Recent news from 24dunia
   

 

ధుప్‌గురి 

కోసం శోధన ఫలితాలు ( 1-10 )
దీని ద్వారా క్రమీకరించు : సందర్భం |   తేదీ
 

సినిమా వార్తలు ఇతర విశేషాలు

కీబోర్డు ప్లేయర్‌ నుంచి సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అనూప్‌ రూబెన్స్‌ 'ప్రేమకావాలి'తో నలుగురి దృష్టి...
Source : Prajasakti |

సినిమా వార్తలు ఇతర విశేషాలు

'విజయయాత్రలో ఎక్కడికి వెళ్ళినాసంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌ గురించే ప్రస్తావిస్తున్నారు. పాటలు చాలా బాగున్నాయని...
Source : Prajasakti |

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం-2009 నిబంధనల ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్ల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఐదేళ్లలోపు బాలలకు విద్య అందిస్తే వారి ఎదుగుదలపైనా, మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతారని భావించి ఆరేళ్ల నుంచి నిర్బంధ విద్యను అందించాలని చట్టం చేసింది. ఈ చట్టంలో ఎక్కడా ప్రీ ప్రైమరీ పాఠశాలల గురించి, విధివిధానాల గురించి వివరించలేదు. కానీ ప్రైవేట్‌ రంగంలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ...
Source : Prajasakti |

మలేషియా గ్రాండ్ ప్రి విజేత తెలుగుతేజం సింధు

భారత వర్ధమాన సంచలనం, తెలుగుతేజం పివి సింధు మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఆమె సింగపూర్ షట్లర్ జువాన్‌జుపై 21 - 17, 17-21, 21-19 స్కోరుతో విజయం సాధించింది. ఈ టైటిల్‌ను సింధు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. హోరాహోరీ జరిగిన మ్యాచులో సింధు విజయం సాధించింది. ఇరువురి మధ్య పోరు గంటా 11 నిమిషాల పాటు సాగింది. సైనా నెహ్వాల్ తర్వాత సింధు బ్యాడ్మింటన్‌లో ముందుకు...
Source : Oneindia |
Category : Headlines | City : కోల్‌కతా

క్రీడలు ఇతర విశేషాలు

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ పివి సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్స్‌ ఫైనల్లో సింధు ఒలింపిక్‌ ఛాంపియన్‌ ప్రపంచ నెం.3 లి జురి (చైనా)ని ఖంగుతినిపించింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ నెం.24 సింధు 21-19, 9-21, 21-16తో రెండో సీడ్‌ లి జురిని చిత్తు చేసింది. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ మ్యాచ్‌ 45 నిమిషాల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో సింధు 26 స్మాష్‌లు సంధించింది. సింధు కెరీర్‌లో ఇదే అతి...
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) సోమవారం రెండు, మూడో అనుబంధ ఛార్జిషీట్లను దాఖలు చేసింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లలో ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్లు అంశు మాన్‌, రవిరూయా తదితరుల పేర్లు ఉన్నాయి. వీరితోపాటు ఎస్సార్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ వికాస్‌ సరాఫ్‌, లూప్‌ టెలికాం ప్రమోటర్లు కిరణ్‌ ఖైతాన్‌, ఆమె భర్త ఐపి ఖైతాన్‌ పేర్లతో పాటు లూప్‌ టెలికాం ప్రయివేట్‌...
Source : Prajasakti |

ఖమ్మం ఇతర విశేషాలు

కోర్టు బార్‌ కౌన్సిల్‌ 47వ అధ్యక్షులుగా రావూరి నర్సింహారావు, కార్యదర్శిగా గండికోట శర్మ ఎన్నికయ్యారు. మొత్తం 759 ఓట్లకు 695 ఓట్లు పోలయ్యాయి. గురువారం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ రాత్రి 8 గంటల వరకూ సాగింది. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన రావూరి నర్సింహారావు 344, ఏడు నూతల శ్రీనివాసరావుకు 216 ఓట్లు వచ్చాయి. వీరు కాక మరో ముగ్గురూ రంగంలో ఉన్నారు. కార్యదర్శిగా శర్మకు 354 ఓట్లు,...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

నల్గొండ ఇతర విశేషాలు

దొండవారిగూడెం గ్రామ సమభావన సంఘబంధంలో జరిగిన అవకతవకల గురించి తగు విధంగా విచారం జరిపించి రికవరీ చేయాలని గ్రామ సమభావన సంఘాల అభ్యులు సోమవారం డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెలుగు సి.సి.దేవిసింగ్‌, బుక్‌ కీపర్‌ గుండు భారతమ్మ, ఆశవర్కర్‌ సద్దల సుగుణ, సంఘబంధం అధ్యక్షురాలు దోరెపల్లి లక్ష్మీపై విచారణ జరిపి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు....
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

టీఎంసీ నుంచి ‘ఇటాలియన్‌ కిచెన్‌'

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: టీఎంసీ గ్రూప్‌నకు చెందిన లక్సోస్పియర్‌ ఇటాలియాలో ‘ఆర్మోనీ' పేరుతో బుధవారం దేశంలోనే తొలిసారిగా ప్రపంచ స్థాయి ఇటాలియన్‌ మాడ్యులార్‌ కిచెన్‌ను సినీనటి ఛార్మి ప్రారంభించారు. అమర్‌నాథ్ నంగునూరి, ఆర్మోనీ ఎగుమతుల మేనేజర్‌ ఫ్యూరాషియో పూజట్టి, లక్సోస్పియర్‌ ఇటాలియా డైరెక్టర్‌ మురళీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఎంసీ అధినేత అమర్‌నాథ్ నంగునూరి మాట్లాడుతూ నగర గృహిణుల కోసం ప్రత్యేకంగా...
Source : Eenadu |
Category : Business

సూరి హత్యతో సంబంధం లేదు: మన్మోహన్ ‌సింగ్

మద్దెలచెర్వు సూరి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ గన్ మెన్ మన్మోహన్ సింగ్ శుక్రవారం అన్నారు. శుక్రవారం పోలీసులు విచారణ నిమిత్తం మన్మోహన్‌ను కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా మన్మోహన్ తనకు హత్యతో సంబంధం లేదన్నారు. హత్యతో తన అల్లుడిని అనవసరంగా అరెస్టు చేశారని మన్మోహన్ మామ మహావీర్ సింగ్ అన్నారు. మన్మోహన్‌ను ఉజ్జయినీలో అరెస్టు చేసిన పోలీసులు శేరిలింగంపల్లిలో...
Source : Oneindia |
Category : Headlines | City : హైదరాబాద్
 
 
 
 
 
 
 
 
ధుప్‌గురి | ధుప్‌గురి
Recent news from 24dunia
   
Move Left
అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ ఉత్తరాంచల్ ఒరిస్సా కర్ణాటక కేరళ గోవా గుజరాత్ ఛండీఘడ్ ఛత్తీస్‌ఘడ్ జమ్ము మరియు కాశ్మీర్ జార్ఖండ్ ఢిల్లీ తమిళనాడు నాగాలాండ్ పంజాబ్ పాండిచ్చేరి పశ్చిమ బెంగాల్ బీహార్ మేఘాలయ మిజోరామ్ మణిపూర్ మధ్య ప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ హర్యానా
Move Right

Keep updated by subscribing our RSS feeds.
 
 
English