Recent news from 24dunia
   
Move Left
అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ ఉత్తరాంచల్ ఒరిస్సా కర్ణాటక కేరళ గోవా గుజరాత్ ఛండీఘడ్ ఛత్తీస్‌ఘడ్ జమ్ము మరియు కాశ్మీర్ జార్ఖండ్ ఢిల్లీ తమిళనాడు నాగాలాండ్ పంజాబ్ పాండిచ్చేరి పశ్చిమ బెంగాల్ బీహార్ మేఘాలయ మిజోరామ్ మణిపూర్ మధ్య ప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ హర్యానా
Move Right

దీన్ని నా డిఫాల్ట్ నగరంగా ఉంచు

ముందు పేజీమీ నగరంకృష్ణా

కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి (పిడిఎఫ్‌) బలపరచిన అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్‌పై 11,989 ఓట్ల ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. సోమవారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుండి చివరి వరకూ బొడ్డు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు. సిపిఐ మద్దతుతో పోటీచేసిన అమ్మినేని శ్రీరామకృష్ణ,...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : కృష్ణా
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పిడిఎఫ్‌ బలపర్చిన అభ్యర్ధి బొడ్డు నాగేశ్వరరావు గెలుపు అందరి గెలుపు అని ఉపాధ్యాయ ఎంఎల్‌సి కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. ఈ విజయం ప్రజలకు దక్కుతుందని అన్నారు. నాగేశ్వరరావు గెలుపుతో శాసనమం డలిలో ప్రజా గళాన్ని మరింత వినిపించే అవకాశం ఏర్పడిందన్నారు. బొడ్డు నాగేశ్వర రావు వజయోత్సవ సభ రాఘవయ్య పార్కు సమీపంలోని యుటిఎఫ్‌ కార్యాలయం వద్ద మంగళవారం...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : కృష్ణా
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు అవసరమైన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీఓ రంజిత్‌బాషా తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన సామాగ్రిని ఆర్‌డిఓ కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆచప మాట్లాడుతూ డివిజన్‌లో 21 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టభద్రులు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. జోన్‌1లో గుడివాడ, గుడ్లవల్లేరు,...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : కృష్ణా
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ట్రేడ్‌యూనియన్‌లు, వివిధ ప్రజాసంఘాల పిలుపుమేరకు అఖిలభారత సమ్మె ఈనెల 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 19మంది అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను కలిసి ప్రథమ ప్రాధాన్యతా ఓటు తమకే వేయమని అభ్యర్థిస్తున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయాలనే అంశంపై...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : కృష్ణా
శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్‌ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ వై.శ్రీనివాసరెడ్డి కోరారు. కృష్ణా విశ్వవిద్యాలయం, జార్జికారనేషన్‌ హైస్కూల్‌, హిందూ కళాశాలలు, బాలసాయి డిగ్రీ కళాశాల, లేడియాంప్తిల్‌ జూనియర్‌ కళాశాలలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కోరారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, సిఐటియు నాయకులు ఎస్‌.ధనుంజయరావు, ఐసిఇయు డివిజన్‌...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : కృష్ణా
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజక అభ్యర్థిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్‌లు బలపర్చిన బొడ్డు నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ డైరి డెవలప్‌మెంట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి టి.రామయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల మద్దతు ఉన్న నాగేశ్వరరావు గెలుపుకు యూనియన్‌ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు,...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : కృష్ణా
గుంటూరు పట్టభద్రులు తమ ఓటు వివరాలను తెలుసుకునేందుకు 'హెల్ప్‌లైన్‌' సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో రాష్ట్ర పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు కె.సోమేశ్వరరావు హెల్ప్‌లైన్‌ను బుధవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్లు తమ ఓటుకు సంబంధించిన సీరియల్‌...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : కృష్ణా
కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి పట్ట భద్రుల నియోజక వర్గ పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న బొడ్డు నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్‌ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటాపంచల జమలయ్య కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఈనెల 20,21 తేదీల్లో జరగనున్న సమ్మె, బొడ్డు నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ సమావేశం జరిగింది. పౌర సంఘాల సమాఖ్య పట్టణ బాధ్యులు బి...
Source : Prajasakti | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : కృష్ణా
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు విజయవంతాన్ని కాంక్షిస్తూ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉధృతంగా ప్రచారం సాగింది. యుటిఎఫ్‌, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాయకులు పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. నందిగామ మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లు, అధ్యాపకులు, నిరుద్యోగులను కలిసి ఓట్లను అభ్యర్థించారు....
Source : Prajasakti | ఇటీవలి వార్తలుCategory : మీ నగరం | City : కృష్ణా
నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపును స్థానిక ఎఎల్‌ బిఇడి కళాశాలలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లుచేయాలని అధికారులను కలెక్టర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఆదేశించారు. కళాశాలను ఆయన గురువారం అధికారులతో కలసి పరిశీలించారు. కళాశాలను ఎమ్మెల్సీ ఎన్నికలకు రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రంగా ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌తోపాటు గుంటూరు అర్బన్‌ ఎస్‌పి ఆకె రవికృష్ణ కూడా కేంద్రాన్ని నిశితంగా పరిశీలించారు.ఈసందర్భంగా...
Source : Prajasakti | ఇటీవలి వార్తలుCategory : మీ నగరం | City : కృష్ణా
Keep updated by subscribing our RSS feeds.
 
 
English