Recent news from 24dunia
   

గుంటూరు: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. గుంటూరు జిల్లాలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. తాము పార్టీ మారే ప్రసక్తి లేదని మోపిదేవి కుటుంబ సభ్యులు చెబుతున్నా, ఆ మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. జగన్ పార్టీలో చేరడానికి మోపిదేవి నిర్ణయించుకున్నారని, ప్రకటన చేయడమే తరువాయి అని కాంగ్రెసు కార్యకర్తలు అంటున్నారు.వైయస్...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సవాల్ విసిరారు. తెలంగాణపై టిడిపికి స్పష్టత ఉంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కేవలం రాజకీయ పోరాటం ద్వారానే సాధ్యమని ఆయన చెప్పారు.తెలంగాణ వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, తండాలను పంచాయతీలుగా మార్చుతామని, నిజామాబాద్‌కు సింగూరు జలాలు తీసుకు వస్తామని, పోలీసులకు సామాజిక బాధ్యత కల్ప...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
భోపాల్: దేశంలోనే అత్యధికంగా మహిళల అత్యాచారాలు మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయని, నేరాలను అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని సినీ నటి, ఎఐసిసి సభ్యురాలు నగ్మా విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో 204 నుంచి 2012 అక్టోబర్ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 27,104 అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరిగాయని, సగటున ప్రతి రోజు 9 మందిపై అత్యాచారం జరుగుతోందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.నిరుడు అక్టోబ...
Source : Oneindia | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
చెన్నై: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిఈవో అరెస్టైన పక్షంలో బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రాజీనామా తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. శుక్రవారం వరకు కొడైకెనాల్‌‍లో తన మామ శ్రీనివాసన్‌తో ఉన్న గురునాథ్ మధ్యాహ్నం ముంబై పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు బయలుదేరినట్లుగా సమాచారం. ఆయనను పోలీసులు అరెస్టు చేస్తే శ్రీనివాసన్ పదవికి ముప్పు తప్పదంటున్నారు.అద...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ శానససభ్యుడి తమ్ముడు చంద్రశేఖర్ తాళం వేయడం సంచలనం సృష్టిస్తోంది. పార్టీ కార్యాలయం ఉమ్మడి కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఉమ్మడి ఆస్తిగా ఉన్న భవనంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. దీంతో చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గురువారంనాడు తాళం వేశారు.చంద్రశేఖర్ కార్యాలయానికి తాళం వేసినప్పుడు దేవినేని ఉమ స్థానికంగా లేరు. ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
న్యూఢిల్లీ: అల్లుళ్ల వ్యవహారాలు పెద్దలకు శాపంగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో అల్లుళ్ల వ్యవహారాలు ప్రధానంగా ముందుకు వస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి పవన్ కుమార్ బన్సల్ అల్లుడి కారణంగానే పదవి కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా అల్లుడు రాబర్ట్ వద్రా వ్యవహారం తలనొప్పిగా మారింది. తాజాగా, ఇండియా సిమెంట్స్ ఎండి, బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్‌కు అల్లుడు గురునాథ్ మయప్పన్ కారణంగా చిక...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఓట్లు, సీట్లపై తెలంగాణ రాష్ట్ర సమితి వెనుకడుగు వేసినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఈటెల శుక్రవారం మాట్లాడుతూ దేశంలో జాతీయ పార్టీలు లేవని, అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆయన అన్నారు. అదే సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేల సీట్లతో తెలంగాణ అంశం ముడిపడి లేదని కూడా వ్యాఖ్యానించారు.గత కొంతకాలంగా వచ్చే ఎన్నికలలో వంద అసెంబ్లీ, 15 ...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వర్గ విభేదాలు ముదిరాయి. ఇటీవలి వరకు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అధిష్టానంపై అలక వహించిన విషయం తెలిసిందే. ఆయనను అధిష్టానం బుజ్జగించింది. జిల్లాలో మేకపాటి సోదరుల వర్గానికి, కాకాని గోవర్ధన్ రెడ్డిల వర్గానికి పడదు. కూల్ అయిన మేకపాటి అధిష్టానానికి కాకాని వర్గం పైన ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు మేరకు అధిష్టానం ...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
బెంగళూరు: ఐపిఎల్ 6లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయ్యాక.. బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ కూడా అరెస్టయ్యారు.విందూతో కలిసి సాక్షి ఓ మ్యాచ్‌లో కనిపించడం, తన స్నేహితురాలు సాక్షి జాలాను పేసర్ శ్రీశాంత్‌కు ధోనీ సతీమణి సాక్షి పరిచయడం చేయడంతో ఇప్పుడు ...
Source : Oneindia | 10 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిపోయింది. భానుడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు శుక్రవారం ఒక్కరోజే ఇరవై మందికి పైగా మృతి చెందారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని హయత్ నగర్ మండంలో హృదయ విదాకర సంఘటన చోటు చేసుకుంది.తల్లీ కూతుళ్లను వడదెబ్బ బలి తీసుకుంది. వలసకూలీ అయిన అనిత అనే మహిళ వడదెబ్బ కారణంగా ఈ రోజు ఉదయం మృతి చెందింది. తన తల్లి కోసం రెండేళ్ల కూతురు తులసి దాదాప...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
పర్యాటక శాఖ సదస్సు పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు గురువారం రాత్రి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఇంటిని ముట్టడించారు. చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, వీరిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పర్యాటక సదస్సు పేరుతో భారీ...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
శ్రీకాకుళం/హైదరాబాద్/విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలో ఓ అధికారి ముగ్గురు యువతులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. రాజీవ్ యువ కిరణాలు కింద పని చేస్తున్న ముగ్గురు యువతులతో రాసలీలలకు పాల్పడుతున్న సదరు అధికారిని గిరిజనులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన ఆదిత్య, వీణలుగా పోలీసులు గుర్తించారు.వరంగల్ జిల్లాలో తాగిన...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English