Recent news from 24dunia
   

వరుస సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలుస్తున్న మంత్రి రామచంద్రయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దను మారుస్తున్నారంటూ ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుంతుందని పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేసి సిఎంపై తనకున్న అసంతృప్తిని మరోమారు వ్యక్తం చేశారు. అసమ్మతి మంత్రులను తప్పిస్తారని వస్తున్న వార్తలు నిజమేనా, అన్ని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వ పెద్దను కూడా...
Source : Prajasakti | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
టిఆర్‌ఎస్‌ పార్టీలో అనైక్యతా, ఆరోపణల చిచ్చు రగులుతూనే వుంది. ఆ పార్టీ నుంచి సస్పెండైన మెదక్‌జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునందన్‌రావు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు మధ్య పరస్పర మాటల యుద్ధం కొనసాగు తోంది. పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. పద్మాలయా స్టూడియో విషయంలో హరీష్‌రావు బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడ్డాడని రఘనందన్‌రావు ఆరోపించారు. తన దగ్గర ఆధారాలున్నాయని, న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. దీనిపై అ...
Source : Prajasakti | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజా నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి ముగింపు సభను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా 'సుందరయ్య స్మారక ఉపన్యాసాల సంకలనం' పుస్తకావిష్కరణ జరుగుతుంది. అనంతరం బాలలచేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతా యని ఎస్వీకె కార్యదర్శి ...
Source : Prajasakti | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
జిజూ జనార్థన్‌ అనే బుకీతో ఏర్పడిన పరిచయమే తనను ఫిక్సింగ్‌లో రొంపిలోకి లాగిందని శ్రీశాంత్‌ పోలీసులకు తెలిపాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో అరెస్టయిన శ్రీశాంత్‌ను విచారించిన ఢిల్లీ పోలీసులు స్పాట్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టారు. జిజూ జనార్థనే తనను ఫిక్సింగ్‌కు పాల్పడేలా చేశాడని శ్రీశాంత్‌ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. జిజూ జనార్థన్‌ కూడా ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలోనే ఉన్నాడు. ...
Source : Prajasakti | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
(తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దూకుడుకు కళ్లెం వేయడానికి రాజకీయ ప్రత్యర్థులు పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తెరాసపైనే కాకుడా పార్టీ శానససభ్యుడు హరీష్ రావుపై రఘునందరావు తీవ్రమైన ఆరోపణలు చేయడం వెనక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అదే విషయం చెప్పారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తేవడంలోకీలక పాత్ర పోషిస్తున్న...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ సమావేశాల్లో తెలంగాణ, సమైక్యాంధ్రల ప్రస్తావన అనవసరమని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పిసిసి కార్యవర్గ కూర్పుపై తమకన్నా మీడియాకో ఎక్కువ ఉత్సుకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ నెల 22వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. జి...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులవి కాకి అరుపులని, ఆ అరుపుల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదనిఅధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, రాజకీయ కక్షతోనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.వైయస్సార్ కా...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఉన్నట్లు భావిస్తున్న ఫైవ్ స్టార్ హోటల్లోని గదిలో ముంబై పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. హోటల్ నుంచి పోలీసులు శ్రీశాంత్‌కు చెందిన ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులు ఫరిదాబాద్‌లో ఇజిత్ చండిల నివాసానికి కూడా వెళ్లారు.దర్యాప్తును ముందుకు సాగిస్తూ ఢిల్లీ పోలీసు బృందాలు అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ చేరుకున్నాయి. స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి పోలీసులు మరిన్న...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
కొచ్చి/ ముంబై : స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణలపై అరెస్టు కావడంతో క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ వివాహాలు సందేహంలో పడ్డాయి. వారి పెళ్లి ప్రణాళికలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది. నిజానికి, అంకిత్ చవాన్ వివాహం జూన్ 2వ తేదీన జరగాల్సి ఉంది. ప్రస్తుత స్థితితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. ముంబైకి చెందిన అంకిత్ చవాన్ పెళ్లి గర్ల్ ఫ్రెండ్‌తో కుదిరింది. ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారని...
Source : Oneindia | 10 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
శానససభ్యుడు శ్రీకాంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో అభివృద్ధికి వైయస్ రాజశేఖర రెడ్డి మారుపేరు అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు, ఫిక్సింగ్‌లకరు మారుపేరు అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చంద్రబాబు ఇప్పటికిప్పుడు మాట్లాడడం వెనక ఆంతర్యమేమిటని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు.ఆరోపణలను ఎదుర్కుంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలనే ఆకస్మిక డిమాండ్ చంద్రబాబు నుంచి ఎందుకు...
Source : Oneindia | 10 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలతో తీరిక లేకుండా చర్చలు జరిపిన కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడలేదు. అధిష్టానం ఆయనకు ఏం సూచనలు చేసింది, కళంకిత మంత్రులపై కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటారా, మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందా వంటి పలు సందే...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఎల్బీనగర్‌ కాలనీలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కుమారుడు వడదెబ్బ తగిలి మృతి చెందాడు. శ్రీనివాస్ అనే వరుడు వడదెబ్బకు మృతి చెందడంతో పెళ్లి నిలిచిపోయింది. దీంతో పెళ్లి కూతురు కన్నీరుమున్నీరైంది.కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు బావిలో దూకిచేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసుల...
Source : Oneindia | 13 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Telugu News Headlines | India News Headlines | Telugu News Website | ప్రధాన వార్తలు
Recent news from 24dunia