Recent news from 24dunia
   

11 ఆగస్టు 2012మీ నగరం
విద్యుత్‌ఛార్జీల పెంపుపట్ల క్షేత్రస్థాయిలో నిరసనోద్యమాలు చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి. స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ, న్యూడెమోక్రసీ, ఎంఎల్‌ పార్టీల సమావేశం జరిగింది. అనంతరం సమావేశ వివరాలను సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు డి.రమాదేవి, ముప్పాళ్ల నాగేశ్వరరావు వివరించారు. అంతర్జాతీయ ఫైనాన్స్‌ క్యాపిటల్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం తలొగ్గి విద్యుత్‌ఛార్జీలు పెంచటం హేయమన్నారు....
Source : Prajasakti | 284 రోజుల క్రితంCategory : మీ నగరం
విద్యావాలెంటర్లు వేతనాలు అందక కుటుంబపోషణ భారమై నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న వారికి వేతనాలు అందడం లేదు. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనెల 10, 11 తేదీల్లో మిర్యాలగూడలో నిర్వహించనున్న యుటిఎఫ్‌ జిల్లా విద్యామహాసభల సందర్భంగా విద్యావాలెంటీర్ల సమస్యలపై ప్రజాశక్తి ప్రత్యేక కథనంజిల్లా వ్యాప్తంగా 1689 ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలు,...
Source : Prajasakti | 283 రోజుల క్రితంCategory : మీ నగరం
తెలంగాణ జెఎసితో తమ పార్టీకి ఏర్పడిన పొరపొచ్చాలపై కరీంనగర్‌లో బుధ వారం నిర్వహించిన మేధోమథన సదస్సులో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణాపై కాంగ్రెస్‌ స్పందన లేకపోవడంతో పార్టీకి పట్టున్న కరీంనగర్‌ జిల్లాలో మేధోమథన సదస్సు నిర్వహించి భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు టిఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని ప్రతిమా మల్టిఫ్లెక్స్‌లో రెండు రోజుల...
Source : Prajasakti | 283 రోజుల క్రితంCategory : మీ నగరం
ప్రైవేట్‌ రంగ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధులు 34. గత మహాసభలో వీరి సంఖ్య 17.చైనా లక్షణాలతో సోషలిజం నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీ పద్దెనిమిదో జాతీయ మహాసభ గురువారం ఉదయం 9 గంటలకు సెంట్రల్‌ బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్స్‌లో ప్రారంభం కానున్నది. 8 నుండి 14వ తేదీవరకు అంటే వారం రోజులపాటు సాగే ఈ మహాసభకు వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేశ నలుమూలల...
Source : Prajasakti | 283 రోజుల క్రితంCategory : మీ నగరం
పట్టణంలోని సెయింట్‌జోసెఫ్‌ కాన్వెంట్‌లో శ్రీనివాసరామానుజన్‌ జిల్లా విద్యా, వైద్యవిజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా స్వాగతపాటను పోట్లదుర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆలపించి అతిథులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖులు 20 సూత్రాల కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డి, ఎంఎల్‌ఏ లింగారెడ్డి, ఎంఎల్‌సి పుల్లయ్య, డిఎస్‌పి కరుణాకరన్‌, ప్రొద్దుటూరు డిప్యూటీ...
Source : Prajasakti | 283 రోజుల క్రితంCategory : మీ నగరం
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎమ్‌డిసి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2012-13) జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.1,678.62 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ నవరత్న కంపెనీ క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ2లో రూ.1,963.15 కోట్ల లాభాలను నమోదు చేసుకుంది. దీంతో పోల్చితే గత క్యూ2 లాభాల్లో 15 శాతం పతనం చోటు చేసుకుంది....
Source : Prajasakti | 283 రోజుల క్రితంCategory : మీ నగరం
దేశాన్ని ఆవహించిన ఆర్థికమాంద్యంతో బతుకులు మరింత దిగజారకుండా ఉండాలంటే ఉన్నంతలో ఒబామాయే మెరుగని సామాన్య అమెరికన్లు భావించినట్లు కనిపిస్తోంది. అందుకే మంగళవారం నాడు జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రెండో దఫా కూడా ఒబామాకు అధికారం కట్టబెట్టారు. రెండవసారి అధికారం అనేకంటే మరికొంత సమయం ఇచ్చారనే వ్యాఖ్యానాలు వెలువడ్డానికి అదే కారణం. నిజానికి గత నాలుగేళ్లలో ఒబామా పెద్దగా ఒరగబెట్టిందేమీ లేకపోయినా రిపబ్లికన్లు అధికారానికి...
Source : Prajasakti | 283 రోజుల క్రితంCategory : మీ నగరం
దొడ్డా బ్రహ్మారెడ్డి అండ్‌ సన్స్‌ హెచ్‌ పి గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం బుధవారం సమ్మె నిర్వహించారు. కార్మికులకు ఎస్‌ ఫారాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, చట్టబద్ధమైన వేతనాలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తొలగించిన బండి ప్రకాష్‌, జి.శివన్నారాయణ, కె.పూర్ణ చంద్రరావు, కె.రమేష్‌కుమార్‌ను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ...
Source : Prajasakti | 284 రోజుల క్రితంCategory : మీ నగరం
కొండలు..కోనలు..వాగులు..వంకలు ఏమీ అడ్డుకావు మాకు..అంటూ మున్నేరు నదిపై ప్రకాష్‌నగర్‌ వద్దనున్న చఫ్టాను దాటుతూ యాత్ర బృందం ముందుకు సాగింది. మున్నేరు పొంగి ప్రవహిస్తున్నాకంటి ముందు పది వేల కోట సాధనే లక్ష్యంగా యాత్ర సభ్యులు కదిలారు. పట్టణంలో ముగిసిన యాత్ర ప్రకాశ్‌నగర్‌ మీదుగా ఖమ్మం రూరల్‌ మండలం కోటనారాయణపురం వెళ్లేందుకు బయలుదేరింది. మున్నేరు వాగు పొంగి పోర్లుతోంది. మరో వైపు కల్వర్టు నీలి తుఫాన్‌కు కొట్...
Source : Prajasakti | 284 రోజుల క్రితంCategory : మీ నగరం
సక్సెస్‌ పాఠశాలల్లో అమలవుతున్న ఇంగ్లీష్‌ మీడియం విద్యాబోధన వ్యవస్థ త్రిశంకు స్వర్గంలో ఉంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యనందించాలని సంకల్పంతో నాలుగేళ్ల క్రితం రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం బోధనను ప్రవేశపెట్టింది. ఇందుకోసం జిల్లాలో కొన్ని ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి ఆంగ్లమాధ్యమంను ప్రవేశపెట్టింది. కాగా ఆది నుంచి అపసోపాలు పడుతున్న ఈవిద్య నేడు అంపశయ్య మీదుకు చేరగా...
Source : Prajasakti | 284 రోజుల క్రితంCategory : మీ నగరం
 
 
 
 
 
 
 
గత కథనాలు
ఆగస్టు 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
30310102030405
06070809101112
13141516171819
20212223242526
27282930310102
03040506070809