Recent news from 24dunia
   

08 ఆగస్టు 2012మీ నగరం
: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి నెల రోజుల పాటు జరగనున్నాయి. అధిక ధరలు, ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత, దేశంలో కరువు ఛాయలు, అసోంలో హింసాగ్ని వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. మరీ ముఖ్యంగా రెండో దశ ఆర్థిక సంస్కరణలను ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే యత్నాల్లో భాగంగా బీమా, బ్యాంకింగ్‌, పెన్షన్‌ ఫండ్‌ ప్రైవేటీకరణకు వీలు కల్పించే బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
డిటిహెచ్‌ సేవలందిస్తోన్న డిష్‌ టివీ తాజాగా ఎస్‌డి రికార్డర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. డిష్‌ ప్లస్‌ ఇండియా పేరిటి అందిస్తోన్న ఈ ఎస్‌డి రికార్డర్‌ ధరను రూ.1690గా నిర్ణయించింది. ఇనస్టలేషన్‌ ఖర్చులతో కలుపుకుని రూ.1790కు అందిస్తున్నట్లు ఆ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్‌సి వెంకటేశ్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మార్కెట్లోకి ఎస్‌డి రికార్డర్‌ను ఆయన లాంచనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఆంజినేయులు బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రెండు జతల బట్టలు చొప్పులు ఇస్తామని ప్రభుత్వం, ప్రాథమిక విద్యాశాఖా మంత్రి గొప్పలు చెప్పారన్నారు. జిల్లాకు 3.15 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలని ఆర్వీఎం నిర్ణయించి...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
రూ.1,500 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకు న్నామని జెమిని ఎడిబెల్స్‌ అండ్‌ ఫాట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జిఇఎఫ్‌ ఇండియా) తెలిపింది. వంట నూనెలను ఉత్పత్తి చేసే తమ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం 2011-12లో రూ.1350 కోట్ల టర్నోవర్‌ను సాధించామని జిఇఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ చౌదరి తెలిపారు.మంగళవారం హైదరాబాద్‌లో సినీనటి రిచాతో కలిసి ఆయన రాష్ట్ర మార్కెట్లోకి ఫ్రీడం రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
ఐకెపి కార్యాలయ సభాభవనంలో రాజీవ్‌ యువ కిరణాలపై కార్యదర్శులు, సాక్షరభారత్‌ కోఆర్డినేటర్లు, ఉపాధి క్షేత్ర సహాయకులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపిడిఓ ఖాదర్‌బాషా అధ్యక్షత వహించారు. ఈసంద ర్భంగా ఎపిఎం సంజీవరాజు, ఎస్తేరురాణి మాట్లాడుతూ ప్రభుత్వం 14,635 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టిందన్నారు. 13న సిద్ధవటంలోని మండల సమాఖ్య భవనంలో నిర్వహిం చనున్న శిక్షణకు ఉపాధి క్షేత్ర సహాయకులు,...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ సైతం చేసుకోగా దీనిపై కన్నేసిన టిఆర్‌ఎస్‌ నాయకుడు లింక్‌ డాక్యుమెంట్లను సృషించి తనపేరిట మార్చుకోవడమేగాక యథేచ్ఛగా నిర్మాణ పనులు చేపట్టడం పట్ల అధికారుల నిర్లక్ష్యం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఆర్‌టిసి కార్మికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కార్మికులకు ఇళ్ల స్థలాలు, క్వార్టర్ల నిర్మాణం నిమిత్తం ఆర్‌టిసి సంస్థ 1986లో వరంగల్‌ 2డిపో పక్కన సర్వే నెంబర్‌ 1098లో 13 గుంటల స్థలాన్ని...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
మండలంలోని పేరుపాలెం తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ జనరల్‌ మేనేజర్‌ జువ్వాడి రఘుపతిరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన పేరుపాలెం, మోళ్లపర్రు దుర్గమ్మ బీచ్‌లను ఆయన సందర్శించారు. మోళ్లపర్రులోని దుర్గమ్మ బీచ్‌ పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. దుర్గమ్మ బీచ్‌కు భీమవరం నుండి రైల్వే ట్రాక్‌...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
చేపట్టిన గ్యాస్‌ కేటాయింపులను రద్దు చేసి, ఇప్పటి వరకు మన రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన గ్యాస్‌ కేటాయింపులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ పార్లమెంట్‌ సభ్యులు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. మంగళవారం సంగారెడ్డిలోని బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన ప్రజా సంఘాల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విద్యుత్తు...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
పతకం సాధించాలన్న నా కల సాకారమైంది. ఇది ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు. ఈ పతకం కోసం ఎనిమిదేళ్ల వయస్సు నుండి కలలు కంటున్నా. ఎప్పటికైనా ఒలింపిక్‌ స్వర్ణపతకాన్ని సాధించి తీరుతా..!' లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిన సైనా నెహ్వాల్‌ పలుకులివి.లండన్‌ నుండి ఢిల్లీ మీదుగా మంగళవారం నాడు సైనా తన స్వస్థలం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రపంచ నెం.2 క్రీడాకారిణి జిన్‌ వాంగ్‌ నిష్క్రమణతో తాను ఒలింపిక్‌...
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
అసలే ఆర్థిక మాంద్యం.. నాలుగేళ్ల అనంతరం పట్టా చేతికొచ్చేనాటికి పరిస్థితి ఎలా ఉంటుందో సందేహం..? ఇంజనీరింగ్‌ విద్యపై ఒకనాడున్న ఆసక్తి ఇటు తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు తగ్గుతోంది. ఐటీ ఊపున్న దశలో వెలసిన కళాశాలలు నేడు విద్యార్థుల కోసం ఎదురుతెన్నులు చూడాల్సి వస్తోంది. ఒకనాడు ఈసిఈ, సీఎస్‌ఈ కోర్సులకున్న గిరాకీ నేడు లేదు. ఒకానొక దశలో పూర్తిగా నిరాదరణకు గురైన సివిల్‌, మెకానికల్‌ కోర్సులకు ప్రధాన్యం పెరిగింది....
Source : Prajasakti | 316 రోజుల క్రితంCategory : మీ నగరం
 
 
 
 
 
 
 
గత కథనాలు
ఆగస్టు 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
30310102030405
06070809101112
13141516171819
20212223242526
27282930310102
03040506070809