| హైదరాబాదులోని యూసుఫ్గుడాలోని కృష్ణానగర్ లాడ్జీలో జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళ ఆత్మహత్య చేసుకుందని మొదట భావించారు. అయితే, దర్యాప్తులో అది హత్యగా తేలింది. మృతురాలిని నాగరాణిగా గుర్తించారు. వెల్లంకి సునీల్ అనే హోంగార్డు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా, సునీల్ మంగళవారం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.... |