Recent news from 24dunia
Bookmark and Share
   

గుంటూరు/నిజామాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకుని పోతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటికి వెళ్తూ ఆయన నిజామాబాద్‌లో గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్‌పై సిబిఐ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలను ఆయన ఖండించారు.కోర్టు ఆదేశాల మేరకే సిబిఐ పని చేస్తోందని ఆయన అన్నారు. గతంలో తెలుగుదేశం ప...
Source : Oneindia | 3 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో కలిసి సినీ దర్శకుడు తేజ తనను బెదిరించాడని సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సిఐడి) అధికారులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సిఐడి అధికారులను కలిసి అందుకు అవసరమైన వివరాలను అందజేశారు. రౌడీలతో ఇంటి వివాదంలోమరో తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా సిఐడి దర్యాప్తు అధికారుల ముందు బుధవారం హాజరయ్యారు.నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్‌ల...
Source : Oneindia | 7 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని తిలక్‌నగర్ ఏరియాలో టైం బాంబు తయారు చేస్తూ గాయపడిన టెక్కీ మిస్టరీని ఛేదించేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని వివరాలు తెలుసుకునేందుకు ఓ పోలీసు బృందం బెంగళూర్ వెళ్లింది. సీతారామయ్య చెన్న బసవయ్య జగదీష్ అలియాస్ జగదీష్ టైం బాంబు తయారు చేస్తూ అది పేలడంతో కంటిచూపుని, రెండు చేతులను కోల్పోయిన విషయం తెలిసిందే.జగదీష్ బెంగళూర్‌లో ఓ కంప్యూటర్ సంస్థను నడుపుతున్నట...
Source : Oneindia | 8 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
కేంద్రమంత్రి పదవి ఇస్తానని కేంద్రమంత్రి వాయలార్ రవి బుధవారం ఢిల్లీలో చెప్పారు. బుధవారం సాయంత్రం హైదరాబాదుకు బయలుదేరిన సమయంలో ఢిల్లీలో ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెసు ఇది వరకు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయని చెప్పారు.వచ్చే ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవిని మంత్రివర్గంలోకి ఎప్పుడు తీ...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
మీడియా ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. జగన్ మీడియా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్ ఫ్రాలకు చెందిన ఆస్తులను ప్రభుత్వ స్వాధీనం చేసుకోనుందని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ ప్రసారం చేసింది. ఇందుకు సంబంధించిన నోట్ ఫైళ్ల పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇప్పటికే సంతకాలు చేసినట్టు తెలిసిందని త...
Source : Oneindia | 9 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
ముఖాన నవ్వు పులుముకుని.. బరువెక్కిన హృదయంతో ఎక్కే గుమ్మం దిగే గుమ్మంతో అవస్థలు పడుతున్న గురువులు వీరు..ఇళ్లిల్లూ.. వీధి వీధీ తిరిగి పిల్లల్ని స్కూల్లో చేర్చితేనే ఉద్యోగాలుంటాయంటున్న యజమాన్యాలురంగారెడ్డి జిల్లాలో ప్రయివేటు పాఠశాలల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. సాధారణ పాఠశాలలు, కార్పొరేట్‌ స్కూళ్ల ప్రచారంలో పోటీ పడుతున్నాయి. దీంతో తగిన సంఖ్యలో పిల్లలను తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ పాఠశాలల్లో ...
Source : Prajasakti | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ అలియాస్‌ మ్యాట్రిక్‌ ప్రసాద్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డిలకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 30 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. వీరిద్దర్ని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం గురువారానికి వాయిదా వేయడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం ఉదయం ...
Source : Prajasakti | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
బాసర, ఇడుపులపాయ, నూజివీడు లోని ట్రిపుల్‌ఐటీల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆప్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌(ఆర్‌జియుకెటి) బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌, బిటెక్‌ కోర్సులకు కలిపి ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌జియుకెటి వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.వి రాజ్‌కుమార్‌ తెలిపారు. బ...
Source : Prajasakti | 11 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
వాన్‌పిక్ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌కు గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సహకరించిందని సిబిఐ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. నిమ్మగడ్డ ప్రసాద్‌ను, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ బుధవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఈ నెల 30వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత వారిద్దరిని జైలుకు తరలించారు. నిమ్మగడ్డ ప్రసాద్ నిబంధ...
Source : Oneindia | 22 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
సభ్యురాలిగా బాలీవుడ్ నటి రేఖ ప్రమాణం చేసిన సమయంలో రాజ్యసభ టీవీ తనను చూపించడంపై బాలీవుడ్ నటి, ఎస్పీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ రుసరుసలాడుతున్నారు. రేఖ ప్రమాణం చేస్తున్న సమయంలో తనను చూపించడంపై ఆమె రాజ్యసభ టీవీపై చైర్మన్ హమీద్ అన్సారీకి ఫిర్యాదు చేశారు.రాజ్యసభలో తన సీటును మార్పించుకున్న జయ ఇప్పుడు ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారు. రాజ్యసభ టీవీ మీడియా కవరేజీపై ఆమె రాజ్యసభ సచివాలయానికి తన అసంతృప్తిని తె...
Source : Oneindia | 23 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతిపై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి వాంగ్మూలం రికార్డు చేయడానికి సినీ నటి రంజిత బుధవారం కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు రావడం ఓ వారంలో ఆమె ఇది మూడోసారి. కంచి శంకరాచార్యపై వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం రంజిత వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. స్వామి నిత్యానందతో తనకు సంబంధాన్ని అంటగగడుతూ జయేంద్ర సరస్వతి తన ప్రతిష్టను దెబ్బ తీస...
Source : Oneindia | 23 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
జెనీవా: చారిత్రక ప్రాధాన్యం గల హైదరాబాద్ వజ్రం జెనీవా వేలం పాటలో 9.7 మిలియన్ల అమెరికా డాలర్లు పలికింది. ఇది రూ. 50 కోట్ల విలువ ఉంటుందని అంచనా. తరం నుంచి తరానికి మారుతూ ఆ వజ్రం ఐరోపా రాజవంశానికి చేరింది. చారిత్రకమైన గోల్కొండ నగరానికి చెందిన బుయో సాన్సీ వజ్రం జెనీవా వేలం పాటలకు వచ్చింది.1610లో నాలుగో హెన్రీ 35 క్యారట్ల ఆ వజ్రాన్ని ఆయన సహవాసి మేరీ డీ మేడిసి ధరించారు. సోత్ బై వేలం పాటలో ఈ వజ్రాన్ని ఉం...
Source : Oneindia | 23 గంటల క్రితంCategory : ప్రధాన వార్తలు
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
గత కథనాలు
మే 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
30010203040506
07080910111213
14151617181920
21222324252627
28293031010203
04050607080910