Recent news from 24dunia
   

శ్వేత సౌధంలోని ఇంటర్నల్‌ రెవిన్యూ సర్వీస్‌ అధికారిని తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. ఐఆర్‌ఎస్‌ కుంభకోణం బయటపడి ఐదు రోజులు గడిచిన నేపథ్యంలో, ఐఆర్‌ఎస్‌ తాత్కాలిక కమిషనర్‌ స్టీవెన్‌ మిల్లర్‌ తన పదవికి రాజీనామా చేశారని బుధవారం ఒబామా ప్రకటించారు. సుదీర్ఘంగా సాగే విచారణా క్రమంలో మొట్టమొదటిగా వేటు పడింది మిల్లర్‌ పైనే. కోశాధికార విభాగ అధికారులతో సమావేశం అనంతరం ఈస్ట్‌ రూమ్‌ నుండి ఒబా...
Source : Prajasakti | 1 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
వెనిజులా ప్రతిపక్ష టివి చానెల్‌ గ్లోబోవిజన్‌ను విక్రయించారు. దీంతో ఇకపై ఈ టివి చానెల్‌ తన ఎడిటోరియల్‌ పంథాను మార్చుకుంటుందని ఆ టివి వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక ప్రకటన పేర్కొంది. కొత్త మేనేజర్లలో ఒకరైన లీపోల్డో కేసిలో మాట్లాడుతూ నెమ్మదిగా తన సంపాదకీయం కేంద్రానికి అనుకూలంగా వుంటూ వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు ఈ చానెల్‌ వామపక్ష ప్రభుత్వానికి గట్టి వ్యతిరేకిగా వుంటూ వచ్చింది. మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ...
Source : Prajasakti | 1 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్‌ అంటూ విద్య గొప్పతనం చెప్పాడు భర్తృహరి. అన్ని దానాల్లోకి విద్యా దానం మిన్న అన్న మాట కూడా చెప్పేశారు పెద్దలు. ఈ సామెతనే కాస్త అటూ ఇటూ మార్చి అన్ని వ్యాపారాల్లోకి విద్యా వ్యాపారం మిన్న అని చెప్పారు చదువుల బేహారులు. వెనకటికి నారాయణ, నారాయణ అంటే నారదుడు గుర్తుకు వచ్చేవాడు. చైతన్యం అంటే కమ్యూనిస్టులు, పోరాటాలు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు నారాయణ అంటే నారాయణ ...
Source : Prajasakti | 2 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తుదిఫలితాలు వెల్లడించిన తర్వాత మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పిఎంఎల్‌-ఎన్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 272 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 122 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మ్యాజిక్‌ మార్కుకు కొద్దిదూరంలో ఆగిపోయింది. పాక్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు దిగువసభలో 137మంది ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యుల మద్దతు అవసరం. నేషనల్‌ అసెం...
Source : Prajasakti | 3 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
న్యాయశాఖా మంత్రిగా కపిల్‌ సిబల్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కోల్‌ బ్లాక్‌ కేటాయింపుల కుంభకోణంపై సిబిఐ నివేదికలో జోక్యం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో అశ్వనికుమార్‌ శుక్రవారం న్యాయ శాఖా మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సమాచార, ప్రసార శాఖా మంత్రిత్వ శాఖ బాధ్యతలతోపాటు, న్యాయశాఖ అదనపు బాధ్యతలను సిబల్‌కు అప్పగించారు. మరోవైపు ఉపరితల రవాణా శాఖమంత్రిగా ఉన్న సిపి జోషి రైల్వే శాఖా మంత...
Source : Prajasakti | 4 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
ఇతర సమాజంలోనూ లేనంత తీవ్రస్థాయిలో ఐరోపా యువత కేపిటలిస్టు సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నది. 2008లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైన నాటి నుండి ఐరోపా వ్యాప్తంగా అన్ని దేశాలలోనూ నిరుద్యోగిత తారాస్థాయికి చేరింది. యువ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు కుదించుకుపోతున్నాయి. విద్యావకాశాలు కుప్పకూలిపోయాయి.కార్మిక, ఉద్యోగవర్గాలపై జరుగుతున్న దాడుల ప్రభావం కేపిటలిస్టు దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతపై తీవ్రంగ...
Source : Prajasakti | 5 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
మిగ్‌-29 కె యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌ను ఇక్కడ భారత నావికాదళంలోకి లాంఛనంగా శనివారం ప్రవేశపెట్టారు. దేశ రక్షణ సామర్థ్యాలకు ఊతమిచ్చే విధంగా రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ బ్లాక్‌ పాంథర్స్‌ స్వాడ్రన్‌ను ప్రారంభించారు. ఈ యుద్ధ విమానాలు బహుముఖ పాత్ర పోషిస్తాయి. గోవాలోని డబోలిమ్‌లో ఐఎన్‌ఎస్‌ హంస నావికా స్థావరం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే ఈ యుద్ధ విమానాలను రష్యా మనకు అప్పగించిన...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
ప్రతిష్టాత్మకమైన కాలిఫోర్నియా యూనివర్శిటీలో టాపర్‌గా 18ఏళ్ళ ఇండియన్‌ అమెరికన్‌ రితాంకర్‌ దాస్‌ రికార్డు సృష్టించాడు. గత శతాబ్ద కాలంలో ఈ ఘనత సాధించిన వ్యక్తి పిన్న వయస్కుడు అతడే. కోల్‌కతాలో జన్మించిన దాస్‌ కేవలం మూడేళ్ళలోనే బయో ఇంజనీరింగ్‌, కెమికల్‌ బయాలజీలను పూర్తి చేశాడు. పైగా గత 58ఏళ్ళ కాలంలో కాలేజీలో కెమిస్ట్రీలో అతను మొదటి విద్యార్ధి. బయో ఇంజనీరింగ్‌ నుండి ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి వ్యక్తి. ...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ బ్రెజిల్‌తో పెంపొందించిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఉద్ఘాటించారు. అధ్యక్ష పదవికి ఎన్నికైన తరువాత తొలిసారిగా బ్రెజిల్‌కు వచ్చిన మదురోకు అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ అధ్యక్ష భవనం ప్లనాల్టో ప్యాలెస్‌లో సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలో...
Source : Prajasakti | 6 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
నాగర్‌కర్నూలు ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. భూవివాదం కేసులో ఓ వ్యక్తి నుంచి 3 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్‌ హబేద్‌ అలీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు....
Source : Prajasakti | 7 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
పాకిస్తాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ కుమారుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నాడు కిడ్నాప్‌ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా గిలానీయే మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ తరపున ముల్తాన్‌ సెంట్రల్‌ స్థానం నుండి పంజాబ్‌ ప్రావిన్షియల్‌ అసెంబ్లీకి పోటీ చేస్తున్న తన కుమారుడు ఆలీ హైదర్‌ ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు గుర్తుతెలియని సాయుధ దుండగులు ...
Source : Prajasakti | 9 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
బంగ్లాదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ (సిపిబి) ప్రధాన కార్యాలయంపై కొందరు మతోన్మాదులు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిఫాజోత్‌ ఇస్లామ్‌, జమాతే ఇస్లామ్‌కు చెందిన సాయుధ మిలిటెంట్లు ఈ నెల 5వ తేదీన సిపిబి ప్రధాన కార్యాలయంపై బాంబులతో విరుచుకు పడి బీభత్సం సృష్టించారని సిపిబి అధ్యక్షుడు ముజాహిదుల్‌ ఇస్లామ్‌ చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దుండగుల బాంబులతో దాడిచేసి కార్యాలయం ప్రధాన...
Source : Prajasakti | 9 రోజుల క్రితంCategory : అంతర్జాతీయ
Keep updated by subscribing our RSS feeds.
 
 
English