Recent news from 24dunia
   

ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ నుంచి 1284 కోట్ల డాలర్ల విలువ చేసే సేవలు ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే మాసంలో 1048 కోట్ల డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. దీంతో పోల్చితే గత ఏప్రిల్‌ ఎగుతుల్లో 22 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆర్‌బిఐ ఓ నివేదికలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2012-13)లో మొత్తంగా 13,343 కోట్ల డాలర్ల ఎగుమతులు చోటు చేసుకోగా, ఇదే సమయంలో 8049 కోల్ల డాలర్ల విలువ చేసే సేవలు దిగుమతయ్యాయి. స్థూల దేశీయోత్పత్తి...
Source : Prajasakti | 2 రోజుల క్రితంCategory : వాణిజ్య
ప్రభుత్వ రంగ కంపెనీల్లోని వాటాల విక్రయంపై వచ్చిన నిధుల ఖర్చుపై ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం నమ్మించి, మోసం చేసే వ్యాఖ్యలు చేశారు. ఆయా పిఎస్‌యులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని వాటాలను అమ్మకాలు చేయడం ద్వారా సమీకరించిన సొమ్మును తిరిగి ప్రభుత్వ సంస్థలకు ఖర్చు చేస్తామని అన్నారు. మహారత్న హోదా కలిగిన కోల్‌ ఇండియాలోని 10 శాతం వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ డిజిన్వెస్ట్‌మె...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : వాణిజ్య
దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరుగుతుండటంతో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కొనసాగుతోంది. మంగళవారం ఓ దశలో 58.98 స్థాయికి రూపాయి పడిపోయింది. తొలి సారి రూపాయి విలువ ఈ స్థాయికి పడిపోయి ఆల్‌ టైం రికార్డు పతనాన్ని నమోదు చేసుకుంది. ఫారెక్స్‌ మార్కెట్‌లో రిజర్వు బ్యాంకు కల్పించుకోవడంతో 24 పైసల బలహీనంతో 58.39కు పుంజుకుంది. ఇంతక్రితం సెషన్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 58.15 వ...
Source : Prajasakti | 7 రోజుల క్రితంCategory : వాణిజ్య
సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అయినా మైక్రోసాఫ్ట్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కరణ్‌ భజ్వా నియమితులయ్యారు. దీంతో ఆయన ముఖ్యంగా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ గ్రూపు బాధ్యతలను ప్రధానంగా నిర్వర్తించనున్నారు. ఇది వరకు ఈ స్థానంలో సంకేత్‌ అకెర్కర్‌ ఉన్నారు. కరణ్‌ ఇప్పటి వరకు కంపెనీ ఎంటర్‌ప్రైజెస్‌ బిజినెస్‌కు హెడ్‌గా ఉన్నారు. ఐదేళ్ల పాటు కరణ్‌ మైక్రోసాఫ్ట్‌కు ఎండిగా వ్యవహరించనున్నారని, ఆ కంపెనీ ఇండియా ఛైర్మన్‌ భాస్...
Source : Prajasakti | 8 రోజుల క్రితంCategory : వాణిజ్య
దేశంలోనే ప్రముఖ ప్రయివేటు, కార్పొరేట్‌ బ్యాంకులుగా చెలామణి అవుతున్న ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) పెద్ద షాక్‌ ఇచ్చింది. ఈ బ్యాంకులు ఖాతాదారుల నియమావళి (కెవైసి)ని ఉల్లఘిస్తు న్నాయని, మనీలాండరింగ్‌కు పాల్పడు తున్నాయని ఆన్‌లైన్‌ పోర్టల్‌ కోబ్రాపోస్టు స్టింగ్‌ ఆఫరేషన్‌లో వెల్లడయిన విషయం తెలిసిందే. ఇవే అక్రమాలు రిజర్వు బ్యాంకు విచారణల...
Source : Prajasakti | 8 రోజుల క్రితంCategory : వాణిజ్య
విదేశాల్లో సేకరించేందుకు ఐదు ఆస్తులను ప్రభుత్వ రంగంలోని ఐదు కంపెనీల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ కోల్‌ వెంచర్స్‌ ప్రయిబవేట్‌ లిమిటెడ్‌ (ఐసివిఎల్‌) గుర్తించింది. ఆ సంస్థ అధినేత సిఎస్‌ వర్మ ఈ విషయం మీడియాకు వివరించారు. వివధ దేశాల్లో ఐదు బొగ్గు బ్లాక్‌లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ దేశాల్లో దక్షిణాఫ్రికా, మొజాంబిక్‌ కూడా ఉన్నాయి. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, కోల్‌ ఇండియా, ఎన్‌టిపిసి, ర...
Source : Prajasakti | 9 రోజుల క్రితంCategory : వాణిజ్య
రైల్వే ప్రయాణీకులు ప్రయాణ సమయాల్లో తమ దాహార్తిని తీర్చుకునేందుకు సహజంగా ప్లాట్‌ఫారమ్స్‌పై అమ్మే లేదా రైళ్లల్లో వెండార్లు అమ్మే వాటర్‌బాటిల్స్‌పై ఆధారపడతారు. దూర ప్రయాణాలు చేసే ప్రయాణీకులు ఇంటివద్ద నుండి బాటిల్స్‌లో మంచి నీటిని తెచ్చుకున్నప్పటికీ ఆ నీరు సరిపోదు. అనివార్యంగా రైల్వే స్టేషన్లలో టాప్‌ల వద్ద వాటిని నింపుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది అందరికీ సాధ్యం కాదు. అందువల్ల వారు తప్పనిసరిగా వా...
Source : Prajasakti | 9 రోజుల క్రితంCategory : వాణిజ్య
సహ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సిఇఒ ఫణీష్‌ మూర్తిని ఐగేట్‌ బోర్డు తప్పించారు. కంపెనీ బోర్డు సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని షేర్‌హోల్డర్లు ధృవీకరించారు. ఫణీష్‌ మూర్తికి బోర్డు నుండి ఉద్వాసన చెప్పిన విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. తమ కంపెనీకి ఫణీష్‌ మూర్తితో ఎంతమాత్రం సంబంధం లేదని కమిషన్‌కు సమర్ప...
Source : Prajasakti | 9 రోజుల క్రితంCategory : వాణిజ్య
ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలను విక్రయించే ఆదిశ్వర్‌ స్టోర్స్‌ వినియోగదారుల కోసం 100డేస్‌ నాన్‌స్టాఫ్‌ హాంగామా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.5 కోట్ల విలువ చేసే బహుమతులను అందించనున్నామని ఆదిశ్వర్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పారస్‌ జైన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం బంఫర్‌ డ్రా, వీక్లి డ్రా, స్క్రాచ్‌ అండ్‌ విన్‌ లక్కీ డ్రాలను నిర్వహిస్తున్నామన్నారు. 3డి ఎల్‌ఇడి, ఎల్‌ఇడి, ఎల్‌...
Source : Prajasakti | 11 రోజుల క్రితంCategory : వాణిజ్య
టివిఎస్‌ మోటార్‌ కంపెనీ తమ బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ సినీనటుడు మహేష్‌బాబును ప్రచారకర్తగా నియమించుకుంది. టివిఎస్‌ నూతనంగా ఉత్పత్తి చేసిన ఫోనిక్స్‌ మోడల్‌కు ఆయన ప్రచారాన్ని అందిస్తారని ఆ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌) జెఎస్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోనిక్స్‌తో ప్రారంభించనప్పటికీ టివిఎస్‌ అన్ని మోటర్‌ సైకిళ్ల బ్రాండ్లకు మద్...
Source : Prajasakti | 11 రోజుల క్రితంCategory : వాణిజ్య
ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు, చెల్లింపుల శేషం ప్రధాన దేశానికి సవాళ్ళుగా నిలుస్తున్నాయని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. చమురు, బొగ్గు, బంగారం దిగుమతులు భారీగా పెరగడం వల్లే మూడేళ్లుగా కరెంట్‌ ఖాతా లోటు ఏర్పాడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఈపిఈ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల సందర్బంగా 'ఐండియా మాక్రోఎకనామిక్స్‌ ఛాలెంజెస్‌' అనే అంశంపై ఆయన ప్రసగించారు. 2010-11లో ద...
Source : Prajasakti | 11 రోజుల క్రితంCategory : వాణిజ్య
లగ్జరీ మొబైల్‌ తయారీదారు బ్లాక్‌బెర్రీ గురువారం క్యూ10 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నలుపు, తెలుపు రంగుల్లో లభ్యమయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.44,990గా నిర్ణయించింది. ఈ మొబైల్‌ టచ్‌స్క్రీన్‌, కీబోర్డు రెండు సదుపాయాల కలిగి ఉంటుందని ఆ కంపెనీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ లల్వాని తెలిపారు. ఇందులో బ్లాక్‌బెర్రీ హబ్‌, బిబి బ్యాలన్స్‌, బిబి రిమెంబర్‌ ఫీచర్లు ఉంటాయన్నారు. వాయిస్‌ కా...
Source : Prajasakti | 12 రోజుల క్రితంCategory : వాణిజ్య
Keep updated by subscribing our RSS feeds.
 
 
English