
గుంటూరు/వరంగల్: మార్పు అనేది రాజకీయ నాయకులలో కాదని మొదట ప్రజలలో రావాలని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఆయన గురువారం గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. రూ.500 తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తే రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మార్పు అనేది నాయకులలో రాదని, ప్రజల నుండే మార్పు రావాలన్నారు. ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు వేయడం మానుకోవాలని అభిప్రాయపడ్డారు. కర్నాటక ఎన్నికల ...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పాక్ సౌత్ వెస్ట్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉపయోగించే ఓ రిక్షాలో బాంబు పెట్టి పేల్చారు. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.దాదాపు 100 కిలోల బరువైన బాంబును పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం పార్లమెంటరీ దళాలతో క్వెట్టా ఔట్ స్కర్ట్స్‌కు వెళ్తున్న ...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
హైదరాబాద్/మెదక్: తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ పెళ్లి కొడుకు పరారయ్యాడు. మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని దుబ్బాకలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు పరారయ్యాడు. పెళ్లి ఇష్టం లేక పోవడం వల్లనే అతను పరారయ్యాడని తెలుస్తోంది.దీంతో బంధువులు, పెళ్లి కూతురు తరఫు వారు ఆందోళన చెందారు. పెళ్లి కొడుకు కోసం గాలించారు. వీరి వివాహం ఆరు నెలల క్రితం నిశ్చయమైంద...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెసు పార్టీ నీళ్లు వదిలేసిందా? అంటే అవుననే చెప్పవచ్చు. కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలలో వైయస్ ఫోటో లేకున్నా, వైయస్ ప్రస్తావన లేకున్నా ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సాక్ష్యాత్తూ ముఖ్య నేతలు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి. అయితే బుధవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వైయస్ ఊసేలేదు.కార్యక్రమంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఫోట...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
కోజికోడ్: పేసర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం ఓ మలయాళీ దర్శకుడికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. యువ పాకిస్తానీ క్రికెటర్ భారత పర్యటన ద్వారా మారిపోయే విధానాన్ని కథావస్తువుగా తీసుకుని నిర్మించిన మలయాళీ చిత్రంలో శ్రీశాంత్ అతిథి పాత్ర పోషించాడు. శ్రీశాంత్ ఉన్న దృశ్యాలను దర్శకుడు తొలగించారు.మఝవిల్లినట్టం వారే పేరుతో ప్రముఖ మలయాళీ కవి, సంగీతదర్శకుడు కైతప్రం దామోదరన్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించార...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వచ్చే సీట్లు తారుమారు అవుతాయా? అంటే అవునని కొన్ని సర్వేలు చెబుతున్నాయట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి 12, వైయస్సార్ కాంగ్రెసు 11, తెలుగుదేశం 10, బిజెపి 1, మజ్లిస్ 1, కాంగ్రెసు 7 లోకసభ స్థానాలను ...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
వరంగల్: కేంద్రమంత్రి బలరామ్ నాయక్, వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్యలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నికల సమయంలో ఓ ప్రార్థనా మందిరంలో ప్రచారం నిర్వహించారనే అభియోగంపై నమోదైన కేసు విచారణకు వారు గైర్హాజరు కావడంతో కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది.గతేడాది స్టేషన్ ఘనపూర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉ...
Source : Oneindia | 13 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
భోపాల్/న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకరు జబల్‌పూర్‌లో సామూహిక అత్యాచారానికి గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆమె ఒక కేసు నిమిత్తం జబల్‌పూర్‌కు వచ్చింది. మంగళవారం రాత్రి కట్ని నుంచి తన స్నేహితుడితో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో అతడికి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ముందుకు వెళ్లిపోయాడు. ఇంతలో, ఇద్దరు యువకులు మోటార్‌సైకిల్ మీద వచ్చి ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి...
Source : Oneindia | 13 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఏలూరు/కడప: వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, ప్రజల సమస్యలు తీరిపోతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల బుధవారం అన్నారు. షర్మిల పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజల కష్టాలను జగన్ తీర్చుతారని షర్మిల ప్రజలకు తన యాత్రలో ధైర్యం చెప్పారు.ప్రజలు తమ సమస్యలను షర్మిలకు చెప్పుకున్నారు....
Source : Oneindia | 14 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Telugu News Headlines | India News Headlines | Telugu News Website | ప్రధాన వార్తలు
Recent news from 24dunia