Recent news from 24dunia
   

అనూహ్యంగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడులక్ష్యంగా చేసుకుంది. అందుకు శాసనసభను వేదికగా చేసుకుంది. దీంతో సభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఐఎంజి భూముల వ్యవహారాన్ని ముందుకు తెచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ఈ భూముల వ్యవహారంపై విచారణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించడం లేదని అంటూ తెలుగుదేశం, కాంగ్...
Source : Oneindia | 13 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఆదిలాబాద్: తెలంగాణపై క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఢిల్లీలో జరుగుతున్నాయని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో చెప్పారు. బీహార్ శానససభలో జెడియు విశ్వాస తీర్మానం నెగ్గడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీహార్‌లోనాయకత్వంలోని ఆర్‌జెడి తమకు మిత్రపక్షమేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. భవిష్యత్తు పొత్తులను తర్వాత నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.తమకు ప్యాకేజీలు ...
Source : Oneindia | 15 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
హైదరాబాదులోని యూసుఫ్‌గుడాలోని కృష్ణానగర్ లాడ్జీలో జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళ ఆత్మహత్య చేసుకుందని మొదట భావించారు. అయితే, దర్యాప్తులో అది హత్యగా తేలింది. మృతురాలిని నాగరాణిగా గుర్తించారు. వెల్లంకి సునీల్ అనే హోంగార్డు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా, సునీల్ మంగళవారం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు....
Source : Oneindia | 16 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు పైన ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమైన కథనం పైన ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు, పార్టీ నేత శ్రవణ్ కుమార్ తదితరులు బుధవారం స్పందించారు. టిడిపి కుట్రలో భాగంగానే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో తెరాసను ఎదుర్కోలేని టిడిపి ఎబిఎన్‌ను అడ్డుపెట్టుకొని ఇలాంటి అవాస్తవాలు చెబుతోందన్నారు.ఎబిఎన్ కథనాల్ల...
Source : Oneindia | 17 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
మాజీ మంత్రి శంకర రావుతో పాటు ఆయన కుమారుడు శశాంక్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. వారితో పాటు డిజిపి, సిసిఎస్ మహిళా పోలీసు స్టేషన్‌లకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శంకర రావు, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ ఆయన కోడలు వంశీప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.శంకర రావు కోడలు వంశీప్రియ మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ రిట్ పిట...
Source : Oneindia | 18 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
విశ్వాస తీర్మానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం నెగ్గారు. ఎన్డీయే కూటమి నుండి జెడి(యు) ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన విశ్వాస పరీక్షకు సిద్ధపడ్డారు. ఈ రోజు విశ్వాస పరీక్షకు నిన్నటి వరకు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంది. ఓటింగుకు ముందే బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు.చర్చ అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగులో నితీష్‌‍కు అనుకూల...
Source : Oneindia | 18 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
హైదరాబాద్/మెదక్: కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం గొల్లమందలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. ఓ అధ్యాపకుడి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. విస్సన్నపేటలోని అధ్యాపకుడి వేధింపుల వల్లే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు అధ్యాపకుడి ఇంటిపై దాడి చేసి చితకబాదారు.కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్...
Source : Oneindia | 19 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తాము మీడియాతో మాట్లాడిన సిడి అస్పష్టంగా ఉందని, ఒరిజినల్ టేపులను ప్రవేశపెడితేనే తాము కౌంటర్ దాఖలు చేస్తామని మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులు బుధవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. తాము మీడియాలో మాట్లాడిన సిడి అస్పష్టంగా ఉందని మెమోలో పేర్కొన్నారు. ఒరిజినల్‌వి ఇస్తే కౌంటర్‌కు సిద్ధమని చెప్పారు.తాము రాజీనామా ఎందుకు చేశామో ప్రజలకు చెప్పేందుకే మీడియాతో మాట్లాడ...
Source : Oneindia | 20 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
నినాదం సమైక్యవాదమేనని మంత్రి శైలజానాథ్ మంగళవారం అన్నారు. సమైక్య రాష్ట్రాన్నే సీమాంధ్ర నేతలం కోరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ రాదని, ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇస్తే ఏం చేయాలో అప్పుడు నిర్ణయిస్తామనిచెప్పారు. తెలంగాణపై నిర్ణయానికి ఇది సరైన సమయమని మంత్రి కొండ్రు మురళి అభిప్రాయపడ్డారు. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలన్నారు.చెప్పారు. అదే సమయంలో వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి కూడా ప్యాకేజీ కేటాయించాలని ఆయన డిమాం...
Source : Oneindia | 20 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
న్యూఢిల్లీ: పార్టీలో పదోన్నతి లభించిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మోడీ పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీతో మంగళవారం జరిగిన భేటీపై జాతీయ స్థాయిలో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఇరువురి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. నరేంద్ర మోడీకి పదోన్నతి కల్పించడాన్ని వ్యతిరేకిస్తూనే అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేశారని విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య భేట...
Source : Oneindia | 21 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తనకు ముఖ్యమంత్రి పదవి కంటే తెలంగాణే ముఖ్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి మరోసారి చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఉద్యమానికి దూరంగా ఉంటానని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అదంతా వట్టిదే అన్నారు. తెలంగాణ ఇచ్చే వరకు ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంటానని తాను అధినేత్రితో చెప్పానన్నారు. తెలంగాణ ప్రకటిస్తే తాను జీవితాంతం పార్టీ కోసమే...
Source : Oneindia | 22 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
విశాఖ/రాజమండ్రి: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. పట్టణంలోని అయ్యన్నకాలనీలో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని కొన్నాళ్ల కిందట ఏర్పాటు చేశారు.ఇంకా దీనిని ప్రారంభించలేదు. సమీపంలో మద్యం బెల్టు దుకాణం కూడా ఉంది. దీంతో ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా.. ఎవరైనా మద్యం మత్తులో విగ్రహాన్ని ధ్వంస...
Source : Oneindia | 22 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Telugu News Headlines | India News Headlines | Telugu News Website | ప్రధాన వార్తలు
Recent news from 24dunia