Recent news from 24dunia
   

ఏడో తేదిన విజయవాడలో జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు ఫ్యాప్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ధనెకుల కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నలాజీ, గంగూరులో ఫ్యాప్సీ- ఆర్‌వైకె జాబ్‌ఫెయిర్‌-2012 జరుగుతుందని తెలిపింది. వివిధ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయని, 10వ తరగతి ఆపై అర్హతలు కలిగిన ఉద్యోగార్థులు దీన్ని ఉపయోగించుకోవాలని కోరింది....
Prajasakti | 324 రోజుల క్రితం
కంబోడియాలో గత మూడు నెలల్లో 61 మంది పిల్లల మృతికి కారణమైన అంతుపట్టని వ్యాధితో మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గురు వారం తెలిపింది. ఈ మరణాలకు కారణాలేమిటో కనుగొ నేందుకు కంబో డియా ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొంది. ఏప్రిల్‌ నుండి ఆస్పత్రుల్లో 62 మందిని చేర్చగా ఒక్కరు తప్ప అందరూ మరణించారు. ఈ వ్యాధి వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తున్నట్లు దాఖలాలు లేవని, ఇది అంటు రోగం...
Prajasakti | 324 రోజుల క్రితం