Recent news from 24dunia
   

మంత్రివర్గ సహచరులను కలుపుకు వెళ్లడంలో తనవైపు నుండే లోపం జరిగిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఈమేరకు ఆయన పార్టీ అధిష్టానానికి గురువారం వివరణ ఇచ్చుకున్నారు. బుధవారం రాత్రే ఢిల్లీ చేరిన సిఎంగురువారం ఉదయం పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో తాజా ...
Source : Prajasakti | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఏలూరు: తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎంత కాలం జైలులో ఉంచుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం ప్రశ్నించారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటింది. ఆమె యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ, ఇతర నేతలు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ సిబిఐ...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఎదుర్కొంటున్న ముగ్గురు క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించాలని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ డిమాండ్‌ చేశాడు. ఇలాంటి అవినీతికి పాల్పడమని ఎవరూ బలవంతం చేయరని, అలా చేస్తే ఆటగాడు చచ్చిపోయిన కిందే లెక్క అన్నాడు. ప్రజాదరణ ఉన్న ఐపిఎల్‌ల్లో స్పాట్‌ ఫిక్సింగ్‌ జరిగిందన్న వార్త తనకు షాక్‌కు గురి చేసిందని, తను తీవ్ర నిరూత్రాహానికి గురయ్యానన్నాడు. 'శ్రీశాంత్‌ ఇలా చేసినందుకు నిరుత్సాహపడ్డాను. ఇది పూర్తిగా ...
Source : Prajasakti | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
విద్యుత్‌చార్జీలు పెరిగిన తరువాత బిల్లులు రావడం ప్రారంభమైంది. చేతికి అందుతున్న బిల్లులను చూసి వినియోగదారులు బెంబేలెత్తు తున్నారు. ఊహించినట్టుగానే 200 యూనిట్లు దాటిన వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్‌ ఇస్తున్నాయి. '200 యూనిట్ల వరకు తగ్గించాం. ఆ పైన కరెంటు కాల్చేవారికోసం ఆందోళనలు చేస్తే పెట్టుబడిదారులకు మద్దతుగా చేస్తున్నట్టే' అంటూ ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య గుర్తుండే ఉంటుంది....
Source : Prajasakti | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
మ్యాచు ఫిక్సింగ్‌లకు సంబంధించి మరిన్ని దాడులు నిర్వహించడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లతో పాటు 11 మంది బుక్కీలను విచారిస్తున్న పోలీసులకు మరిన్ని విషయాలు తెలుస్తున్నాయని సమాచారం.ఫిక్సింగ్ ఈ ఐపియల్‌కు పరిమితం కాలేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అహ్మదాబాద్, ముంబైలకు వెళ్లినట్లు సమాచారం. కాగా, జైపూర్ పోలీసులు...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
హైదరాబాద్/న్యూఢిల్లీ: తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలా ఒంటెత్తు పోకడలకు వెళ్లడం లేదని అధిష్టానానికి చెప్పేందుకే ప్రధానంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారని అంటున్నారు. కళంకిత మంత్రులు, మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం, గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులు తదిర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే వీటితో పాటు మరో ప్రధాన కారణం కూడా ఉంటుందంటున్నారు.ఇటీవల ...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆ పార్టీ నేతలకు తాను 48 గంటల సమయం ఇచ్చినా తనను సస్పెండ్ చేయడానికి గల కారణాలు చూపించలేదని అందుకే తాను ఇప్పుడు మరలా మీడియా ముందుకు వచ్చానని తెరాస బహిష్కృత నేత రఘునందన రావు శుక్రవారం అన్నారు. తనపై వివరణ ఇవ్వకుంటే ఆధారాలతో బయటకు వస్తానని చెప్పానని, ఇప్పుడు ఒక ఆధారం చూపిస్తానని ఆయన అన్నారు.తెరాస సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గతంలో పద్మాలయ స్టూడియో పైన పిటిషన్ వేశారని,...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రకాశం జిల్లాలోని ఒంగోలుతో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ఓ ఫైనాన్షియర్ వద్ద అప్పు తీసుకున్నాడు. తిరిగి అప్పు తీర్చలేకపోవడంతో ఫైనాన్షియర్ నుంచి ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ భార్యను ఫైనాన్షియర్ నిర్బంధించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆమెను విడిపించి, కేసు నమోదు చేశారు.మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం జరిగింది. ఓ మహిళను దుండగులు ముక్కలుగా...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో, కేంద్ర మంత్రులతో ఆయన భేటీల మీద భేటీలు జరిపారు. ఆయన బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం రాత్రి కూడా ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడుహుటాహుటిన గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ఇరువురు నాయకులు కూడా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
తిరుపతి/హైదరాబాద్: కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత దంపతులకు ఆగ్రహం తగ్గినట్లు లేదు. వారు గురువారం తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. కాంగ్రెసు పార్టీని వెనకేసుకొస్తూనే చిరంజీవిపై వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చిరంజీవిని కాంగ్రెసు పార్టీ నడిపిస్తోందని వారన్నారు.కాంగ్రెసు విధానాలకు అనుగుణంగా చిరంజీవి నడుస్తున్నారని వారు చెప్పారు. అప్పట్లో...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
 
 
 
 
 
 
 
గత కథనాలు
మే 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
30010203040506
07080910111213
14151617181920
21222324252627
28293031010203
04050607080910