Recent news from 24dunia
   

సిరిగమలు ఇతర విశేషాలు
అదనంగా జిఎస్‌ఎమ్‌ స్పెక్ట్రం కేటాయించాలని టాటా టెలిసర్వీసెస్‌ టెలికం ట్రిబ్యునల్‌ టిడిసాట్‌ను ఆశ్రయించింది. స్పెక్ట్రం వేలముకు ముందే ప్రతిపాదిత స్పెక్ట్రం ఇవ్వాల్సిందిగా ఇందులో అభ్యర్తించింది. ఈ అంశంకు సంబంధించి రెండు పిటిషన్లను టిడిసాట్‌కు అందించింది. దీనికి సంబంధించి టిడిసాట్‌ బెంచ్‌ ఛైర్మన్‌ న్యాయమూర్తి ఎస్‌బి సిన్హా ముందు సోమవారం వాదనలు వినిపించనుంది. తమకు ముందస్తుగా 1.8 మెగాహెడ్జెస్‌ స్పెక్ట్రం...
Prajasakti | 336 రోజుల క్రితం
ఖమ్మం రూరల్‌ మండలం పాపటపల్లి స్టేషన్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుఝామున విశాఖ పట్నం వెళు ్తన్న సమ్మర్‌ స్పెషల్‌ రైలులో దొంగలు దోపిడీ చేశారు. సుమారు పదిహేను మంది దొంగల ముఠా ఐదు రిజర్వేషన్‌ బోగీల్లో దోపిడీకి పాల్పడింది. అదే ప్రాంతంలో ఇప్పటికి ఎనిమిది సార్లు దోపిడీ జరిగింది. అయినా ఎలాంటి రికవరీలూ, అరెస్ట్‌లూ లేవు....
Prajasakti | 336 రోజుల క్రితం
ముఖ్యాంశాలు ఇతర విశేషాలు
ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజుకుంటోంది. ఓటమికి బాధ్యలెవరో తేల్చాల్సిందేనని కొందరు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మార్పు కోసం ఇప్పటికే ఒక గ్రూపు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా, మిగిలిన నేతలు కూడా తమదైన శైలిలో తలోచేయి వేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం కలిశారు. వీరి భేటీలో ఉప ఎన్నికల ఫలితాలపై ప్రధానంగా చర్చ జరిగింది....
Prajasakti | 336 రోజుల క్రితం
సిరిగమలు ఇతర విశేషాలు
విదేశీ బాండ్ల విక్రయాల ద్వారా కనీసం 200 కోట్ల డాలర్లను సమీకరించాలని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న మూడు నెలల కాలంలో 100-200 కోట్ల డాలర్ల మేర డిపాజిట్లును పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు ఎస్‌బిఐ ఛైర్మన్‌ ప్రదీప్‌ చౌదరి చెప్పారు. వారాంతపు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ జారీ ప్రక్రియకు మంచి స్పందన ఎదురవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏమేరకు బాండ్లను...
Prajasakti | 336 రోజుల క్రితం
ముఖ్యాంశాలు ఇతర విశేషాలు
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీయేలో విభేదాలు కొనసాగుతున్నాయి. శనివారమే విభేదాలు, లుకలుకలు ప్రారంభమైనా ఆదివారం నాటి సమావేశంలో అంతా సర్దుకుంటుందని, తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్డీయే నేతలు చెప్పారు. కాని అలాంటి పరిణామాలేవీ జరగలేదు. ఆదివారం ఇక్కడ ఎల్‌కె అద్వానీ నివాసంలో జరిగిన భేటీ రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే వాయిదా పడింది. ఈ విషయంలో మరిన్ని చర్చలు అవసరమని ఎన్డీయే ...
Prajasakti | 336 రోజుల క్రితం