| మ్యాచు ఫిక్సింగ్లకు సంబంధించి మరిన్ని దాడులు నిర్వహించడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్లతో పాటు 11 మంది బుక్కీలను విచారిస్తున్న పోలీసులకు మరిన్ని విషయాలు తెలుస్తున్నాయని సమాచారం.ఫిక్సింగ్ ఈ ఐపియల్కు పరిమితం కాలేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అహ్మదాబాద్, ముంబైలకు వెళ్లినట్లు సమాచారం. కాగా, జైపూర్ పోలీసులు... |