జాయింట్ కలెక్టర్ నీతూ ప్రసాద్ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో జెసిగా పని చేసిన నీతూ ప్రసాద్ పదోన్నతిపై తూర్పు గోదావరీ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. బిహార్ రాష్ట్రానికి చెందిన నీతూ ప్రసాద్ 2001 ఐఎఎస్ బ్యాచ్కు చెందిన వారు. నిజామాబాద్, వరంగల్లో మున్సిపల్ కమిషనర్గా, హైదరాబాద్లో సంయుక్త కలెక్టర్గా,...