| సెటిల్మెంట్ల ద్వారా వసూలు చేసిన డబ్బులోంచి కోటి రూపాయలను పరిటాల రవి హంతకుడు మొద్దుశీనుకు ఇచ్చానని సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ మరో సంచలన వ్యాఖ్య చేశాడు. రోజుకో కొత్త విషయాన్ని భాను బయట పెడుతున్నాడు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, కరీంనగర్, తిరుపతి, విజయ వాడ, విశాఖపట్నంలలో భూ సెటిల్మెంట్లు మొదలు కొని భూ కబ్జాలు, సినీ నిర్మాతలు శింగనమల రమేశ్, సి.కళ్యాణ్లతో కలిసి తెలుగు, తమిళ,... |