మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివశించే సింగ్నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం సింగ్నగర్ జోన్ కార్యదర్శి డి.విష్ణువర్ధన్ విమర్శించారు. సిపిఎం సింగ్నగర్ జోన్కు నూతన కమిటీని ఎన్నుకున్న సందర్భంగా సోమవారం సింగ్నగర్ లీలా సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిది డివిజన్ల పరిధిలో విస్తరించి ఉన్న సింగ్నగర్ ప్రాంతంలో ...
|
సిపిఎం 20వ మహాసభలు ఈ నెల 3, 4, 5వ తేదీల్లో సింగ్నగర్లో నిర్వహిస్తున్నట్లు సింగ్నగర్ జోన్ కన్వీనర్ డి.విష్ణువర్ధన్ తెలిపారు. బుధవారం సింగ్నగర్ లీలా సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3వ తేదీన సింగ్నగర్ పైపుల రోడ్డులో బహిరంగ సభ, 4, 5 తేదీల్లో జ్యోతిబసు నగర్(షాదీఖానా)లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభధ్రం,...
|
|
|
అజిత్సింగ్నగర్, వాంబేకాలనీ 56వ డివిజన్లోని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి బ్లాకుల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ నిర్మించి ఎత్తు పెంచాలని, విద్యుత్ మీటర్లలో తేడా వల్ల వచ్చే అదనపు బిల్లులను అరికట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ 56వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సింగ్నగర్ విద్యుత్ సబ్స్టేషన్ ఎఇ చంద్రపాల్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సింగ్నగర్ జోన్ కార్యదర్శి పి.వ...
|
సింగ్నగర్ షాదీఖానా (కామ్రేడ్ జ్యోతిబసు నగర్)లో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో జరిగే సిపిఎం 19వ నగర మహాసభల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన జరుగుతుందని పార్టీ నగర కార్యదర్శి ఆర్.రఘు తెలిపారు. బుధవారం సింగ్నగర్లోని లీలా సుందరయ్య భవన్లో ఆయన మహాసభల వాల్ పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ మహాసభలు సింగ్నగర్ ...
|
అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని సిఐటియు సింగ్ నగర్ జోన్ కార్యదర్శి కె.దుర్గారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఎం.డేవిడ్ పేర్కొన్నారు. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 20, 21 తేదీల్లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరుతూ సిఐటియు సింగ్నగర్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో సింగ్నగర్...
|
అజిత్సింగ్నగర్ 54వ డివిజన్ వడ్డెరకాలనీలో రోడ్లు గుంతలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బదుంలకు గురవుతున్నారని, అధ్వానంగా రోడ్లను నూతనంగా నిర్మించాలని సిపిఎం సింగ్నగర్ జోన్ కన్వీనర్ డి.విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. సిపిఎం సింగ్నగర్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డాబా కొట్లు సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. జోన్ నాయకులు బి.రమణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విష్ణువర్ధన్ మాట్లాడుతూ వర్షాలకు రోడ్లు...
|
సింగ్నగర్ ప్రాంతంలో రశీదులు ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా పేదలకు ఇళ్లుఇవ్వకపోవడం దారుణమని, ఈ రచ్చబండలోనైనా సింగ్నగర్, పాయకాపురం వాసులకు ఇళ్లు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. సింగ్నగర్ 55వ డివిజన్ ప్రాంతంలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్లో పర్యటిస్తూ శివాలయం వీధి, కె.ఎల్.రావు రోడ్డు, శాంతినగర్ సెంటర్లలో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర...
|
బలయ్యాయి. చెత్తనుండి విద్యుత్ను తయారు చేయాలనేఉద్దేశంతో సింగ్నగర్ ప్రాంతంలో శ్రీరాం ఎనర్జీ ప్లాంటు నిర్మించారు. కొద్దికాలం సక్రమంగానేనిర్వహించినప్పటికీ...
|
కేంద్రంలోని భగత్సింగ్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి.రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం భగత్సింగ్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భగత్సింగ్ నగర్ కాలనీలో సమస్యలు అనేకం రాజ్యమేలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రానికి సమీపంలోనే...
|