Recent news from 24dunia
   

న్యూఢిల్లీ: పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకున్నారు. బుక్కీలతో సంబంధాలున్నాయనే ఆరోపణపై అరెస్టయిననటుడు విందూ దారాసింగ్‌తో రవూఫ్ సంబంధాలు నెరిపాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుక్కీల నుంచి రవూఫ్‌కు బహుమతులు అందినట్లు కూడా తెలుస్తోంది.త్వరలో ఇంగ్లాండు, వేల్స్‌ల్లో జరిగే చాంఫియన్స్ ట్రోఫీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) రవూఫ్‌ను తప్పించింది. బుక్కీల...
Source : Oneindia | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
టీవీ చానెళ్లను కొనేంత డబ్బులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎలా వచ్చాయని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచందర్ రావు అడిగారు. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు, సీఎం సొంత డబ్బా బాగా మోగించుకున్నారని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఒక్కమాట అనలేదని, ప్రజాపక్షంగా ఉన్న తమ పార్టీపై మాత్రం పనిగట్టుకుని విమర్శలు చే...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మార్పు చెందుతున్నాయి. మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డి గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుకలిశారు. ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. గద్వాల నియోజకవర్గంలో మంత్రి డికె అరుణకు చెక్ పెట్టేందుకే సమరసింహా రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. గద్వాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం డికె అరుణ కా...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
శ్రీనగర్: అమ్మాయిలపై అత్యాచారం చేశాడని, పలువురు అమ్మాయిలపై లైంగిక దోపిడీకి పాల్లడ్డాడని ఆరోపిస్తూ పోలీసులు 42 ఏళ్ల సూఫీ సన్యాసిని అరెస్టు చేశారు. తనను తాను స్వామీగా చెప్పుకునే గుల్జార్ అహ్మద్ భట్‌ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. బుద్గాం జిల్లాలోని ఖాన్‌సాహిప్ మత కేంద్రంలో అతను ఈ అకృత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.సయ్యద్ గుల్జార్‌గా పిలిచే గుల్జార్ భట్ మత అధ్యయనంలో బాలికల...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
విజయవాడ: తాము ఏ విధమైన ఉల్లంఘనలకు పాల్పడలేదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తాము తమ కంపెనీకి యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి 1994 అక్టోబర్ 13వ తేదీన కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని ఆయన చెప్పారు. స్విస్ కంపెనీకి ముందుగా 15 శాతం అడ్వాన్స్‌గా పంపించడానికి, మిగతా 85 శాతం విడతలవారీగా చెల్లించడానికి ఒప్పందం చేసుకున్...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిఈవో గురునాథ్ మీయప్పన్ ఇంట్లో పోలీసులు గురువారం సోదాలు చేపట్టారు. గురునాథ్‌ను విచారించేందుకు ముంబై పోలీసులు చెన్నైకు వచ్చారు. గురునాథ్ ఇంట్లో లేకపోవడంతో ఆయనను విచారించలేదు. అతనికి పోలీసులు సమన్లు జారీ చేసి వెళ్లారు. సోమవారం విచారణకు ఆదేశాలు కావాలని అందులో ఆదేశించారు. ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.తాజా సమాచారం మేరకు గురున...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రముఖ కమెడియన్ అలీకి రాజకీయ డిమాండ్ పెరిగినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో ఆయనను రాజమండ్రి బరిలో దించేందుకు ఇటు వైయస్సార్ కాంగ్రెసు అటు తెలుగుదేశం పార్టీలో పోటీ పోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయట. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగాకాంగ్రెసు పార్టీ నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన ఒప్పుకుంటే జయప్రద బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. జయప...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న విమర్శల వల్లనే ఆయనకు, ఆయన పార్టీకి సానుభూతి పెరుగుతోందని మాజీ మంత్రి, కంటోన్మెంటు ఎమ్మెల్యే శంకర రావు గురువారం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితే కాస్త మెరుగ్గా ఉందన్నారు. కర్నాటక పరిస్థితి కన్నా దారుణంగా ఉందన్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
నెల్లూరు/హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఐపిఎల్ మ్యాచ్‌ల బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన బుకీ శ్యాంప్రసాద్ సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి నుండి 11 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక టివిని, రూ.3.14 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొదలకూరులో అరెస్టు చేశారు.ఐపిఎల్ బెట్టింగ్స్ పైన గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వి...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
పుణే: 1993 అల్లర్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించారు. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి. ఆయనను మూడో నంబరు గదిలో ఉంచారు. ఆయన బ్యారక్ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు చెప్పారు.సంజయ్ దత్ ఈ జైలులో మరో మూడున్నర సంవత్సరాలు గడపాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఒక నెల రోజుల పాటు ఆయనకు ఇంటి భోజనం అందుతుంది....
Source : Oneindia | 13 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఐపిఎల్ 6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన పేసర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందే. మలయాళం ఫిల్మ్ మేకర్స్ షాజీ కైలాస్, ఎకె సాజన్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రికెట్ అని పేరు పెట్టనున్నారని సమాచారం.ఇందుకు సంబంధించి ఇరువురి మధ్యన ప్రాథమిక స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా జరిగాయట. ఇందులో శ్రీశాంత్ వంటి కుర్రాడు ఎదిగిన తీరు, అంతలోనే ఫిక...
Source : Oneindia | 13 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా వినోద్‌ రాయ్ బుధవారం పదవీ విరమణ చేశారు. తన ఐదేళ్ల పదవీ కాలం (2008-2013)లో కామన్వెల్త్‌ క్రీడలు మొదలు, 2జి స్పెక్ట్రమ్‌, బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై కేటాయింపుల్లో అమ్రకాలు తదితర కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే....
Source : Prajasakti | 13 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Telugu News Headlines | India News Headlines | Telugu News Website | ప్రధాన వార్తలు
Recent news from 24dunia