| తెలుగుదేశం కోటరీ గుప్పిట్లో విలవిల్లాడుతోందా? అంటే అవుననే అంటున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్న సీనియర్ నేతలు కోటరీ దెబ్బకే వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కోటరీ చెప్పిందే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వేదంగా మారిందని అంటున్నారు. ఎంపీలు సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు, సిఎం రమేశ్, గరికపాటి మోహన రావు ప్రస్తుతం కోటరీగా ముద్రపడ్డారు. వీరిలో చౌదరి, నామా ఒక వర్గమైతే, రమేశ్, గరికపాటి మరో... |