ఉద్యోగులు, కార్మికులు తమ జీత భత్యాల పెంపు కోసం రోజులు, నెలల తరబడి ఆందోళన చేయాల్సిందే. లాఠీ దెబ్బలు తినాల్సిందే. కమిటీలు, చర్చల పేరుతో సర్కారు కాలయాపన చేస్తుంటే చకోర పక్షుల్లా ఎదురు చూపులు చూడాల్సిందే. చివరకు ప్రభుత్వం బేరసారాలాడి అరకొరగా జీతభత్యాలు పెంచుతుంది. కానిముఖ్యమంత్రి, మంత్రులు జీత భత్యాలు పెంచుకోవాలంటే ఎవరి అనుమతి అక్కరలేదు. రోజుల తరబడి చర్చలు అవసరం లేదు. ఆందోళనలు చేయాల్సిన అగత్యం ఎంతమాత్రమూ...
|
పరిధిలోని కొత్తపాలెం గ్రామ పంచాయతీలో సుమారు రెండు కిలోమీటర్లు రాజుబంగారుపాలెం పంట కాలువ ఆక్రమణలతో మాయమైయ్యింది. కొంత మంది ప్రముఖులు రాజకీయ నాయకుల అండదండలతో ఎవరి భూమి ఎదురు వారు ఆ కాలువను ఆక్రమించుకున్నారు. దిగువ పంటలకు నీరు అందకుండా కాలువను ఆక్రమించారని పలుమార్లు మండల అధికారులుకు రైతులు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని వైఎస్సార్ సిపి మండల కన్వినర్ కోట విజయభాస్కరరెడ్డి తెలిపారు. కృష్ణకాలువ మంచినీరు...
|
డబ్బుకోసమో, పేరుకోసమో నటించడం మానేసి పాతికేళ్ళయిందని ప్రముఖ నటుడు కమల్హాసన్ తెలియజేశారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వరూపం'పై వస్తున్న రకరకాల కథనాలకు పైవిధంగా స్పందించారు. ఆంథోని హాఫ్కిన్స్ నటించిన 'హన్సిబాల్' చిత్రానికి స్పూర్తిగా తీసుకుని రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఆ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ముందుగానే చెప్పేవాడిననీ, ఈ కథను తయారుచేసుకుని చాలా రోజ...
|
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్తే తాను రాజీనామా చేయబోనని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. గురువారం కేంద్ర మంత్రి వాయలార్ రవిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కెవిపి రామచందర్ రావు కోసమో, మరొకరి కోసమో తాను ఆలోచన చేయబోనని కూడా అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని చూసి లాగులు తడుపుకున్నవాళ్లు ఇప్పుడు జై తెలంగాణ అంటున్నారని, తాను...
|
ఆ కౌలు రైతు కుటుంబ జీవన చిత్రాన్ని ఛిద్రం చేసింది. పంట చేతికొస్తే కష్టాలన్నీ తీరిపోతాయని ఊహించిన ఆ కుటుంబానికి లక్షా 34వేల 500 రూపాయల అప్పులు మిగిల్చింది. రెక్కల కష్టం మీద బ్రతికే ఆ కుటుంబం ఈ బాకీని ఎలా తీర్చాలి?, ఎవరు ఆదుకుంటారు? అని కుటుంబం ఎదురుచూస్తుంది. జె పంగులూరు మండలం, చందలూరు గ్రామ దళితవాడకు చెందిన నాయపాము రఘురామయ్య వ్యవసాయ కూలీ. ముసలి తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు. ఆ గ్రామానికి చెందిన...
|
చూపిస్తున్నారు. పంట ఇంటికి చేరేటప్పటికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు తమ ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు కల్లాల వద్దే ఆ పంటలు అమ్ముకొని అప్పులు తీర్చుకునే దుస్థితి డివిజన్లో దాపురించింది. ఖరీఫ్ సాగులో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న రైతులు పంట చేతికందిన తరుణంలో సైతం కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి పల్లెల్లో నెలకొంది. డివిజన్లోని వెంకటాపురం, గణపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం...
|
నలుగురు ఎంఎల్ఎలూ ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. అమాత్య పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా ఆ కుర్చీ దక్కించుకోవాలని ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగమయ్యారు. అధినాయకుడితో పాటు తమకూ కొన్ని పదవులు దక్కుతా యని భావించి అధికార పక్షంతో కలిశారు. పదవులు వెంటనే దక్కుతా యనుకుంటే అంతకంతకూ ఆలస్యమౌతూనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అనేక అడ్డం కులు రావడంతో పద వులు దూరమవుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ నేతతో అధినేత చర్చలు జరపడం...
|
అదిగో వస్తాడు..ఇదిగో వస్తున్నాడు..అని సర్దిచెప్పుకుంటూ వారు ఎన్నోగంటలపాటు అధికారుల కోసం ఎదురు చూశారు. అరె ఎంతకీ రారే అని విసుకున్నారు..మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. అధికారులు రాలేదుగాని ఆకలైతే అయ్యింది. కార్యాలయ మెట్ల మీదనే భోజనాలు లాగించేశారు. మళ్లీ ఎదురుచూపులు..చీ..ఎంతకీ రారే అంటూ విసుక్కుంటూనే బయల్దేరారు..ఈ ఎదురుచూపుల పర్వానికి వికారాబాద్ తహశీల్దార్ కార్యాలయం వేదికైంది. మండల పరిధిలోని గొట్టిముక్ల...
|
మళ్ళీ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నాలుగేళ్లుగా ఖరీఫ్ సాగుకు పెద్ద ఒడిదుడుకులు ఎదురుకాలేదు. ఈ ఏడాది రెండు నెలలుగా సరైన వర్షం కురవలేదు. సాగుకు సరిపడా వానలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పంటలకు అదును దాటిపోయింది. జూలై నెల కూడా సగం పూర్తయ్యింది. రైతల్లో ఖరీఫ్ పంటలపై ఆశలు కనిపించడం లేదు. పొలాలను దున్ని సిద్ధంగా ఉంచారు. జూన్ నెల నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసినా పొలాలు...
|
పరిష్కారం చూపుతారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లా రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులూ రాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువకిరణాల ద్వారా నిరుద్యోగ యువతకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, ఉద్యోగ జాతర నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో నిరుద్యోగ యువత ఆశతో ఎదుర...
|