Recent news from 24dunia
   

29 మే 2012వినోదం
రాజమౌళి షాంఘై ప్రయాణమై వెళ్లారు. ఆయన 'ఈగ' చిత్రం ఆయన్ని మోసుకెళ్లింది. ఇటీవల కాన్స్‌ చిత్రోత్సవాల్లో సందడి చేసిన 'ఈగ' ఇప్పుడు షాంఘై వెళ్లింది. అక్కడ జరుగుతున్న 16వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైంది. అందులో పాల్గొనేందుకు చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కూడా షాంఘై వెళ్లారు.'ఈగ'తో పాటు బాలీవుడ్‌ చిత్రాలు 'త్రీ ఇడియట్స్‌', 'జాలీ ఎల్‌.ఎల్‌.బి', 'మర్డర్‌ 3', 'బర్ఫీ', 'పుష్పక్‌'...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
‘గబ్బర్ సింగ్' చిత్రం బిగ్ స్క్రీన్‌పైనే కాదు స్మాల్ స్క్రీన్‌పై కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మాటీవీ సినిమా అవార్డులలో స్వీప్ చేసేసింది. దాదాపు అన్ని అవార్డులను ఈ సినిమానే సొంతం చేసుకుంది.ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అత్యధిక పాయింట్లు సాధించడమే కాదు గత రికార్డులను బద్దలు కొట్టేసింది. గతంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
మంచు మనోజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'పోటుగాడు'. సాక్షి చౌదరి, సిమ్రన్‌ కౌర్‌ ముండి, రాచెల్‌ వెయిస్‌, అనుప్రియ గొయాంక హీరోయిన్స్ . పవన్‌ వడెయార్‌ దర్శకుడు. లగడపాటి శ్రీధర్‌, శిరీష నిర్మాతలు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామి హైదరాబాద్‌లో విడుదల చేశారు.''సూర్యుడు ఉదయం కనిపిస్తాడు.. చంద్రుడు రాత్రి కనిపిస్తాడు.. కానీ ఈ గోవిందు ఎప్పుడూ కనిపిస్తాడు'' అనే డైలాగుతో 30 సెకండ్ల ఈ ట్రైలర్...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. కొడుకు పేరు అకీరా నందన్, కూతరు పేరు ఆద్యా. పవన్ పలు సందర్భాల్లో కొడుకు అకీరాతో కనిపించారు కానీ, ఇద్దరు పిల్లతో మాత్రం ఇంత వరకు దర్శనం ఇవ్వలేదు. కనీసం అందుకు సంబంధించిన ఫోటో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు.తాజాగా ఫాదర్స్ డేను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఓ ఫోటో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది....
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
సాధారణంగా సీక్వెల్ అంటే మొదటి చిత్రం కొనసాగింపుఅలాగే ఆ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు,సాంకేతిక నిపుణులు పనిచేస్తూంటారు. అయితే కమల్ రూటే వేరు. 'విశ్వరూపం'-2 సాంకేతిక బృందంలో కొందర్ని మార్చారు.తొలి భాగానికి సానూ నర్గీస్‌ ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆయన సీక్వెల్‌కి అందుబాటులో లేకపోవడంతో శామ్‌దత్‌ని ఎంపిక చేసుకొన్నారు కమల్‌. తెలుగులో 'ప్రస్థానం', 'సాహసం' లాంటి చిత్రాలకి ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
వాషింగ్టన్‌ : త్వరలో అమెరికాలో ఎన్టీఆర్ పై నాణెం విడుదల చేయనున్నారు. భారత చలన చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగాను, ఇండో ఆమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి విరాళాల సేకరణ నిమిత్తం విఖ్యాత నటుడు ఎన్టీఆర్‌పై నాణెం విడుదల చేయనున్నారు.ఇక ఈ నాణెం ను ఈ నెల 28, 29 తేదీల్లో దీన్ని విడుదల చేస్తారు. ఈ నాణేనికి ఒకవైపు ఎన్టీఆర్‌ చిత్రం, మరోవైపు ఆసుపత్రి చిహ్నాలు ఉంటాయని దానిని రూపొందించిన గోల్డెన్‌...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
ఫిలింనగర్‌ : కోపం, క్షణికావేశం ఓ నిండు ప్రాణం తీసింది. చపాతీ చేసిపెట్టేందుకు భార్య ససేమిరా అనడంతో మనస్థాపానికి గురైన ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఉరేసుకుని చనిపోయాడు.బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం వరంగల్‌ టౌన్‌ రెడ్డికాలనీకి చెందిన డి.మోహన్‌రెడ్డి(32) నగరానికి వలసవచ్చి జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో సభ్యుడిగా చేరాడు. ఈ క్రమంలో సహచర ఆర్టిస్ట్‌ గీతను తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.ఇటీవల కాలంలో...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
తమిళంలో కమర్షియల్‌ దర్శకుడిగా హవా చాటుకుంటున్న హరి. స్టార్ హీరో సూర్యతో 'సింగం' (తెలుగులో యముడు) తెరకెక్కించి అద్భుత విజయాన్ని అందించాడు. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'సింగం-2' (తెలుగులో సింగం) సిద్ధం చేస్తున్నాడు. తొలి భాగంలో అనుష్క హీరోయిన్ . రెండోభాగంలో ఆమెతోపాటు హన్సిక కూడా చేరింది. ఇటీవల విడుదలైన టీజర్‌ అన్నివర్గాలను ఆకట్టుకుంటోంది.ఇక ఈ చిత్రంలో కథేమిటంటే 'సింగం'(యముడు) లో ప్రకాశ్‌రాజ్‌ మృతిచెందిన...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
త్వరలో బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆది పినిశెట్టి హీరోగా ఆదర్శ చిత్రాలయ ప్రై.లి. బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నం:1 లో మిథున్ చేస్తున్నారు. ఇదో థ్రిల్లర్ తరహా చిత్రం. నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే రవిరాజా పినిశెట్టి కుమారుడు సత్య ప్రభాస్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.దర్శకుడు సత్య ప్రభాస్‌ మాట్లాడుతూ..'చిన్నతనం...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
మిధునం చిత్రం కమర్షియల్‌గా అది విజయం సాధించదని ముందుగానే తెలుసు. అయితే ఏ చిత్ర నిర్మాణానికైనా నిర్మాత ప్రాణం. అటువంటి అభిరుచి గల ఆనందరావు నాకు నిర్మాతగా దొరకటంతో ఈ చిత్రాన్ని చేయగలిగాను. అలాగే నష్టం లేకుండా చిత్రంపై పెట్టిన డబ్బుని తెస్తే చాలనుకున్నాం. ఆ విధంగా ఆచిత్రం 50 రోజుల పాటు థియేటర్లలో ఆడి మమ్మల్ని గెలిపించింది అంటున్నారు తణికెళ్ల భరణి.మిధునం తనికెళ్ల భరణి పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా మాటల...
Source : Oneindia | 735037 రోజుల క్రితంCategory : వినోదం
 
 
 
 
 
 
 
గత కథనాలు
మే 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
30010203040506
07080910111213
14151617181920
21222324252627
28293031010203
04050607080910