Recent news from 24dunia
   

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఆయన భార్య రేణు దేశాయ్‌ విడిపోయారని ఆ మధ్య పలు టీవీ ఛానల్స్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా అవాస్తవమని ఆ తర్వత తేలింది. తన వ్యక్తిగత జీవితం పట్ల మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో సెటైర్లు సైతం వేసారు పవర్ స్టార్.కాగాతాజాగా ఫిల్మ్ నగర్లో ఈ దంపతులపై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. రేణు దేశాయ్ నిర్మాతగా మారారని, మరాఠీలో ఓ చిత్రాన్న...
Source : Oneindia | 15 గంటల క్రితంCategory : వినోదం
మణిరత్నం, అభిషేక్, ఐశ్వర్యల కాంబినేషన్లో వచ్చిన రావన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియమణి తర్వాత ఆర్‌జివి రక్త చరిత్రతో నటించినా ఆశించిన పేరు దక్కలేదు. తర్వాత బాలీవుడ్ ఆఫర్లు అంతగా రాకపోవడంతో సౌత్ కే ఫిక్స్ అయిపోయింది.చాలా కాలం తర్వాత షారుక్ హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ 'చెన్నై ఎక్స్ ప్రెస్' లో ప్రియమణికి ఐటం సాంగు చేసే అవకాశం దక్కింది. గతంలో షారుక్ చేసిన 'చయ్య చయ్య సాంగ్' మాదిరి ఈ పాట క...
Source : Oneindia | 15 గంటల క్రితంCategory : వినోదం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు' చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల టాలెంట్‌పై పూర్తిగా నమ్మకం ఉన్నప్పటికీ ‘బాద్ షా' మూవీ ఎఫెక్టుతో మహేష్ ఆలోచనలో పడ్డారు. దీంతో సినిమా ప్రారంభానికి ముందే కొన్ని షరతులు విధించాడట.గత సినిమా ‘బాద్ షా' చిత్రం హిట్ టాక్ వచ్చినప్పటికీ చివరకు నిర్మాతకు నష్టాలే మిగిలాయనే ప్రచారం జరిగింది. నిర్మాతతో అనవసర ఖర్చులు పెట్టించి మూవ...
Source : Oneindia | 16 గంటల క్రితంCategory : వినోదం
రవితేజ కథానాయకుడిగా పి.వి.పి పతాకంపై నిర్మిస్తున్న ‘బలుపు' చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని ఓవర్సీస్‌లో బ్లూ స్కై సంస్థ విడుదల చేయబోతోంది. 27న భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ట్రైలర్లకు మంచి ...
Source : Oneindia | 17 గంటల క్రితంCategory : వినోదం
ఇటీవల పలు తెలుగు హిట్ చిత్రాల రైట్స్ తీసుకుని వాటిని హిందీలో రీమేక్ చేసే ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ లాలా భన్సాలీ తెలుగు కామోడీ హారర్ మూవీ ‘కాంచన' హిందీ రీమేక్ రైట్స్ కొన్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని తెలుగులో లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటించారు. హిందీ వెర్షన్‌కు కూడా లారెన్సే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే హీరోగా ప్రముఖప్రస్తుతం లారెన్స్కాంచన...
Source : Oneindia | 17 గంటల క్రితంCategory : వినోదం
హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 21న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సినిమా ప్రమోషన్ సరికొత్తగా నిర్వహిస్తున్న నిర్మాతలుమా సినిమా చూడండి, డిస్నీలాండ్ వెళ్లే లక్కీఛాన్స్ పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ‘సినిమా చూసి...
Source : Oneindia | 18 గంటల క్రితంCategory : వినోదం
చెన్నై : ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మణివన్నన్ శనివారం చెన్నైలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక దేహానికి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. తమిళ చిత్రసీమకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైన అంతిమ వీడ్కోలు పలికారు.ప్రముఖ తమిళ నటులు సత్యరాజ్, నాజర్, సంగీత దర్శకుడు : ఇళయరాజా, హీరో విజయ్, దర్శకుడు సి. సుందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మణివన్నన్‌తో ఉన్న అనుబంధాన...
Source : Oneindia | 19 గంటల క్రితంCategory : వినోదం
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సినీ‘మా' అవార్డుల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు సెలబ్రిటీల రాకతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది. స్టార్స్ ఆటపాటలు ప్రేక్షకులను రంజింప చేసారు.ఈ కార్యక్రమానికి నాగార్జున, అల్లు అర్జున్, నాగ చైతన్య, నిత్యా మీనన్, రాజేంద్రప్రసాద్, కాజల్ అగర్వాల్, రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. గబ్బర్ సింగ్ చిత్రానికి గాను పవర్ స్టార...
Source : Oneindia | 20 గంటల క్రితంCategory : వినోదం
బాలకృష్ణకు హీరోయిన్స్ సమస్య వచ్చింది. ఆయన వయస్సుకు తగ్గ హీరోయిన్స్ దొరకటం లేదు. దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ప్రారంభం రోజు నాటికి కూడా హీరోయిన్ సెట్ కాలేదు. అయితే ఎరికా ఫెర్నాండెజ్‌ ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాసాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిజం కాదని ఆమె తేల్చి చెప్పేసింది.ఈ నేఫధ్యంలో బాలకృష్ణ సరసన ఛార్మిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోం...
Source : Oneindia | 22 గంటల క్రితంCategory : వినోదం
మిధునం చిత్రం కమర్షియల్‌గా అది విజయం సాధించదని ముందుగానే తెలుసు. అయితే ఏ చిత్ర నిర్మాణానికైనా నిర్మాత ప్రాణం. అటువంటి అభిరుచి గల ఆనందరావు నాకు నిర్మాతగా దొరకటంతో ఈ చిత్రాన్ని చేయగలిగాను. అలాగే నష్టం లేకుండా చిత్రంపై పెట్టిన డబ్బుని తెస్తే చాలనుకున్నాం. ఆ విధంగా ఆచిత్రం 50 రోజుల పాటు థియేటర్లలో ఆడి మమ్మల్ని గెలిపించింది అంటున్నారు తణికెళ్ల భరణి.మిధునం తనికెళ్ల భరణి పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా మ...
Source : Oneindia | 23 గంటల క్రితంCategory : వినోదం
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా'. హరీష్‌శంకర్ దర్శకుడు. శ్రీ వెంక క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సమంతా, శృతిహాసన్ హీరోయిన్స్ . ఇటీవలే బెంగుళూరులో షూటింగ్ పూర్తయింది. చిత్ర యూనిట్ పొల్లాచ్చి వెళుతోంది.ఇటీవల మైసూరు సమీపంలోని ఓ టెంపుల్‌లో ఎన్టీఆర్ పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ సీన్స్ షూట్ చేసారు. తాజా షెడ్యూల్ కేరళలోని పొల్లాచ్చిలో చేయబోతున్నారు. ...
Source : Oneindia | 24 గంటల క్రితంCategory : వినోదం
త్వరలో బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆది పినిశెట్టి హీరోగా ఆదర్శ చిత్రాలయ ప్రై.లి. బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నం:1 లో మిథున్ చేస్తున్నారు. ఇదో థ్రిల్లర్ తరహా చిత్రం. నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే రవిరాజా పినిశెట్టి కుమారుడు సత్య ప్రభాస్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.దర్శకుడు సత్య ప్రభాస్‌ మాట్లాడుతూ..'చిన్నతన...
Source : Oneindia | 24 గంటల క్రితంCategory : వినోదం
Keep updated by subscribing our RSS feeds.
 
 
English