Recent news from 24dunia
   
Move Left
అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ ఉత్తరాంచల్ ఒరిస్సా కర్ణాటక కేరళ గోవా గుజరాత్ ఛండీఘడ్ ఛత్తీస్‌ఘడ్ జమ్ము మరియు కాశ్మీర్ జార్ఖండ్ ఢిల్లీ తమిళనాడు నాగాలాండ్ పంజాబ్ పాండిచ్చేరి పశ్చిమ బెంగాల్ బీహార్ మేఘాలయ మిజోరామ్ మణిపూర్ మధ్య ప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ హర్యానా
Move Right

దీన్ని నా డిఫాల్ట్ నగరంగా ఉంచు

ముందు పేజీమీ నగరంశ్రీకాకుళం

చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ భారత్‌ పర్యటన సుహృద్భావ వాతావరణంలో సాగింది. కొత్తగా ఎన్నికైన చైనా ప్రధాని మొదటి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంచుకోవడం బహుశ ఇదే మొదటిసారి. చైనా ప్రధాని పర్యటన ప్రాధాన్యతను నొక్కి చెబుతూ లీ కెకియాంగ్‌ను భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభినందించడం ముదావహం. పరస్పర ప్రయోజనకరమైన, కీలకమైన అన్ని అంశాలపై ఇరువురూ కూలంకషంగా చర్చించారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలు క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నాయనీ,...
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
ఆర్థిక మాంద్యం ప్రారంభమైన ఐదేళ్ల తరువాత ఇప్పుడు అమెరికాలో స్పెక్యులేషన్‌ మోసం వంటి మాంద్య కారకాలు ఉవ్వెత్తున తెరపైకి వస్తున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఏటా దాదాపు 8,500 కోట్ల డాలర్లను ముద్రించి వాటిని బ్యాంకులకు అందిస్తుండటంతో వాల్‌స్ట్రీట్‌లో వ్యాపారం తిరిగి ఊపందుకుంటున్నది. బ్యాంకుల స్టాక్‌ విలువ పెరుగుతున్నది, అదేవిధంగా బ్యాంకుల లాభాలు కూడా పెరుగుతున్నాయి. కానీ దిగువ స్థాయి ఉద్యోగుల వేతనాలు ...
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
వెనిజులా నేత హ్యూగో ఛావెజ్‌ లేని లోటు పూడ్చలేనిదని బొలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల ఒక పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చావెజ్‌ మరణంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని, మైత్రిని మొరేల్స్‌ గుర్తుచేసుకున్నారు. తాను బొలీవియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు ఛావెజ్‌ను కలిసి తన భవిష్యత్‌ ప్రణాళికలు వివరిస్తే ఛావెజ్‌ నవ్వి అభినందించారని చెప్పారు....
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
వివాదాస్పద నితాకత్‌ లేదా ప్రకృతీకరణ చట్టాన్ని సౌదీ అరేబియా అమలు చేయనున్న దృష్ట్యా ఆ దేశంలోని 75,000 మందికి పైగా భారతీయులను రానున్న కొద్ది మాసాల్లో వెనక్కుతీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భారత ప్రభుత్వం నిమగమైంది. తమ ఉద్యోగాలను క్రమబద్థీకరించుకోవడంలో విఫలమైన భారతదేశీయులు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ సరిఫికెట్ల కోసం దరఖాస్తు చేశారు. జులై 3 లోగా ఆ దేశాన్ని వీడివచ్చే హడావిడిలో ఉన్నారు. అక్రమంగా తమ దేశంలోకి వలస వచ్చినవారు...
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లిం మైనారిటీలు ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదని ప్రభుత్వం చట్టం చేసింది. ముస్లింల జనాభా అధికంగా ఉండే రఖైన్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మైనారిటీలకు, బౌద్దులకు మధ్య జరుగుతున్న జాతుల ఘర్షన నేపథ్యంలో ఈ చట్టం చేసినట్లు అధికారులు శనివారం ప్రకటించారు. రఖైన్‌ రాష్ట్రంలోని రెండు పట్టణవాటికలు బుతిడాంగ్‌, మౌండాలో రోహింగ్యా ముస్లింలకు బహు భార్యత్వాన్ని కూడా నిషేధించారు....
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
పాకిస్తాన్‌లోని పెషావర్‌ సమీపంలో పోలీస్‌ వాహనశ్రేణిపై శుక్రవారం అర్ధరాత్రి తీవ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఏడుగురు పోలీసులు మృతిచెందారు. నలుగురు గాయపడ్డారు. భారీ సంఖ్యలో ఉన్న తీవ్రవాదులు రాకెట్లతో దాడిచేయటంతో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించారని, ఒకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడని పాక్‌ అధికారులు తెలిపారు. గాయపడ్డవారిలో కోహట్‌ జిల్లా ప్రధాన పోలీస్‌ అధికారి దిలావర్‌ బంగష్‌ కూడా ఉన్నారని...
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
బ్రిటన్‌ సేనలు అనేక మంది ఇరాకీ పౌరులపై అత్యాచారాలు చేసి వారిని చట్టవిరుద్ధంగా చంపి వేసినట్లు వచ్చిన వార్తలపై బ్రిటన్‌ సర్కారు స్పందన కంటితుడుపుచర్యలా వుందని ఇరాకీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వార్తలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితుల తరపు న్యాయవాదులు బ్రిటన్‌ సర్కారును డిమాండ్‌ చేశారు. అయితే కోర్టు న్యాయవాదుల డిమాండ్‌ను తిరస్కరించనప్పటికీ ఈ వార్తలపై మరికొంత దర్యాప్తు జరిపిస్తామని హామీ...
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
కార్మిక ప్రయోజనాల పరిరక్షణ కోసం యాజమాన్యాలతో సమిష్టి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కృషిచేయాలని కార్మిక సంఘాలకు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) పిలుపునిచ్చింది. ఈ మేరకు గ్రీస్‌లోని అనేక నగరాల్లో ఆల్‌వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌ (పిఎఎంఇ) భారీ ప్రదర్శనలు నిర్వహించింది. మెరుగైన వేతనాలు, కార్మిక హక్కుల పరిరక్షణ వంటి అంశాలతో కూడిన సమిష్టి కార్మిక ఒప్పందాలను కుదుర్చుకోవాలని కార్మికులు యాజమాన్యాలను డిమాండ్‌...
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
గ్రామస్తుల్లో మానవత్వం పరిమళించింది. పురిటినొప్పులు పడుతున్న నిరుపేదరాలిని అత్యవసర పరిస్థితుల్లో ప్రయివేటు ఆసుపత్రిలో ప్రసవం కోసం చేర్చగా ఆ పల్లె ప్రజలంతా కలిసి మానవత్వాన్ని చాటి చందాల రూపంలో డబ్బులు వసూలు చేసుకుని ఆసుపత్రి బిల్లు చెల్లించి ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ సంఘటనపై 'ప్రజాశక్తి' ప్రత్యేక కథనంమండలంలోని నగరంపల్లి గ్రామానికి చెందిన వెలగం లక్ష్మి, రాజయ్య దంపతులు...
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
జురాల, పాకాల వరద కాలువల నీటి కోసం చేపట్టిన జలసమరానికి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, రైతులు, ప్రజలు సిద్దం కావాలని టిఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి కొరారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే పాకాలలో కెసిఆర్‌ చేపట్టిన జలసమరానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జలాలను జూరాల ప్రాజెక్టు వరద కాలువల ద్వారా నీటిని పాకాలకు తరలించడానికి...
Source : Prajasakti | 735013 రోజుల క్రితంCategory : మీ నగరం | City : శ్రీకాకుళం
Keep updated by subscribing our RSS feeds.
 
 
English