Recent news from 24dunia
   

'నిర్భయ అత్యాచార సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది కాబట్టి మీడియా ద్వారా ప్రపంచమంతా తెలిసింది. భారతదేశంలో ఎన్నో చోట్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. అవన్నీ వెలుగులోకి రావడం లేదు. ఇలాంటి దుర్మార్గాలు చేసే వారికి కఠిన శిక్ష పడటం లేదు. ఎక్కడికక్కడ స్త్రీలకి అన్యాయం జరుగుతూనే ఉంది' అని విప్లవాత్మక దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి అంటున్నారు. ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచారం నేపథ్యయంలో ఆర్‌.నారాయణమూర్తి దర్శక...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: కళంకిత మంత్రుల వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బృందం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో కలిసి బాబు రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రంలోని కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం అందించారు. తమ పార్టీ ముద్రించిన మైనింగ్ మాఫియా, రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాలను...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విస్మరించాలని, వాటిని రాబోయో ఎన్నికల్లో ఓట్లు ద్వారా బుద్ధి చెప్పాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రజలకు పిలుపు నిచ్చారు. మండలంలోని శనివారం టిడిపి ఆధ్వర్యంలో మహేశ్వరరపురం, గురివిందగుంట గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు ఒక కొత్త పథకం పేరుతో ప్రచారం ఆర్భాటమే తప్ప ఆచరణలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు రాకూడదనే తాము రాజీనామాలు చేశామని సబితా ఇంద్రా రెడ్డి సోమవారం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసిన అనంతరం ధర్మాన ప్రసాద రావుతో కలిసి ఆమెవిలేకరులతో మాట్లాడారు. తాను సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడే సంపూర్ణ సహకారం అందించానని చెప్పారు. మంత్రివర్గంలో ఉండగా తమ వ్యక్తిగత లబ్ధి కోసం ఎక్కడా పని చేయలేదన్నారు.పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
న్యూఢిల్లీ: కేంద్రంలో యుపిఎకు మద్దతు ఇచ్చే విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి తోసిపుచ్చలేదు. ఏడాది తర్వాత ఎదురయ్యే పరిస్థితి, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో యూపిఎకు మద్దతు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారని ఆమె అన్నారు.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందువల్లే జగన్‌ను జైలు పాలు చేశారని ఆమె ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఆరోపణలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి స్పందించారు. తనను ఓడించడానికి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు తనకు రూ.50 లక్షలు ఇచ్చారని కెటిఆర్ తనతో చెప్పారని రఘునందన్ చేసిన ప్రకటనను కెకె ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే తనకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారన్నారు.తనకు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్‌తో పాటు పది కోట్లు ఇస్తానని కెసిఆర్ చెప్పారని, సిరిసిల్లను ఆయన...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అంతర్గత విభేదాలు, జంప్‌ల సమస్యలను ఎదుర్కొంటుంది. అధికార కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు ఇటీవల కొత్త సమస్యలు వస్తున్నాయి. ఈ పార్టీలోను అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెసును కళంకిత మంత్రుల అంశం, తెరాసను రఘునందన రావు అంశం గత మూడు నాలుగు...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఇప్పుడున్న మంత్రులంతా 2014 వరకు కొనసాగుతారని పిసిసి అధ్యక్షులు బొత్స సత్య నారాయణ తెలిపారు. రెండురోజుల ఢిల్లీ పర్యటన అనంతరం శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కళంకిత మంత్రుల తొలగింపుపై ప్రశ్నించగా ఆ మంత్రులు రాష్ట్రంలోని పరిస్థితుల రీత్యా మంత్రివర్గంలో కొనసాగుతారని అభిప్రాయపడ్డారు. మంత్రులంతా 2014 ఎన్నికల వరకు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి మోపిదేవికి ఒక న్యాయం, ధర్మాన...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆక్రమణలకు స్థానిక పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇందుకోసం వారు శనివారం చర్యలు చేపట్టారు. ప్లొక్లెయినర్‌ సహాయంతో ఖాళీ స్థలాన్ని చదునుచేసి ఆక్రమణకు జరగకుండా నిరోధించే ఏర్పాట్లు తీసుకున్నారు. ఇక్కడ సెంటు స్థలం లక్షల్లో ఉండడంతో దీనిపై స్థానిక నేతల కళ్లు పడ్డాయి. స్థానికులు కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు సమాయత్తమయ్యారు. స్థానిక జయంతి కాలనీకి చెందిన కొంతమంది స్టేషన్‌ ఆవరణలో డొంకల, తుప్పలను...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
విజయనగరం జిల్లా శృంగవరపుకోట(ఎస్‌.కోట)లో పాగా వేసేందుకు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సదరు నియోజకవర్గంపై అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఎస్‌.కోటవైపు మనసు పెట్టారని ఆసక్తికరమైన చర్చసాగుతోంది. అందుకే బొత్స పనిగట్టుకొని మరీ కాంగ్రెస్‌లోని ప్రథమ, ద్వితీయశ్రేణి నాయకులకు(అనుయాయులకు) కావాల్సిన పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని అందులో...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
 
 
 
 
 
 
 
గత కథనాలు
జూన్ 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708