|
వాన్పిక్ వేలాది ఎకరాల భూములను సేకరించి నాలుగేళ్లుగా వృధాగా పెట్టింది. దీనివల్ల ఈ ప్రాంత రైతులు సుమారు రూ.168 కోట్లకు పైనే ఆదాయం కోల్పోయారు. వాన్పిక్ ప్రాజెక్టు కోసం చేసిన భూ సేక రణ ఆ ప్రాంత రైతులనూ.. వారి కుటుంబాలనూ చిది మేసింది. ఉన్న భూములూ పోయి, ఒక్కరికీ ఉపాధి లభించక రైతులు లబోదిబో మంటూ.. సదరు భూముల్లో సాగు చేయడానికి ఉపక్రమిస్తున్నారు. వ్యవసాయ కార్మి కులు 42 లక్షల పనిదినాలను నష్టపోయారు. వాన్పిక్...
|