Recent news from 24dunia
   

 

ఏఐసీసీ ప్రధాన 

కోసం శోధన ఫలితాలు ( 1-10 )
దీని ద్వారా క్రమీకరించు : సందర్భం |   తేదీ
 

రాష్ట్రంలో అసలేం జరుగుతోంది: రాహుల్ దూత ఆరా?

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దూత ద్వారా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆరా తీశారు. సకల జనుల సమ్మెతో పాటు తెలంగాణ ఉద్యమం, యువజన కాంగ్రెస్ పటిష్టత తదితర అంశాలపై సమాచారాన్ని ప్రత్యేక దూత ద్వారా రాహుల్ సేకరించుకున్నారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ వ్యవహరాలను పర్యవేక్షించే ఏఐసీసీ కార్యదర్శి దీపక్ బబారియా రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నగరంలో ఒక రోజు...
Source : Webdunia |
Category : National

భూసేకరణ బిల్లుకు సంకీర్ణ చిక్కులు అధికం: రాహుల్

పరిశ్రమలు, సెజ్‌లకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఒక పాదర్శక విధానాన్ని రూపొందించే నిమిత్తం ప్రతిపాదించిన భూసేకరణ బిల్లుకు సంకీర్ణ సర్కారులో ఆటంకాలు ఎదురవుతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయన జరుపుతున్న పాదయాత్రలో భాగంగా శుక్రవారం యమునా ఎక్స్‌ప్రెస్ హైవే పక్కన ఉన్న ఘఘోలి గ్రామంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా...
Source : Webdunia |
Category : National

మీ డిమాండ్లు ఓకే.. మాకూ లిఖత పూర్వక హామీ ఇవ్వాలి!!

పటిష్టమైన జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం గత 11 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న గాంధేయవాది అన్నా హజారేకు కాంగ్రస్ పార్టీ ఒక షరతు విధించింది. జన్‌లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగకముందే అన్నా తన దీక్షను విరమించుకోవాలని కోరింది. ఈ విషయంపై ఒక లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరింది. దీనిపై అన్నా హజారే బృందం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలావుండగా, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో ఏఐసీసీ ప్రధాన ...
Source : Webdunia |
Category : National

కల్కా రైలు ప్రమాద బాధితులకు రాహుల్ పరామర్శ!

కల్కా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పరామర్శించారు. హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న కల్కా మెయిల్‌ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 68 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కాన్పూర్‌లోని హాలెత్‌ ఆస్పత్రిలో 56 మంది క్షతగాత్రులు ...
Source : Webdunia |
Category : National

మావోయిస్టుల హిట్‌లిస్టులో పలువురు ప్రముఖులు

మావోయిస్టుల హిట్‌లిస్టులో పలువురు ప్రముఖులు ఉన్నారని తెలియడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో ఆందోళన చెందుతోంది. మావో హిట్ లిస్టులో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులున్నారు. మావో క్యాంపులో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. వారి హిట్ లిస్టులో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఉన్నారు. ఛత్తీ...
Source : Webdunia |
Category : Others

యూపీలో మాయావతిపై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ!

ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతిపై విమర్శల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఏకమవ్వాలని ఆయన పిలుపు నిచ్చారు. వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుంటున్న మాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలన్నారు. బార్సలాల్ గ్రామంలో జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ సందర్భంగా...
Source : Webdunia |
Category : National

మైనారిటీల సంక్షేమాన్ని గాలికొదిలేశారు

బదౌన్‌(యూపీ): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి సర్కారుపై విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని విమర్శించారు. పశ్చిమ యూపీలో ఐదు రోజుల యాత్రలో భాగంగా రెండో రోజు బుధవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. మైనారిటీల సం...
Source : Eenadu |
Category : Entertainment

తప్పు చేయనప్పుడు భయమెందుకు?

* ఐఏఎస్‌లకు వీహెచ్‌ సూటి ప్రశ్న బెంగళూరు, న్యూస్‌టుడే: ఐఏఎస్‌ అధికారులు ఎలాంటి తప్పు చేయనప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. నిజాయితీపరులైన అధికారులు భయపడాల్సిన అవసరం ఏముందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఆదివారం బెంగళూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే రాజ్యాంగం ప్రకారం సరిదిద్దాల్సిన...
Source : Eenadu |
Category : Headlines

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు నో ఛాన్స్: చిదంబరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఎలాంటి అవకాశాలు లేవని కేంద్ర హోం మంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. అయితే, తెలంగాణ సమస్యకు చర్చలు, సంప్రదింపులే ఏకైక పరిష్కార మార్గాలని ఆయన తెలిపారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ టచ్‌లో ఉంటూ చర్చలు జరుపుతూనే ఉన్నారన్నారు. అంతేకాకుండా...
Source : Webdunia |
Category : Others

రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: ఎర్రం డిమాండ్

దేశ వాణిజ్య రాజధాని ముంబై మరో ఇరాక్, ఆప్ఘనిస్థాన్‌లా మారిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రం న్నాయుడు మండిపడ్డారు. ముంబై వరుస పేలుళ్లపై రాహుల్ గాంధీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వరుస పేలుళ్లతో భయభ్రాంతులకు గురైన నేపథ్యంలో ప్రజలు ఆత్మస్థైర్యం కోల్పోయేలా రాహుల్ వ్యాఖ్యానిస్తున్నారని ఎర్రం మండిపడ్డారు. ఇలా బాధ్యతారహితంగా...
Source : Webdunia |
Category : National