Recent news from 24dunia
   

మాజీ నెంబర్‌ వన్‌ రోజర్‌ ఫెడరర్‌ను ఓడించే కళను రఫెల్‌ నదాల్‌ ఔపాసన పట్టినట్లు కనిపిస్తున్నాడు. గత మూడేళ్లుగా ఫెడరర్‌తో ఆడుతున్న నదాల్‌కు తన ప్రత్యర్థిపై ఎలా ఆధిపత్యం చెలాయించాలో కరతలామలకమైంది. ఇద్దరు టెన్నిస్‌ మహా క్రీడాకారుల మధ్య జరిగిన 30వ పోటీలో నదాల్‌ 6-1, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్లో గెలుపొంది ఏడవసారి ఇటాలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో ఫెడరర్‌పై ...
Source : Prajasakti | 10 గంటల క్రితంCategory : క్రీడా
డబుల్స్‌ జంట మహేష్‌ భూపతి-రోహన్‌ బొపన్నలు రోమ్‌ మాస్టర్స్‌ టోర్నీలో పురుషుల డబుల్స్‌ విభాగంలో సెమీ ఫైనల్స్‌ చేరారు. భూపతి-బొపన్న జోడీ క్వార్టర్స్‌లో స్పెయిన్‌కు చెందిన రెండో సీడ్‌ మార్సెల్‌ గ్రానోల్లెర్స్‌-మార్క్‌ లోఫెజ్‌పై 1-6, 6-4, 10-6తో ఘన విజయం సాధించింది. భూపతి- బొపన్న జోడీ తదుపరి సెమీస్‌లో మెక్సికో-అమెరికా జోడీ శాంటిగో గోనజలేజ్‌-స్కాట్‌ లిప్‌స్కైతో తలపడ నుంది. ఇదే టోర్నీలో మహిళా డబుల్స్‌లో ...
Source : Prajasakti | 2 రోజుల క్రితంCategory : క్రీడా
స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాన్ని ఢిల్లీ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. వారు దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు. అరెస్టయిన రాజస్థాన్‌ ఆటగాళ్లలో ఒకడైన శ్రీశాంత్‌ అతడు స్నేహితుడు జనార్ధన్‌ బసచేసిన ఐదు నక్షత్రాల హోటల్‌పై ముంబయి పోలీసులు శనివారం రైడ్‌ చేశారు. శ్రీ రూమ్‌లో ల్యాప్‌ ట్యాప్‌, ఐఫోన్‌, డాటా కార్ట్‌, ఫోన్లను స్వాధీనం చే...
Source : Prajasakti | 2 రోజుల క్రితంCategory : క్రీడా
సంచలనం సృష్టించిన ఐపిఎల్‌-6 స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో మరింత మంది రాజస్థాన్‌ ఆటగాళ్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన స్పిన్నర్‌ అజిత్‌ చండీలా ఈ ఫిక్సింగ్‌లో మరో ఇద్దరు ఆటగాళ్ల పేర్లను పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బ్రాడ్‌ హాడ్జ్‌, ఆజిక్యా రహానేలపై ఢిల్లీ పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఐపిఎల్‌-5లో రాజస్థాన...
Source : Prajasakti | 3 రోజుల క్రితంCategory : క్రీడా
ఆరోపణలతో అరెస్టయిన కేరళ పేసర్‌ శ్రీశాంత్‌పై బిసిసిఐ జీవితకాల నిషేధం విధించే యోచనలో ఉంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసుల దర్యాప్తును బోర్డు నిశితంగా పరిశీలిస్తోంది. బిసిసిఐ అవినీతి వ్యతిరేక విభాగం చీఫ్‌ రవి ఈ కేసును సమాంతరంగా దర్యాప్తు చేయనున్నారు. అరుణ్‌ జైట్లీ సారథ్యంలోని బిసిసిఐ క్రమశిక్షణా కమిటీకి 30 రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశంలో ఆచిత...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : క్రీడా
: ఫ్యూచర్‌ టూర్‌ ఫోగ్రాంలో భాగంగా జులైలో జింబాబ్వేతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను బిసిసిఐ నిలుపుదల చేసింది. జూన్‌ 28 నుంచి జులై 11 దాకా భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో, వెస్టిండీస్‌తో త్రైపాక్షిక సిరీస్‌ను ఆడాల్సి ఉంది. అయితే రీషెడ్యూల్‌పై బిసిసిఐ ఇంకా చర్చించలేదు....
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : క్రీడా
సొంత మైదానం చిదంబరం స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్‌ కింగ్స్‌ 33 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత చెన్నరు సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. జట్టులో ధోనీ (58 నాటౌట్‌), విజయ్ (31), జడేజా (24), హస్సీ (26)లు రాణించారు. బదులుగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ధోనీకి మ్...
Source : Prajasakti | 7 రోజుల క్రితంCategory : క్రీడా
ఆగస్టులో జ్యూరిచ్‌లో జరగనున్న డైమండ్‌ లీగ్‌లో బరిలో దిగనున్నట్లు జమైకా స్ప్రింట్‌ దిగ్గజం ఉసెయిన్‌ బోల్ట్‌ తెలిపాడు. అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఎఎఎఫ్‌) ఈ విషయాన్ని తన వైట్‌సైట్‌లో ఒక ప్రకటనలో పేర్కొంది. స్విట్జార్లాండ్‌లోని అతి పెద్ద సిటీలో మళ్లీ రేసులో బరిలోకిదిగడం తనకు సంతోషంగా ఉందన్నాడు. ఇక్కడి స్టేడియంలోని ఎలక్ట్రిక్‌ వాతావరణం అంటే తనకు ఇష్టమన్నాడు....
Source : Prajasakti | 7 రోజుల క్రితంCategory : క్రీడా
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) టి20 టోర్నీలో ఆడకపోవడం రాబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీలో తమ జట్టుకు లాభించనుందని పాకిస్తాన్‌ కెప్టెన్‌ మిస్బాఉల్‌హక్‌ అభిప్రాయపడ్డాడు. ఎవరైతే ఐపిఎల్లో పాల్గొన్నారో వారికంటే తాము కొత్త ఉత్సాహంతో ఉన్నామన్నాడు. 'ఐపిఎల్‌ అనేది సుదీర్ఘ టోర్నీ. ఇక్కడ ప్రయాణం ఆటగాళ్లకు కఠిన పరీక్ష. స్వల్ప విరామం తర్వాత మేము కొత్త ఉత్సాహంతో ఇంగ్లండ్‌కు వెళుతున్నాము. టోర్నీ ప్రారంభానికి ముందు ...
Source : Prajasakti | 7 రోజుల క్రితంCategory : క్రీడా
ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం సంపాదించిపెట్టిన అభినవ్‌ బింద్రా పేరును దేశ సర్వోత్తమ అవార్డుకు నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇందియా (ఎన్‌ఆర్‌ఎఐ) సిఫార్సు చేసింది. పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన బింద్రా బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 700.5 పాయింట్లతో పసిడి పతకాన్ని సంపాదించి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. భారత్‌కు హాకీ కాకుండా ఇతర విభాగాల్లో స్వర్ణ పతకం సంపాదించిపెట్టిన క్రీడాక...
Source : Prajasakti | 8 రోజుల క్రితంCategory : క్రీడా
హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనున్న ఐపిఎల్‌ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. హెచ్‌పిసిఎ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగేది అనుమానంగా ఉంది. అక్కడ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పి వేశారు. నిర్వహాకులు ఆందోళన చెందుతున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ తటస్థ వేదికపై ఈ నెల 16న ఢిల్లీతో, 18న ముంబయితో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తలపడనుంది. మ్యాచ్‌లు జరిగే నాటికి వాతావరణంలో ...
Source : Prajasakti | 9 రోజుల క్రితంCategory : క్రీడా
Keep updated by subscribing our RSS feeds.
 
 
English