| ముంబై: తన రెండు సెల్ ఫోన్లను పేసర్ శ్రీశాంత్ తన గర్ల్ ఫ్రెండ్కు ఇచ్చాడని, వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. శ్రీశాంత్తో పాటు 14 మందిని పోలీసులు మంగళవారం సాకేత్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు కీలకమైనందున మరో ఐదు రోజుల పాటు వారిని తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్లు ఐదు రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కో... |