Recent news from 24dunia
   

తాను ప్రజలకు చేసిందేమిటో, చేయబోయేదేమిటో చెప్పే పరిస్థితిలో లేదని మంత్రి శైలజానాథ్ ఆదివారం అన్నారు. ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకట రమణ రెడ్డితో కలిసి శైలజానాథ్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాక్సైట్ కోసం కొండలను తవ్వడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించనని శైలజానాథ్ చెప్పారు.బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని వినియోగంలోకి రాని సెజ్ భూములను వెనక్కి...
Source : Oneindia | 354 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత, చేవెళ్ళ సుజలస్రవంతి పథకానికి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవడం పట్ల రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం సిఎల్పీ కార్యాలయంలో మంత్రులు గీతారెడ్డి, సారయ్య, ప్రసాదకుమార్‌, ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన కృషికి అభినందనలు తెలిపారు....
Source : Prajasakti | 355 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రతి చోట కోవర్టులు ఉంటారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రిఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్సతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖలో ఉప ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు.త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో పద్దెనిమిది స్థానాలలో గెలుపు కోసం కార్యకర్తలు, నేతలు...
Source : Oneindia | 354 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రెచ్చిపోయారు. నందలూరు మండలం లేబాక గ్రామ సేవకుడు పోలి యానాదయ్య, అతని భార్యపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జెండాలను తొలగించడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ గ్రామంలో మే మూడున జగన్ పర్యటన నిమిత్తం వారు వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.శనివారం ఉదయం వరకూ అవి అలాగే ఉండడంతో ఎన్నికల నిబంధనల...
Source : Oneindia | 355 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
తీన్‌మార్ సినిమా నిర్మాత బండ్ల గణేష్‌పై సినీ పంపిణీదారుడు సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఆ సినిమా విషయంలో నిర్మాత బండ్ల గణేష్ తనను మోసం చేశాడని, న్యాయం చేయాలని అడిగితే రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేరు చెప్పి బెదిరించారని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తీన్‌మార్ చిత్రం విదేశీ హక్కుల కోసం రూ. 2.25 కోట్లు డబ్బు తీసుకుని కూడా గణేష్ సకాలంలో ప్రింట్ అందించలేదని ఆయన ...
Source : Oneindia | 355 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తాను భాను కిరణ్‌ను సంప్రదించినట్లు వచ్చిన వార్తలను సినీ దర్శకుడు తేజ ఖండించారు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తేజ తనను సంప్రదించినట్లు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ తన నేరాంగీకార పత్రంలో తెలిపాడు. అయితే, తాను ప్రత్యక్షంగా పాలు పంచుకోలేదని, తన అనుచరుడు ఈడిగ శ్రీకాంత్ గౌడ్ ఆ వివాదాన్ని చూస్తానని చెప్పాడని భాను కిరణ్ చెప్పాడు.భాను...
Source : Oneindia | 355 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
చిత్తశుద్ధి, నిజాయితీ, అంకితభావంలో తనకు ఎవరూ సాటి లేరని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం అన్నారు. ఆయన శనివారం తన క్యాంపు కార్యాలయంలో తిరుపతి కాంగ్రెసు నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తిరుపతి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు పొందాలన్నా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ముఖ్యమని సూచించారు.తిరుపతి అభివృద్ధికి రూపొందించిన రూ.405 కోట్ల...
Source : Oneindia | 355 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
ఓబుళాపురం మైనింగ్ కేసులో హడావుడిగా ఒకే రోజు జివోలు జారీ చేయడంలో తాను చేసింది తప్పయితే అదే రోజు సంతకం చేసిన అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిదీ తప్పేనని శ్రీలక్ష్మీ అన్నారు. సిబిఐ దృష్టిలో మంత్రి చేస్తే తప్పు కదాని, తాను చేస్తేనే తప్పువుతుందంటున్నారని తెలిపింది. సంతకం చేసే ముందు మంత్రికి ఏవైనా అనుమానాలుంటే వివరణ ఇవ్వడానికి సిబ్బంది ఉన్నారని, అయితే ఆమె అలాంటిదేమీ చేయలేదని చెప్పారు. కేబినెట్...
Source : Oneindia | 355 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
సెటిల్మెంట్ల ద్వారా వసూలు చేసిన డబ్బులోంచి కోటి రూపాయలను పరిటాల రవి హంతకుడు మొద్దుశీనుకు ఇచ్చానని సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ మరో సంచలన వ్యాఖ్య చేశాడు. రోజుకో కొత్త విషయాన్ని భాను బయట పెడుతున్నాడు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, తిరుపతి, విజయ వాడ, విశాఖపట్నంలలో భూ సెటిల్మెంట్లు మొదలు కొని భూ కబ్జాలు, సినీ నిర్మాతలు శింగనమల రమేశ్‌, సి.కళ్యాణ్‌లతో కలిసి తెలుగు, తమిళ,...
Source : Prajasakti | 355 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
లండన్‌ ఒలింపిక్స్‌ లక్ష్యంగా సైబర్‌ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని కేబినెట్‌ ఆఫీసు మంత్రి ఫ్రాన్సిస్‌ మాడీ హెచ్చరించారు. ఈ విషయంలో అంతా అప్రమత్తం గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌ సైబర్‌ భద్రత వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తుంటారు. ఇటీవల ఎస్టానికాను సందర్శించిన సందర్భంగా మాడీ ఈ హెచ్చరిక జారీ చేశారు. ఆటలకు అవరోధాలు కలిగించేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నిస్తారని సమాచారం అందిందని ఆయన తెలిపారు....
Source : Prajasakti | 355 రోజుల క్రితంCategory : ప్రధాన వార్తలు
 
 
 
 
 
 
 
గత కథనాలు
జూన్ 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708