: బాలీవుడ్లో విడుదలై సంచలన విజయం సాధించిన 'రాగిణి ఎంఎంఎస్'కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు సన్నీ లియోన్ని ఎంపిక చేసుకొన్నారు. సన్నిలియోన్ ని ఎంపిక చేసుకోవటంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సన్నిలియోన్ ఈ చిత్రంలో బాలీవుడ్ నటిగా కనిపించనున్నట్లు నిర్మాతలు రివిల్ తెలుస్తోంది. దాదాపు వారం రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. సిద్ది వినాయిక టెంపుల్...
|
'సినిమా అంటే దర్శకుడి ఆలోచన. అతడి దృక్కోణం. పాత్రలన్నీ అతను చెప్పినట్టు ఆడాల్సిందే. అంటే మనం చూసేది వేరొకరు చెప్పాలనుకున్నదే. అలా కాకుండా మనమే పాత్రలుగా మారిపోతే.. దర్శకుడు చూపించినట్టు కాకుండా, పాత్రలు చూపించినట్టు చూస్తే.. ఆ అనుభూతి ఎలా ఉంటుంది? అదే ఫౌండ్ ఫుటేజ్ సినిమా. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో తొలి ఫౌండ్ ఫుటేజ్ ప్రయోగమిది. హాలీవుడ్లో పారానార్మల్ యాక్టివిటీ, బాలీవుడ్లో రాగిణి ఎంఎంఎస్,...
|
ముంబై : ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ మగాళ్ళే మారాలంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. లవ్ సెక్స్ ఔర్ ధోకా, క్యా సూర్ కూల్ హై హమ్, రాగిణి ఎంఎంఎస్ తదితర సినిమాలను తెరకెక్కించి వివాదాస్పద చిత్రాల నిర్మాతగా పేరు సంపాదించుకున్న ఏక్తాకపూర్ దేశంలో మహిళలపట్ల జరుగుతున్న దారుణాలపై స్పందించారు. భార తదేశంలో మహిళలపట్ల...
|
విద్యా బాలన్కు బాలీవుడ్లో హోమ్లీ హీరోయిన్గా పేరుంది. కానీ అటువంటి తార అందాలను విచ్చలవిడిగా ఆరబోయించడంలో "ది డర్టీ పిక్చర్" ప్రొడ్యూసర్ కృతకృత్యురాలయ్యారు. ఆ సినిమా నిర్మాత ఏక్తా కపూర్.. ఏం చేసినా సంచలనమే. ఆ మధ్య రాగిణి ఎంఎంఎస్ పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇపుడు మరోసారి ఒకనాటి టాలీవుడ్ హాటెస్ట్ నటి సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని "ది డర్టీ పిక్చర్" నిర్మిస్తోంది. ఈ చిత్రంలో...
|
ముంబై: జిస్మ్ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన సన్నీ లియోన్ ఇటీవల ముంబైలోని సిద్ధి వినాయక్ టెంపుల్ను సందర్శించింది. ఆమెతో పాటు బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తాకపూర్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఏక్తా కపూర్ సన్నీలియోన్తో ‘రాగిణి ఎంఎంఎస్-2' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.సన్నీ లియోన్ ఇక్కడి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించింది. ఆమె భారత్లో సిద్ధివినాయక్ టెంపుల్ను సందర్శించడం ఇదే తొలిసారి....
|
నిర్మాత, రచయిత ఎంఎస్రెడ్డి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎంఎస్రెడ్డి మరణంతో తెలుగుచలన చిత్రసీమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఎంఎస్రెడ్డి 1924 ఆగస్టు 15 తేదిన నెల్లూరు జిల్లాలోని అలిమిలి జన్మించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఎంఎస్రెడ్డి బాధపడుతున్నారు. మల్లెమాల పేరుతో కవితల్ని, సినీగేయాల్ని ఎంఎస్రెడ్డి రాశారు. అంకుశం చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ఆయన అసలు...
|
మండల పరిధిలోని బాలెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8తరగతి విద్యార్థులు 14మంది నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో జి. రమ్య, పి. సౌందర్య, ఎం. సిరివెన్నెల, ఎస్. మమత, ఎం. పృథ్వీ, ఎ. పృథ్వీ, ఎం. గోపిచంద్, ఎ. సాగర్, ఎస్. రాజేష్, ఎస్. వినోద్, ఆర్. సైదులు, ఎం. సురేష్, వి.సందీప్ ఉన్నారు. వీరికి నెలకు రూ.500ల చొప్పున ఇంటర్మీడియట్ వరకూ స్కాలర్షిప్లు...
|
అభిమానుల్లో కేవలం యువతరమే ఉంటారనుకొంటారు. అది పొరబాటు. వృద్ధులు కూడా నా అభిమానులే. ఈ విషయం ఎంతో ఆనందాన్నిస్తోంది అంటోంది సన్నిలియోన్. ఈ నీలి చిత్రాల తార 'జిస్మ్ 2' తరవాత హిందీ సినీ రంగానికి దగ్గరైంది. ఇటీవలే షూటవుట్ ఎట్ వాదాలా చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. సన్నీ ప్రస్తుతం 'రాగిణి ఎమ్.ఎమ్.ఎస్.2'లో నటిస్తోంది.అలాగే ''హిందీ చిత్ర ప్రేక్షకుల నుంచి వస్తున్న...
|
కెజి-డి6 గ్యాస్ ఉత్పత్తి తగ్గుదలలో రిలయన్స్ ఆల్టైం రికార్డును సృష్టించింది. డిసెంబర్ నాలుగవ తేదితో ముగిసిన వారంలో 39.80 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు (సగటున రోజుకు) ఉత్పత్తికి పడిపోయిందని చమురు మంత్రిత్వశాఖ గణాంకాలను వెల్లడించింది. డి-1, డి-3లో 32.94 ఎంఎంఎస్సిఎండి, ఎంఎ చమురు క్షేత్రంలో 6.86 ఎంఎంఎస్సిఎండిల ఉత్పత్తి జరిగిందని పేర్కొంది. 2010 మార్చిలో ఈ సంస్థ 61.5 ఎంఎంఎస్సిఎండిల ఉత్పత్తి...
|
వివిధ శాఖల్లో ఎస్సి, ఎస్టి సబ్ప్లాన్ అమలుపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బుధవారం ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన జరిగిన డిఆర్సిలో ఎంపి,ఎంఎల్ఎలు అధికారులను నిలదీశారు. విద్యుత్ శాఖ నుండి ఎస్సి, ఎస్టి కాలనీలకు విద్యుత్ కనెక్షలు ఇవ్వడం లేదని ఎంపి రాథోడ్ రమేష్, వివేక్, ఎంఎల్ఎలు, ఆత్రం సక్కు, నగేష్, గుండా మల్లేష్ మంత్రికి వివరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేసుకున్న ఎస్సి, ఎస్టి...
|