Recent news from 24dunia
   

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు! ఎన్నికలకు మరో ఏడాది గడువు మాత్రమే ఉండటంతో ఆయన జిల్లాలను చుట్టేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాలలో ఆయా జిల్లాల్లో పాల్గొంటున్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా మహానాడులో పాల్గొన్న లోకేష్ మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో పాల్గొననున్నారు. ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు.తెలుగుదేశం...
Source : Oneindia | 18 గంటల క్రితంCategory : ఇతర
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ తెలంగాణ పర్యటన ఆ పార్టీ వ్యూహాంలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్ విజయమ్మ ఆదివారం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో పర్యటించారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. ఆ కుటుంబాలకు దైర్యం చెప్పారు.ఆ తర్వాత విజయమ్మ మంగళవారం అదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో పర్యటిస్తారు. ఇందుకోసం పార్...
Source : Oneindia | 2 రోజుల క్రితంCategory : ఇతర
ఏడాది పొడుగునా ఎన్నెన్నో రూపాలలో, ఎన్నెన్నో వేదికలపై దేశ వ్యాపితంగా జరిగిన సుందరయ్య శతజయంతి వేడుకలు ముగుస్తున్నాయి. ప్రతి మే 19వ తేదీన ఘనంగా జరిగే ఆయన వర్థంతి సభ ఈ సమాప్తికి సందర్భం కానుంది. ఒక వ్యక్తి పుట్టిన నూరేళ్ల తర్వాతా నిండైన స్ఫూర్తికి ప్రతీకగా ఉన్నాడంటే అది ఆయన వ్యక్తిత్వ ప్రభావానికీ, శక్తి చైతన్యాలకూ ప్రతిబింబం. సుందరయ్యది అక్షరాలా అలాటి మహోన్నత వ్యక్తిత్వం గనకనే ప్రజలు ఆయన ఆదర్శాలనూ, ఆచ...
Source : Prajasakti | 2 రోజుల క్రితంCategory : ఇతర
కళంకిత మంత్రులను తొలగించడమే సముచిత నిర్ణయమని, వారిని తీసివేయకుంటే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, అయినా అంతిమ నిర్ణయం మీదేనని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కళంకిత మంత్రులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కిరణ్ ఇటీవల ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంత్రి ధర్మాన ప్రసాద రావును హుటా...
Source : Oneindia | 3 రోజుల క్రితంCategory : ఇతర
కోల్‌కతా: క్రికెట్ క్రీడాప్రపంచంలో జెంటిల్మన్‌గా పేరు గాంచిన రాహుల్ ద్రావిడ్ నిజంగా దురృష్టవంతుడనే చెప్పాలి. అతను ఎంత సౌమ్యంగా, మర్యాదగా ఉంటాడో అందరికీ తెలుసు. కానీ, సమస్యలు అతన్నే చుట్టుముడుతున్నాయి. రాహుల్ ద్రావిడ్‌ను చూస్తుంటే బాధేస్తుందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో గతంలో గ్రెగ్ చాపెల్ వల్ల ఇబ్బంది పడితే, ఇప్పుడు శ్రీశాంత్ వల్ల సమస్య ఎదుర్కున్నాడని గంగూలీ ...
Source : Oneindia | 4 రోజుల క్రితంCategory : ఇతర
దేశ భావి నేతగా కార్పొరేట్‌ ప్రపంచం, కాషాయ నేతలు హోరెత్తిస్తున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గత నిర్వాకాలకే రోజుకో కొత్త కేసులో చిక్కిపోతున్నాడు. ఆయన గతాన్ని పాతిపెట్టి భావి భారతం కట్టబెట్టి తామూ యథాశక్తి కొల్లగొట్టుకుందామని చూస్తున్న హంగుదారులు భంగపడే పరిణామమిది. కర్ణాటక ఘోర పరాజయంలో మోడీ వాటా ఎంత అన్న లెక్క తేలకముందే పాత పాతకాలు పైకి రావడం అత్యంత సహజం. అనివార్యం కూడా. వీటిని పట్టించుకోనట్టు...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : ఇతర
పార్టీలో తమకు తిరుగులేదని, తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్న నాయకులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్లెం వేయదలుచుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వారికి తమ పార్టీ తప్ప మరోదారి లేదనే కారణం చేత కూడా ఆయన అలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతులకు, విశాఖపట్నంలో కొణతాల రామకృష్ణకు, నెల్లూరు జిల్లాలో మేకపాటి సోదరులకు ఆయన ము...
Source : Oneindia | 6 రోజుల క్రితంCategory : ఇతర
రాజకీయ బాసుల చేతిలో బందీ అయిన కేంద్ర నేర పరిశోధన సంస్థ (సిబిఐ)కు స్వతంత్రత, స్వేచ్ఛ కల్పనకు సర్వోన్నత న్యాయస్థానం నడుం కట్టడం ఆహ్వానించదగిన పరిణామం. బొగ్గు కుంభకోణంలో సాక్షాత్తు ప్రధాని కార్యాలయం పాత్రపై ఆరోపణలు రాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ చేపట్టింది. కోర్టుకు సమర్పించాల్సిన దర్యాప్తు నివేదికను అంతకంటే ముందు న్యాయశాఖా మంత్రి అశ్వనీకుమార్‌కు, ప్రధాని కార్యాలయ అధికారులకు చూపించి వా...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : ఇతర
కేంద్ర మంత్రి చిరంజీవి వర్గం కొత్త ఎత్తు వేసినట్లు కనిపిస్తోంది. కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్‌తో ముఖ్యమంత్రిపై ఆధిక్యత సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రితో విభేదిస్తూ, చిరంజీవిని కాబోయే ముఖ్యమంత్రిగా చూపిస్తూ వస్తున్న మంత్రి సి.రామచంద్రయ్య కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో మంగళవారం సమావేశం నిర్వహించారు.చిరంజీవి ముఖ్యమంత్రి కావాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన ...
Source : Oneindia | 7 రోజుల క్రితంCategory : ఇతర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీని వీడిపోయేవారి పట్ల అనుసరిస్తున్న వైఖరి, వారిపై చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటున్నాయి. కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు, పార్టీ నాయకులు చేసిన విమర్శలను పరిశీలిస్తే గమ్మత్తుగా అనిపిస్తుంది. పార్టీలో అన్ని పదవులూ అనుభవించిన తర్వాత పార్టీని వీడిపోడుతున్నారని, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని మోసం చేస్తున్నార...
Source : Oneindia | 8 రోజుల క్రితంCategory : ఇతర
తెలుగుదేశం కోటరీ గుప్పిట్లో విలవిల్లాడుతోందా? అంటే అవుననే అంటున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్న సీనియర్ నేతలు కోటరీ దెబ్బకే వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కోటరీ చెప్పిందే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వేదంగా మారిందని అంటున్నారు. ఎంపీలు సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు, సిఎం రమేశ్, గరికపాటి మోహన రావు ప్రస్తుతం కోటరీగా ముద్రపడ్డారు. వీరిలో చౌదరి, నామా ఒక వర్గమైతే, రమేశ్, గరికపాటి మరో...
Source : Oneindia | 9 రోజుల క్రితంCategory : ఇతర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో మరొక సీనియర్ నేత షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో సీనియర్ నేత అయిన దాడి వీరభద్ర రావు ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత దాడి వీరభద్ర రావు కూడా ఆదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.తమ్మినేని టిడిపిలో కీలక నేత. ఇతను ఇప్పుడు వైయస్సార్ క...
Source : Oneindia | 10 రోజుల క్రితంCategory : ఇతర
Keep updated by subscribing our RSS feeds.
 
 
English