Recent news from 24dunia
   

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్ల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు, జట్టు సహ యజమానులు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలకు కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వారిని కూడా ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు. వారు ముగ్గురు ఈ నెల 21వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కానున్నారు.రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
తమిళనాడు సిఐడి నేరపరిశోధక విభాగం పోలీసులు గురువారం రాత్రి దాదడులు చేసిన ఐదుగురు బుక్కీలను అరెస్టు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు, బెట్టింగ్‌కు వాడే పత్రాలను, పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో సూత్రధారి ఎస్ విరుదాచలం అలియాస్ వేదాచలం (65) ఉన్నాడు.మరో ముగ్గురు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్నవారిలో ఒకతను దక్షిణాఫ్రికాకు చెందినవాడని తెలుస్తోంది. మొత్తం 8 మంది మొదటి...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఆయన రాష్ట్ర వ్యవహారాలపై సోనియాతో చర్చిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యవర్గం, కళంకిత మంత్రులు, మంత్రివర్గ విస్తరణ, గవర్నర్ కోటాలో శాసన మండలి అభ్యర్థులు తదితర అంశాలపై కిరణ్ అధినేత్రితో చర్చించే అవకాశాలు ఉన్నాయి.కిరణ్ మంత్రి వర్గ విస్తరణ కోసం ఎప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు. తన మార్క్ మంత్రివర్గం కోసం ఆయన చాలా రోజుల నుండి...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్)వలో తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు భారత క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శ్రీశాంత్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. విచారణ సందర్భంగా శ్రీశాంత్ కంటతడి పెట్టాడని, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకరున్నాడని ఢిల్లీ పోలీసు అధికారి చెప్పారు.క్రికెటర్ అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్‌లో తన పాత్రను పోలీసుల విచారణలో ఇది వరకే అంగీకరించాడు. మూడో క్రికెటర్ అజిత్ చండిలా...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆ పార్టీ నేతలకు తాను 48 గంటల సమయం ఇచ్చినా తనను సస్పెండ్ చేయడానికి గల కారణాలు చూపించలేదని అందుకే తాను ఇప్పుడు మరలా మీడియా ముందుకు వచ్చానని తెరాస బహిష్కృత నేత రఘునందన రావు శుక్రవారం అన్నారు. తనపై వివరణ ఇవ్వకుంటే ఆధారాలతో బయటకు వస్తానని చెప్పానని, ఇప్పుడు ఒక ఆధారం చూపిస్తానని ఆయన అన్నారు.తెరాస సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గతంలో పద్మాలయ స్టూడియో పైన పిటిషన్ వేశారని,...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఎస్ఎస్‌సి పదో తరగతి పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. బాలుర కన్నా బాలికలు ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్ఎస్‌సి ఫలితాలను మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారథి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. పరీక్ష రాసిన మొత్తం బాలబాలికల్లో 88.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది నిరుటి కన్నా 0.24 శాతం అధికం. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 87.30 శాతం ఉత్తీర్ణత సాధించారు.సొంత జిల్లా చిత్తూరు ప్రథమ...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
అత్యంత సన్నిహితులైన ముగ్గురు ముఖ్య నేతలలో ఇద్దరి కథ కొలిక్కి వచ్చినా.. ఒక్కరు మాత్రం తన అసంతృప్తిని ఇంకా వీడనట్లుగా కనిపిస్తోంది.దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన అభిమానంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, విశాఖపట్నంకు చెందిన కొణతాల రామకృష్ణ, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖలు ఆది నుండి జగన్ వెంటే నడుస్తున్నారు. ఇటీవల వారు ముగ్గురు కొంత అసంతృప్తికి గురైన విషయం...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఐపిఎల్‌ను ప్రతి ఏటా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐపిఎల్ 1 నుండి మొదలు ఐపిఎల్ 6 వరకు ప్రతి యేడా ఏదో ఒక వివాదం చెలరేగింది. ఓ ఆటగాడు మరో ఆటగాడి చెంప చెల్లుమనిపించిన దగ్గర నుండి నిన్నటి ఫిక్సింగ్ వ్యవహారం వరకు ఐపిఎల్ మొత్తం వివాదాలమయంగా మారిపోయింది. ఆయా ఏడాది ఐపిఎల్ వివాదాలు ఇలా ఉన్నాయి2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు ఎస్ శ్రీశాంత్ చెంప పైన కొట్టాడు. బిసిసిఐ హర్భజన్‌కు 11 మ్యాచుల నిషేధం విధించింది....
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు శుక్రవారం అన్నారు. ఛార్జీషీటు వేయకుండా జగన్‌ను జైలులో ఉంచిన సిబిఐ, ఛార్జీషీటు వేసినా మంత్రులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులపై తాను పిటిషన్ వేసినప్పుడు మంత్రుల ప్రమేయం తనకు ఏమాత్రం త...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో కొత్త ట్విస్ట్. ఆటగాడు అమిత్ సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమిత్ గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. ఇప్పటికే అతనిని అరెస్టు చేసిన పోలీసులు ప్రశ్నించారట. స్పాట్ ఫిక్సింగ్‌కు ఆటగాళ్లను ఎంపిక చేయడం, ఫోన్ సంభాషణలు చేయడం వంటివి అమిత్ చేశాడట. ఇతను రాజస్థాన్‌కు ఆడిన సమయంలో అతని బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ స్పాట్ ఫిక్సింగ్‌లో...
Source : Oneindia | 735006 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
 
 
 
 
 
 
 
గత కథనాలు
మే 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
30010203040506
07080910111213
14151617181920
21222324252627
28293031010203
04050607080910