Recent news from 24dunia
   

రాజీనామాల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తదితర కాంగ్రెసు నేతలు అంటున్న మాటలు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల చేతిలో అస్త్రాలుగా మారే పరిస్థితి వచ్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రులను కళంకిత మంత్రులు అనడాన్నితప్పు పట్టారు. ఆయనతో పాటు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వంటివారు కూడా కళంకిత మంత్రులు అనడాన్ని తప్పు పడుతున్నారు.కళంకిత మంత్రులు అనే ...
Source : Oneindia | 10 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ముంబై: తన రెండు సెల్ ఫోన్లను పేసర్ శ్రీశాంత్ తన గర్ల్ ఫ్రెండ్‌కు ఇచ్చాడని, వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. శ్రీశాంత్‌తో పాటు 14 మందిని పోలీసులు మంగళవారం సాకేత్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు కీలకమైనందున మరో ఐదు రోజుల పాటు వారిని తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లు ఐదు రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కో...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ముంబయి: ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు మంగళవారం మరొకరిని అరెస్టు చేశారు. విందూ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విందూ పలు సీరియళ్లు, సినిమాలలో నటించాడు. విందూ అరెస్టు ద్వారా బాలీవుడ్‌కు స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానాలు మరింత బలపడుతున్నాయి.విందూ మాఫియాతో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇతను ప్రముఖ నటుడు దారా సింగ్ తనయుడు. విందూ అరెస్టు నేప...
Source : Oneindia | 14 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల విభేదాలు బయటపడ్డాయి. ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో విభేదాలు బయటపడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోటలో నిర్వహించిన మినీ మహానాడుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. విజయవాడ...
Source : Oneindia | 15 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఐపిఎల్ 6లో అలరిస్తున్న ప్రముఖ యాంకర్ రొచెల్లా రావు ప్రముఖ తెలుగు సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఓ ప్రత్యేక గీతంలో నర్తిస్తోందట. పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమా వస్తోంది. ఈ చత్రంలో...
Source : Oneindia | 16 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తాను పార్టీలోనే ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తానని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెసు పార్టీ ఎంపీలమందరం తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నా తమ పార్టీ అధిష్టానం, కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎంపీలు ఈ నెలాఖరులోగా పెట్టిన...
Source : Oneindia | 16 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఎర్నాకులం: ఐపిఎల్ 6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన కేరళ పేసర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. శ్రీశాంత్ సహా అజిత్ చండిలా, అంకిత్ చవాన్zwnj;లు ఇటీవల స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన విషయం తెలిసిందే. శ్రీశాంత్ కేరళ క్రికెటర్. అతని జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను రూపొందించాలని...
Source : Oneindia | 17 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
హైదరాబాద్/కడప: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మరికొంతకాలం దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఉంటే భారత దేశం అగ్ర రాజ్యాలను దాటి ఉండేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని గాంధీ భవన్‌లో నిర్వహించారు.రాజీవ్ చిత్ర పటానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ స...
Source : Oneindia | 18 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
అదిలాబాద్/నల్గొండ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలుకాన్వాయ్‌ను పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అదిలాబాదులోని సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద తెలంగాణవాదులు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వేంపల్లి వద్ద కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు.వారిని పోలీసులు అడ్డుకొని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను అదుపులోకి తీసుక...
Source : Oneindia | 18 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులను బయటకు పంపించాలని చూస్తున్నారట. కిరణ్ చాలా రోజుల నుండి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ ప్రస్తావన ఆయన తీసుకు వచ్చారు. తాజాగా సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావుల రాజీనామాలను ఆమోదిస్తే పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉండవచ్చు.ఒకవేళ అధిష్టానం అంగీకరిస్తే ముఖ్యమంత్రి తన కేబినెట్ల...
Source : Oneindia | 18 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఎడ్మండ్: అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. వీటి ప్రభావానికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. టోర్నడోల విధ్వంసానికి 91 మంది మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో 20 మంది పిల్లలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రజలు భయభ్రాంతులకులోనై సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. టెక్సాస్‌నుంచి మిన్నెసొటా వైపు పయనిస్తున్న తుఫాను ప్రభావం ఒక్లహామా, కన్సాస్‌పై తీవ్రంగా ఉంది. టోర్న...
Source : Oneindia | 19 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తాను గత నెల 8ని మంత్రి పదవికి రాజీనామా చేశానని సబితా ఇంద్రా రెడ్డి చెప్పడంతో ఇప్పుడు ఆమె నిర్వర్తించిన హోంమంత్రిత్వ శాఖపై పలువురి కన్ను పడింది. హోంమంత్రిత్వ శాఖను తమ వశం చేసుకునేందుకు పలువురు సీనియర్ నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖమంత్రి జానా రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హోంమంత్రిత్వ...
Source : Oneindia | 19 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English