Recent news from 24dunia
   

తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంటు సీటు పీటముడి పడుతోంది. ఇది పార్టీ అధ్యక్షుడుతలనొప్పిగా మారే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం ఇంచార్జీగా చంద్రబాబు కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నానిని నియమించారు. దీంతో విజయవాడ పార్లమెంటు సీటు తనదేనని కేశినేని భావిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు కూడా. తనకు విజయవాడ పార్లమెంటు సీటును చంద్రబాబు ఖాయం చేశారని ఆయన ఇటీవల చెప్పారు....
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌దే తప్పు అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడుఅన్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో చిక్కుకున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు అమాయకులని ఆయన అన్నారు. నిబంధనల మేరకే వారు జీవోలు జారీ చేశారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తొందరపాటు వల్ల సిబిఐ ఆ ఇద్దరు మంత్రులను నిందితులుగా చేర్చి ఉంటుందని ఆయన అన్నారు.సున్నంరాయి గనుల కేటాయింపుల...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
న్యూఢిల్లీ/ ముంబై: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్‌పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజిత్ చండిల మరిన్ని చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 17వ తేదీన హైదరాబాదులో జరిగిన మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు చండిలకు 15 లక్షల రూపాయలు అందాయని, అయితే, చండిలా అరెస్టు కావడంతో అది కుదరలేదని పోలీసులు చెప్పారు.క్రికెట్ కిట్ నుంచి 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పోలీస...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డికలిశారు. అయితే, ఈ భేటీపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో గండ్ర వెంకటరమణారెడ్డి పడ్డారు.ఇతర పార్టీల నాయకులతో సమావేశం కావాలంటే నాయకులు భయపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వలసలు ఊపందుకున్న తరుణంలో ఈ భయాలు తప్పడం లేదు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని వాతావరణం ఉంది. ఈ స్థితిలో గండ్ర వెంకటరమణా రెడ్డి చంద్రబాబును క...
Source : Oneindia | 10 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
(తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళసూత్రధారణ హిందూ సంప్రదాయం కాదని ఆయన అన్నారు. ఆ రకంగా ఆయన హిందూ వివాహసంప్రదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం ఉదయం మెదక్ జిల్లా సిద్దిపేటలో తెరాస మాజీ శానససభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు, కూతుళ్ల స్టేజ్ మ్యారేజీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పురాణల్లో ఎక్కడా మంగళసూత్రధారణ లేదని, గజినీ మహ్మద్ కాలంలో హిందూ మహి...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
మంత్రుల రాజీనామాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట మారిందా? అంటే అవుననే అంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఆ పార్టీ అధ్యక్షుడుగతేడాది మే 27న అరెస్టయ్యారు. ఆయన అరెస్టై దాదాపు ఏడాది అవుతోంది. జగన్ అరెస్టయినప్పటి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మంత్రులను లక్ష్యంగా చేసుకుంది.జగన్ తప్పు చేసింది నిజమే అయితే మంత్రులను ఎందుకు వదిలి పెట్టారని, జివోలు జారీ చేసిన వారిని వదిలేసి తమ పార్టీ అధ్యక్షుడిని మాత్రమే అరె...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
లక్నో: పోలీసులు లాఠీచార్జీ చేయడం, లాఠీలు ఝళిపించడం సర్వసాధారణం. కానీ, ఇరువురు పోలీసులు ఒకరినొకరు లాఠీలతో కొట్టుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ ఇద్దరు జవాన్లు కూడా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భద్రతా విభాగానికి సంబంధిచినవారు కావడం విశేషం.ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న పిఎసి (ప్రొవిన్షియల్ సాయుధ కానిస్టబులరీ)కి చెందిన ఇద్దరు జవాన్లు పరస్పరం లాఠీలతో కొట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఓ సభలో మాట్లాడడా...
Source : Oneindia | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
పూణేలోని యెరవాడ జైలులో ఖైదీ దుస్తులను సంజయ్ దత్ ధరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు ఖైదీ నెంబర్ కూడా కేటాయిస్తారు. దానిపై సి అనే అక్షరం ఉంటుంది. సి దోషి అనే అర్థాన్నిస్తుంది. సంజయ్ దత్‌ను ముంబై ఆర్థర్ రోడ్డు జైలు నుంచి గత రాత్రి పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన సంజయ్ దత్ వారం రోజుల క్రితం లొంగిపోయాడు.పూణేలోని యెరవాడ జైలులో సంజయ్ దత్ గతంలో రెండు సార్లు ఉన్నాడు. ...
Source : Oneindia | 12 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
స్పందించారు. తాను కార్పోరేట్ గుప్పెట్లే ఉండనని చెప్పారు. తాను అందరికీ డబ్బులు చూసి సీట్లివ్వలేదన్నారు. డబ్బులు చూసి సీట్లిచ్చారనే ఆరోపణలు అవాస్తవమన్నారు. తమ పార్టీ సీనియర్ నేత గద్దె రామ్మోహన రావుకు ఏం చూసి టిక్కెట్ ఇచ్చామని ప్రశ్నించారు. ఆయనకు జెండాలతో సహా పార్టీయే ఖర్చును భరించిందన్నారు.ఆర్థిక, రాజకీయ సంస్కరణలపై మహానాడులో చర్చిస్తామన్నారు. కార్పోరేట్ గుప్పిట్లో ఉండేందుకు తనకు రాజకీయాలు తెలియవా అన...
Source : Oneindia | 13 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా సినిమా, క్రికెట్ తర్వాత ఇప్పుడు రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రీతి ప్రకటనల మోడల్ నుండి సినిమాల్లోకి వచ్చారు. కొద్ది సంవత్సరాల క్రితం ఐపిఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని అయ్యారు.ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావాలని ఉబలాటపడుతున్నారట. తన రాజకీయ ఆరంగేట్ర కోరికను ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దేశంలో మార్పు తెచ్చేందుకు ఏద...
Source : Oneindia | 14 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
రాష్ట్రంలో చాలామంది కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారని, వారిని పట్టించుకోవాలని ఆ పార్టీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. బుధవారం కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ప్రకాశం జిల్లా నుండి వచ్చిన ఓ నేత ఘాటుగానే మాట్లాడారు. కష్టకాలంలో ఉన్నప్పుడే పార్టీ నేతలకు కార్యకర్తలు గుర్తుకు వస్తారా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం తాము జైళ్లకు వెళ్తున్నామని, నాయకులు ఏం చేస్త...
Source : Oneindia | 14 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రస్తుతం జైలులో కూర్చొని రాజకీయం చేసే పరిస్థితి వచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతిని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. యూపిఏ పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నగదు బదలీ పథకం నకిలీ బదిలీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇతర దేశాల్లోని న...
Source : Oneindia | 15 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English