| ఐకెపి కార్యాలయ సభాభవనంలో రాజీవ్ యువ కిరణాలపై కార్యదర్శులు, సాక్షరభారత్ కోఆర్డినేటర్లు, ఉపాధి క్షేత్ర సహాయకులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపిడిఓ ఖాదర్బాషా అధ్యక్షత వహించారు. ఈసంద ర్భంగా ఎపిఎం సంజీవరాజు, ఎస్తేరురాణి మాట్లాడుతూ ప్రభుత్వం 14,635 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టిందన్నారు. 13న సిద్ధవటంలోని మండల సమాఖ్య భవనంలో నిర్వహిం చనున్న శిక్షణకు ఉపాధి క్షేత్ర సహాయకులు,... |