Recent news from 24dunia
   

సిరిగమలు ఇతర విశేషాలు
ఆసియన్‌, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో పయనించడంతో దేశీయంగా మదుపుదార్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపడంతో శుక్రవారం సెన్సెక్స్‌, నిఫ్టీలు 1.6 శాతం పైగా పెరిగాయి. సెన్సెక్స్‌ 271.95 పాయింట్లు పెరిగి 16,949.83 పాయింట్లకు చేరుకుంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ 84.3 పాయింట్లు లాభపడి 5,139.05 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌బిఐ, ఎల్‌అండ్‌టి, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, కోట్‌ ఇండియా, ఎమ్‌అండ్‌ఎమ్‌, హిందాల్కో...
Prajasakti | 367 రోజుల క్రితం
ఉపఎన్నికల ఓట్లు లెక్కింపులో మొదటి ఆరు రౌండ్లు ఎంతో ఉత్కంఠగా సాగాయి. మొదటి రౌండ్‌లో జలుమూరు మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో వైఎస్‌ఆర్‌సిపికి 442 ఓట్లు ఆధిక్యం రాగా, రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌ 762 ఓట్లు సాధించి, 320 ఓట్లు ఆధిక్యం కనబరిచింది. మూడో రౌండ్‌లో వైఎస్‌ఆర్‌సిపికి 326 ఓట్లు రావడంతో ఆరు ఓట్లు నామమాత్రపు ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. నాలుగో రౌండ్‌లో 30ఓట్లు రావడంతో 36 ఓట్ల...
Prajasakti | 367 రోజుల క్రితం
ఎఇజిఓఎన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత జోడీ మహేష్‌ భూపతి, రోహన్‌ బొపన్న ముందంజలో ఉంది. మార్కోస్‌ బాగ్దాటిస్‌, జమీ ముర్రేపై విజయం సాధించి, క్వార్టర్స్‌కు చేరింది. తొలి రౌండ్‌లో బై ద్వారా ముందుకెళ్లిన ఐదో సీడెడ్‌ భారత జోడీ ప్రీక్వార్టర్స్‌లో సైప్రస్‌-స్కాట్‌ జోడీపై 6-3, 7-6(5) తేడాతో విజయం సాధించింది. మొత్తం 72 నిమిషాలపాటు ఈ మ్యాచ్‌ సాగింది. ఐదు బ్రేక్‌ పాయింట్లను రక్షించుకోవడానికి ముర్రే, బాగ్దాటిస్‌ తీవ్రంగా...
Prajasakti | 367 రోజుల క్రితం
క్రీడలు ఇతర విశేషాలు
బిసిసిఐ నుంచి ప్రేరణ పొందిన హాకీ ఇండియా, తమ మాజీ స్టార్లను గౌరవించి, వారికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. మాజీ స్టార్లను గ్రాండ్‌గా సన్మానించడానికి హాకీ ఇండియా సిద్ధపడింది. హాకీకి వారు చేసిన సేవలకుగాను సంస్థ ఖజానా నుంచి కొంత ఆర్థిక సాయాన్ని అందించనుంది. లండన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి వీడ్కోలుతోపాటు, ప్రస్తుతం ఉన్న 34 మంది ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్టులను సన్మానించడానికి జూన్‌ 24ని...
Prajasakti | 367 రోజుల క్రితం