Recent news from 24dunia
   

మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో జిందాల్‌ గ్రూపునకు చెందిన జెఎస్‌డబ్లు స్టీల్‌ నికర లాభం 61.56 శాతం పతనమై రూ.265.91 కోట్లకు పడిపోయింది. 2011-12 ఇదూ క్యూ4లో రూ.769.73 కోట్ల లాభాలు సాధించింది. గత క్యూ4లో ఈ కంపెనీ నికర అమ్మకాలు 3 శాతం పడిపోయి రూ.9,851.54 కోట్లకు తగ్గాయి. 2011-12 ఇదే క్యూ4లో రూ.10,152.68 కోట్ల అమ్మకాలు చేసింది.2012-13లో మొత్తంగా కన్సాలిడెటెడ్‌ నికర లాభం 963.11 కోట్ల లాభాలు...
Source : Prajasakti | 11 గంటల క్రితంCategory : వాణిజ్య
ఈ వారం రోజులలోనూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అనేక సంచలన వ్యాఖ్యలు చేసింది. కీలకమైన తీర్పులు ఇచ్చింది. ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలు విధించింది. ఇవన్నీ ఊహించదగినవిగానూ, అనివార్యమైనవిగానూ అగుపిస్తాయి. కాకపోతే రాజకీయ, సామాజికాంశాలతో ముడిబడి ఉన్నాయి గనక రకరకాలైన భాష్యాలు కూడా వినిపించడం కద్దు. ఏమైనా ఈ తీర్పులు సరళీకరణ యుగంలో దేశ అస్తవ్యస్త పరిస్థితిని విశదం చేస్తాయి.జాతీయ దర్యాప్తు సంస్థ...
Source : Prajasakti | 1 రోజుల క్రితంCategory : వాణిజ్య
బహుళ జాతి సంస్థలు ప్రభుత్వంపై ఎంతగా ఒత్తిడి తీసుకువచ్చి, భయపెట్టి తమ పనులు సానుకూలం చేసుకుంటాయో యాపిల్‌ కంపెనీ సంఘటన తేటతెల్లం చేస్తోంది. తొండ ముదిరి ఊసరెవెల్లి అయినట్లు పెట్టుబడిదార్లు కార్పొరేట్ల స్థాయికి ఎదిగాకా ప్రభుత్వాలను, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం సహాజం. ప్రముఖ యాపిల్‌ కంపెనీ ఇదే కోణంలో అమెరికా ప్రభుత్వాన్ని పన్నులు తగ్గించాలని బెదిరింపులకు దిగుతోంది. ఐర్లాండ్‌లో తమ అనుబంధ సంస...
Source : Prajasakti | 1 రోజుల క్రితంCategory : వాణిజ్య
సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టెక్‌ మహీంద్రా 2012-13 జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.377.24 కోట్ల లాభాలు సాధించింది. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ4లో రూ.302.50 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. దీంతో పోల్చితే గత క్యూ4 లాభాల్లో 25 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ఇదే సమయంలో కంపెనీ ఏకీకృత ఆదాయం 34 శాతం పెరిగి రూ.1,907.17 కోట్లకు పెరిగింది. 2011-12 ఇదే క్యూ4లో టెక్‌ మహీంద్రా ఆదాయం 1,419...
Source : Prajasakti | 3 రోజుల క్రితంCategory : వాణిజ్య
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా దేశంలో స్టాకిస్టులు భారీగా బంగారం, వెండి అమ్మకాలకు తెగబడంతో ధరలు పెద్ద మొత్తంలో దిగివస్తున్నాయి. తాజాగా పుత్తడి ధర 21 మాసాలు, వెండి 31 నెలల కనిష్టానికి పడిపోయింది.సోమవారం పది గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి రూ.26,370గా నమోదయ్యింది. 10 ఆగస్టు 2011న ఈ స్థాయిలో బంగారం ధర నమోదయ్యింది. కిలో వెండిపై రూ.1,530 పతనమై రూ.42,170గా పలికింది. 26 నవంబర్‌ 2010న ఈ స...
Source : Prajasakti | 4 రోజుల క్రితంCategory : వాణిజ్య
ప్రముఖ టెలికాం సేవల సంస్థ ఒడాఫోన్‌ ప్రభుత్వానికి కట్టవల్సిన వందల కోట్ల రూపాయల చార్జీలను ఎగవేసినట్లు కంఫ్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గుర్తించింది. సంస్థ దేశంలో 3జి సేవలకు వాడుకున్న అత్యంత విలువైన స్పెక్ట్రం వాడుకున్నందుకు చెల్లించవల్సిన మొత్తాన్ని ఎగవేసిందని కాగ్‌ ఎత్తి చూపింది. 2010 మే నెలలో దేశంలో పలు ప్రాంతాల్లో సేవలందించేందుకు ఒడాఫోన్‌ 22 సర్కిళ్లలో 3 స్పెక్ట్రంను పొందింది. దేశంలోని చాలా...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : వాణిజ్య
ఏడాదిన్నరలో రాష్ట్రంలో తమ శాఖలను 350కు విస్తరిస్తామని కెనరా బ్యాంకు ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సిఎండి) ఆర్‌కె దుబే అన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నం సర్కిళ్లుగా తాము సేవలు అందిస్తున్నామన్నారు. హైరాబాద్‌ సర్కిల్‌లో ప్రస్తుతం 151 శాఖలున్నాయని, మరో ఏడాదిన్నరలో వీటిని 200కు చేర్చనున్నామన్నారు. వైజాగ్‌ సర్కిల్‌లో 108 బ్రాంచీలున్నాయని, వీటిని 150కు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : వాణిజ్య
జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రిలయన్స్‌ కాపిటల్‌ నికర లాభం 19 శాతం పతనమై రూ.265 కోట్లకు తగ్గింది. 2011-12 ఇదే క్యూ4లో రూ.265 కోట్ల లాభాలు సాధించింది. 2012-13లో ఈ కంపెనీ మొత్తం నికర లాభం 77 శాతం పెరిగి రూ.812 కోట్లుగా నమోదయ్యింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 13 శాతం పెరిగి రూ,7,519 కోట్లకు చేరింది. 2011-12లో రూ.458 కోట్ల లాభాలు ఆర్జించింది.ప్రముఖ టెక్స్‌టైల్‌ కంపెనీ అర్వింద్‌...
Source : Prajasakti | 8 రోజుల క్రితంCategory : వాణిజ్య
రంగ సంస్థల అధినేతలకు నిర్దిష్టమైన పదవీ కాలాన్ని నిర్ణయిస్తే వారు సమర్ధవంతంగా ఆయా సంస్థల బాగోగుల కోసం కృషి చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. వారు తీసుకున్న నిర్ణయాలు నిలకడగా అమలు జరగడానికి దోహదం చేస్తుందని, సంస్థల్లోనూ స్థిరత్వం చోటు చేసుకుంటుందని అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలోనే అధినేతల పదవీకాలం తప్పనిసరిగా మూడు సంవత్సరాల పాటు కొనసాగాలన్న ఆలోచననతో మంత్రుల బృందం ఏకీభావించింది. వారి పదవీ విరమణ కాలంతో ...
Source : Prajasakti | 8 రోజుల క్రితంCategory : వాణిజ్య
మనీలాండరింగ్‌కు పాల్పడుతూ కోబ్రాపోస్టు స్టింగ్‌ ఆఫరేషన్‌కు దోరికిపోయిన ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంకులు ఐసిఐసిఐ, హెచ్‌చ్‌డిఎఫ్‌సి, ఆక్సిస్‌ బ్యాంకులకు రిజర్వు బ్యాకు షోకాజు నోటీసులను జారీ చేసింది. ఆ బ్యాంకు ఉద్యోగులు నడిపిన లావాదేవీలపై వీడియోటేపులతో సహా ఇప్పటికే రహస్య విచారణ నివేదిక తీసుకున్నట్లు సమాచారం. గత బుధవారమే సెంట్రల్‌ బ్యాంకు ఈ మూడు బ్యాంకులకు షోకాజు నోటీసులు పంపించిందని కేంద్ర ప్రభుత్వ ఆర్...
Source : Prajasakti | 9 రోజుల క్రితంCategory : వాణిజ్య
బిఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారులకు రాయితీ పథకాన్ని ఒకటి ప్రకటించింది. నిర్దిష్ట బిల్లు మొత్తం దాటిన వినియోగదారులకు కొన్ని రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఆ పాయింట్లతో బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ పరిధిలో కొన్ని ఉచిత కాల్స్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. విశ్వాసపాత్రంగా ఇదే నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తూ వచ్చిన వినియోగ దారులను కాపాడుకునేందుకు గానూ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈ పథకాన్ని ప్రారంభించింది. ల్యాండ్‌ లైన్‌, బ్...
Source : Prajasakti | 10 రోజుల క్రితంCategory : వాణిజ్య
బంగారం దిగుమతులు భారీగా పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోందని ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్‌ మాయారామ్‌ అన్నారు. ఇది కరంట్‌ అక్కౌంట్‌ లోటు (సిఎడి)పై ఒత్తిడిని పెంచుతుందని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల పరిస్థితి కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెలకల్లా బంగారం దిగుమతుల్లో క్షీణత చోటు చేసుకుంటుందని ప్రభుత్వం భావిస...
Source : Prajasakti | 10 రోజుల క్రితంCategory : వాణిజ్య
Keep updated by subscribing our RSS feeds.
 
 
English