|
ప్రపంచంలో 15 అతి పెద్ద బ్యాంకుల రేటింగ్కు అంతర్జా తీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ మరో మారు కోత పెట్టింది. మూడీస్ రేటింగ్ తగ్గించిన జాబితాలో అమెరికా బ్యాంకు, జెపి మోర్గాన్, గోల్డ్మన్ సాక్స్ వంటి దిగ్గజాలూ ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ మూలధన మార్కెట్ సమస్యలను భరించలేని స్థితిలో ఉన్నాయని మూడీస్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రెగ్బార్ ప్రకటించారు. మూడీస్ చర్య అవాంఛనీయమని, తిరోగమన పంథాకు ఉదాహరణని కొన్ని బ్యాంకులు...
|
|
|
కన్సాయి నెరొలక్ పెయింట్స్ లిమిటెడ్ (కెఎన్పిఎల్) నేపాల్కు చెందిన నేపాల్ షాలిమర్తో సంయుక్త భాగస్వామ్యం (జెవి)ని ఏర్పారుచుకుంది. నేపాల్ షాలిమర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఎస్పిఎల్)ని వాటా స్వాదీనం ఇందుకోసం నెరొలక్ రూ.7.55 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఆ దేశంలో నేపాల్ షాలిమర్ ప్రస్తుతం 8% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2010-11లో ఎన్ఎస్పిఎల్ రూ.12.34 కోట్ల టర్నోవర్ను నమోదు చేసుకుంది. ఎన్ఎస్...
|
|
|
రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. సర్వసైన్యాధ్యక్షుడు. ముఖ్య కార్యనిర్వహణాధికారి. అలాంటి పదవికి వచ్చే నెల పందొమ్మిదిన జరగనున్న ఎన్నికల్లో బలాబలాలకు ఇప్పుడిప్పుడే స్పష్టత వచ్చింది. అభ్యర్థి ప్రకటన విషయంలో కాంగ్రెస్ నాన్చుడు ధోరణి, అతి తెలివి వ్యూహాలు రాజకీయ వేడి రగిల్చాయి. అభ్యర్థి ఎవరు కానున్నారనే ఉత్సుకతను రేపి తద్వారా లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్కు ఒకరికి నలుగురి పేర్లు రావడం, పోవడం వంటి చర్చలతో గొంతులో...
|
|
|
యూరప్లో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న వోక్స్ వ్యాగన్ భారత మార్కెట్లోకి 1.4 టిఎస్ఐ ఇంజన్ సామర్థ్యం కలిగిన జెట్టాను విడుదల చేసింది. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా డీజిల్, పెట్రోల్ ఇంజిన్లతో వీటిని అందిస్తున్నామని వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డైరెక్టర్ నీరజ్ గార్గ్ తెలిపారు. చమురు ధరలు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో పెట్రోల్ కార్లపై వినియోగదారులు దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు....
|
|
|
కాబూల్ సమీపంలోని ఒక రిసార్ట్ వద్ద తాలిబన్లు, ఆఫ్ఘన్ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 15 మంది పౌరులు, ఏడుగురు తాలిబన్లతో సహా మొత్తం 27 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. వీరితో పాటు ఒక పోలీసు అధికారి, ముగ్గురు ప్రయివేటు గార్డులు కూడా ఈ ఘర్షణలో మృతి చెందారని వివరించారు. రిసార్ట్లో బసచేసిన వారిని తాలిబన్లు బందీలుగా నిర్బంధించటానికి ప్రయత్నించారు. ఆ సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు వారిని చుట్ట...
|
|