| సొంత మైదానం చిదంబరం స్టేడియంలో ఢిల్లీ డేర్డెవిల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో చెన్నయ్ సూపర్ కింగ్స్ 33 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత చెన్నరు సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. జట్టులో ధోనీ (58 నాటౌట్), విజయ్ (31), జడేజా (24), హస్సీ (26)లు రాణించారు. బదులుగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ధోనీకి మ్... |