Recent news from 24dunia
   

వారం మొత్తం కొనసాగి దాదాపు 300 మందికి పైగా అమా యక ప్రజలను పొట్టన పెట్టుకున్న మిలిటెంట్‌ దాడుల నేపథ్యంలో సైన్యంలో సమూల మార్పులు చేపట్టాలని ఇరాన్‌ ప్రధాని నూరీ అల్‌ మాలికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్షాళనలో భాగంగా సైన్యం డివిజన్స్‌, ఆపరేషన్స్‌ కమాం డర్లను కూడా మార్పు చేసినట్లు ఇరాకీ ప్రభుత్వ ప్రతినిధి అలా అల్‌ మొస్సావీ వివరించారు. గత వారంలో జరిగిన హింసాకాండను నిరోధించి శాంతి భద్ర తలను కాపాడటంలో సైన్...
Source : Prajasakti | 16 గంటల క్రితంCategory : అంతర్జాతీయ
ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు ఆలీ అక్బర్‌ హషేమీ రఫ్సంజానీ, ప్రస్తుత అధ్యక్షుడు మెహ్మూద్‌ అహ్మది నెజాద్‌ సహచరుడు ఎస్ఫందియార్‌ రహీమ్‌ మషారుల అభ్యర్ధిత్వాన్ని ఇరాన్‌ గార్డియన్‌ కౌన్సిల్‌ తిరస్కరించింది. వీరి అభ్యర్ధిత్వాలను తిరస్కరించటంతో ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల రేసు ప్రధానంగా కన్జర్వేటివ్‌లకు మాత్రమే పరిమితమైంది. ఇరాన్‌ అధినేత ఆయతుల్లా ఖొమేనీ సమకాలీన నేతగా రఫ్సంజానీ పేరును త...
Source : Prajasakti | 2 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భూగర్భ జలవనరులు అడుగంటిపోతుండటంతో నీటి లభ్యత ఆందోళనకర పరిస్థితిలో వున్నదని కేంద్ర జలవనరుల శాఖమంత్రి హరీష్‌ రావత్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆసియాపసిఫిక్‌ రెండో జల సదస్సుకు ఇక్కడికి వచ్చిన ఆయన బుధవారం ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జలవనరులను సామాజిక వనరులుగా పరిగణించాల్సిన అవసరం వుందన్నారు. అనునిత్యం నీటితో జీవించే భారతీయులు సమీప భవిష్యత్తులోనే భారీ స్థాయిలో నీ...
Source : Prajasakti | 2 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
నాలుగు రోజుల అధికార పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ మంగళవారం ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లారు. ఉగ్రవాద నిర్మూలనలో పరస్పర సహకారం, అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ, అభివృద్ధి పథకాల ప్రగతి తదితర అంశాలపై ఉజ్బెకిస్తాన్‌ నేతలతో అన్సారీ చర్చలు జరపనున్నారు. ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు ఇస్లాం కరిమోవ్‌తో కూడా ఆయన భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి వెంట కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయతి నటరాజన్‌, ఎంపీలు ...
Source : Prajasakti | 3 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
ఇటీవల పాకిస్తాన్‌లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం వెనుక భారతదేశం ఇచ్చిన స్ఫూర్తి, తోడ్పాటు వుంది. ఎలాంటి అవకతవకలు లేకుండా ఎన్నికలను ఎలా నిర్వహించాలో ఇరు దేశాల ఎన్నికల కమిషన్‌ అధికారులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల పాక్‌ ఎన్నికల్లో గత 40 ఏళ్ళ కాలంలో లేనివిధంగా అత్యధికంగా ఓటింగ్‌ శాతం నమోదైంది. ఎన్నికల క్రమాన్ని అడ్డుకుంటామని తాలిబాన్‌ బెదిరించినప్పటికీ, హింస జరిగే అవకాశాలున్నాయని సంకేతాలు అంద...
Source : Prajasakti | 4 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
భావి నేతగా కార్పొరేట్‌ ప్రపంచం, కాషాయ నేతలు హోరెత్తిస్తున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గత నిర్వాకాలకే రోజుకో కొత్త కేసులో చిక్కిపోతున్నాడు. ఆయన గతాన్ని పాతిపెట్టి భావి భారతం కట్టబెట్టి తామూ యథాశక్తి కొల్లగొట్టుకుందామని చూస్తున్న హంగుదారులు భంగపడే పరిణామమిది. కర్ణాటక ఘోర పరాజయంలో మోడీ వాటా ఎంత అన్న లెక్క తేలకముందే పాత పాతకాలు పైకి రావడం అత్యంత సహజం. అనివార్యం కూడా. వీటిని పట్టించుకోనట్టు నటి...
Source : Prajasakti | 4 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
అమెరికాలో పదవీ విరమణ చేసి శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుందామని భావించే సీనియర్‌ సిటిజెన్లకు ఆర్థిక భద్రత కరువవుతోంది. ప్యూ చారిటబుల్‌ ట్రస్ట్స్‌ ఆధ్వర్యంలోని ఎకనామిక్‌ మొబిలిటీ ప్రాజెక్టు అమెరికన్‌ సమాజంలో వెలుగుచూస్తున్న ఈ సరికొత్త కోణాన్ని తన నివేదికలో బయటపెట్టింది ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన అధ్యయనంలో భాగంగా 1955 తరువాత జన్మించిన అమెరికన్లు అంతకుముందు తరాల వారికన్నా ఎక్కువ రుణభారాన్ని మ...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు శు క్రవారం ఇరాక్‌కు మాత్రం 'బ్లాక్‌ ఫ్రైడే'గా మారింది. శు క్రవారం ప్రార్థనల ముగింపు అనంతరం దేశవ్యాప్తంగా సంభవించిన వరుస పేలుళ్లలో దాదాపు 73 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 148 మందికి పైగా గాయాల పాలయ్యారని పోలీసులు, అధికారులు చెప్పారు. తూర్పు ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌ రాజధాని బకుబా నగరంలో శు క్రవారం ప్రార్థనలు ముగిసిన తరువాత ఒకే సమయంలో సంభవించిన జంట పేలుళ్లలో కనీసం ...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
దేశాల మధ్య ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ దేశాల మధ్య ఆర్థిక సహకారం నిరాఘాటంగా సాగుతున్నది. ఆసియాలో చైనాను నియంత్రించడానికి భారత్‌ను అమెరికా ఉపయోగించుకుంటున్నదని చైనా భావిస్తోంది. భారత్‌, చైనాలు శత్రుపూరితంగా ఉండటం ఇరు దేశాలకూ, ఈ ప్రాంత అభివృద్ధికీ శుభ సూచకం కాదు. అందరూ అనుకుంటున్నట్లుగానే ఆసియా - పసిఫిక్‌ ప్రాంతం 21వ శతాబ్దానికి కేంద్రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆసియా ఖండం అంతర్జాతీయ రాజకీయాలనూ, ప్...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
భారత్‌- ఐరోపా యూనియన్‌ మధ్య 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టిఏకి) సంబంధించి 2007 నుంచి ఇప్పటివరకు 15 విడతలు చర్చలు జరిగాయి. ఇప్పటికీ అనేక వివాదాస్పద అంశాలు అలానే అపరిష్కృతంగా ఉన్నాయి. మలివిడత మంత్రుల స్థాయీ చర్చలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ ఏడాది చివరినాటికల్లా ఈ చర్చలను ముగించి ఒక తుది ఒప్పందానికి రావాలని ఇయు ఒత్తిడి తెస్తోంది. భారత ప్రభుత్వం అందుకు తలూపుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలేవైనా ...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
టిఆర్‌ఎస్‌...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
పాక్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రాజా గిలానీ కుమారుడి కిడ్నాప్‌కు సంబంధించి ఇద్దరు మహిళలు సహా, ఆరుగురిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖైబర్‌-పక్‌తున్హా ప్రావిన్స్‌ నౌషారా జిల్లా అఖోరా ఖతక్‌లో అనుమానితుడు సర్దార్‌ అలీ నివాస ప్రాంతాల్లో పోలీసులు, దర్యాప్తు సంస్థల సంయుక్త బృందం గురువారం ఉదయం దాడులు నిర్వహించాయి. అనుమానితులు ఆరుగురిని అరెస్టు చేసిన బృందం, కిడ్నాప్‌కు గురైన మరొక వ్యక్తి అబ్దుల్‌...
Source : Prajasakti | 8 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
Keep updated by subscribing our RSS feeds.
 
 
English