Recent news from 24dunia
   

సొంత మైదానంలో నేడు చెన్నరు సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చావోరేవో తేల్చుకోనుంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. బెంగళూరుకు టోర్నీలో ఇదే చివరి మ్యాచ్‌. కోహ్లి సేన ఆడిన 15 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. టాప్‌-3లో ఉన్న ముంబయి, చెన్నరు, రాజస్థాన్‌లు 20 పాయింట్ల మార్కుకు చేరి ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్త్‌ దక్కించుకున్నాయి. నాలుగో ...
Source : Prajasakti | 18 గంటల క్రితంCategory : క్రీడా
సంచలనం సృష్టించిన ఐపిఎల్‌-6 స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో మరింత మంది రాజస్థాన్‌ ఆటగాళ్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన స్పిన్నర్‌ అజిత్‌ చండీలా ఈ ఫిక్సింగ్‌లో మరో ఇద్దరు ఆటగాళ్ల పేర్లను పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బ్రాడ్‌ హాడ్జ్‌, ఆజిక్యా రహానేలపై ఢిల్లీ పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఐపిఎల్‌-5లో రాజస్థాన...
Source : Prajasakti | 18 గంటల క్రితంCategory : క్రీడా
ఆరోపణలతో అరెస్టయిన కేరళ పేసర్‌ శ్రీశాంత్‌పై బిసిసిఐ జీవితకాల నిషేధం విధించే యోచనలో ఉంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసుల దర్యాప్తును బోర్డు నిశితంగా పరిశీలిస్తోంది. బిసిసిఐ అవినీతి వ్యతిరేక విభాగం చీఫ్‌ రవి ఈ కేసును సమాంతరంగా దర్యాప్తు చేయనున్నారు. అరుణ్‌ జైట్లీ సారథ్యంలోని బిసిసిఐ క్రమశిక్షణా కమిటీకి 30 రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశంలో ఆచిత...
Source : Prajasakti | 2 రోజుల క్రితంCategory : క్రీడా
: ఫ్యూచర్‌ టూర్‌ ఫోగ్రాంలో భాగంగా జులైలో జింబాబ్వేతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను బిసిసిఐ నిలుపుదల చేసింది. జూన్‌ 28 నుంచి జులై 11 దాకా భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో, వెస్టిండీస్‌తో త్రైపాక్షిక సిరీస్‌ను ఆడాల్సి ఉంది. అయితే రీషెడ్యూల్‌పై బిసిసిఐ ఇంకా చర్చించలేదు....
Source : Prajasakti | 3 రోజుల క్రితంCategory : క్రీడా
సొంత మైదానం చిదంబరం స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్‌ కింగ్స్‌ 33 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత చెన్నరు సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. జట్టులో ధోనీ (58 నాటౌట్‌), విజయ్ (31), జడేజా (24), హస్సీ (26)లు రాణించారు. బదులుగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ధోనీకి మ్...
Source : Prajasakti | 4 రోజుల క్రితంCategory : క్రీడా
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) టి20 టోర్నీలో ఆడకపోవడం రాబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీలో తమ జట్టుకు లాభించనుందని పాకిస్తాన్‌ కెప్టెన్‌ మిస్బాఉల్‌హక్‌ అభిప్రాయపడ్డాడు. ఎవరైతే ఐపిఎల్లో పాల్గొన్నారో వారికంటే తాము కొత్త ఉత్సాహంతో ఉన్నామన్నాడు. 'ఐపిఎల్‌ అనేది సుదీర్ఘ టోర్నీ. ఇక్కడ ప్రయాణం ఆటగాళ్లకు కఠిన పరీక్ష. స్వల్ప విరామం తర్వాత మేము కొత్త ఉత్సాహంతో ఇంగ్లండ్‌కు వెళుతున్నాము. టోర్నీ ప్రారంభానికి ముందు ...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : క్రీడా
ఆగస్టులో జ్యూరిచ్‌లో జరగనున్న డైమండ్‌ లీగ్‌లో బరిలో దిగనున్నట్లు జమైకా స్ప్రింట్‌ దిగ్గజం ఉసెయిన్‌ బోల్ట్‌ తెలిపాడు. అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఎఎఎఫ్‌) ఈ విషయాన్ని తన వైట్‌సైట్‌లో ఒక ప్రకటనలో పేర్కొంది. స్విట్జార్లాండ్‌లోని అతి పెద్ద సిటీలో మళ్లీ రేసులో బరిలోకిదిగడం తనకు సంతోషంగా ఉందన్నాడు. ఇక్కడి స్టేడియంలోని ఎలక్ట్రిక్‌ వాతావరణం అంటే తనకు ఇష్టమన్నాడు....
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : క్రీడా
ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం సంపాదించిపెట్టిన అభినవ్‌ బింద్రా పేరును దేశ సర్వోత్తమ అవార్డుకు నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇందియా (ఎన్‌ఆర్‌ఎఐ) సిఫార్సు చేసింది. పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన బింద్రా బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 700.5 పాయింట్లతో పసిడి పతకాన్ని సంపాదించి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. భారత్‌కు హాకీ కాకుండా ఇతర విభాగాల్లో స్వర్ణ పతకం సంపాదించిపెట్టిన క్రీడాక...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : క్రీడా
హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనున్న ఐపిఎల్‌ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. హెచ్‌పిసిఎ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగేది అనుమానంగా ఉంది. అక్కడ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పి వేశారు. నిర్వహాకులు ఆందోళన చెందుతున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ తటస్థ వేదికపై ఈ నెల 16న ఢిల్లీతో, 18న ముంబయితో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తలపడనుంది. మ్యాచ్‌లు జరిగే నాటికి వాతావరణంలో ...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : క్రీడా
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నెగ్గి సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా నిలుపుకుంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 30 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.తొలుత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. పార్థీవ్‌ పటేల్‌ (61), పెరీరా (32 నాటౌట్‌, కరణ్‌శర్మ (22)లు జట్టులో రాణించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లు సామి (4/22), స్టె...
Source : Prajasakti | 7 రోజుల క్రితంCategory : క్రీడా
మహిళా బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్పెషలిస్ట్‌ గుత్తా జ్వాల సుదీర్మన్‌ కప్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది. సెలక్టర్లు జ్వాలకు మహిళా డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భాగస్వాములను ఎంపిక చేయడం కష్టంగా మారింది. దీంతో జ్వాల టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత పార్ట్‌నర్‌ అశ్వినితో ఇండియన్‌ ఓపెన్‌ తర్వాత దిజుతో జ్వాల విడిపోయింది. ...
Source : Prajasakti | 7 రోజుల క్రితంCategory : క్రీడా
Keep updated by subscribing our RSS feeds.
 
 
English