| బాసర, ఇడుపులపాయ, నూజివీడు లోని ట్రిపుల్ఐటీల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆప్ నాలెడ్జి టెక్నాలజీస్(ఆర్జియుకెటి) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్, బిటెక్ కోర్సులకు కలిపి ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్జియుకెటి వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.వి రాజ్కుమార్ తెలిపారు. బ... |