కీబోర్డు ప్లేయర్ నుంచి సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అనూప్ రూబెన్స్ 'ప్రేమకావాలి'తో నలుగురి దృష్టి...
|
'విజయయాత్రలో ఎక్కడికి వెళ్ళినాసంగీత దర్శకుడు అనూప్రూబెన్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. పాటలు చాలా బాగున్నాయని...
|
ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం-2009 నిబంధనల ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్ల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఐదేళ్లలోపు బాలలకు విద్య అందిస్తే వారి ఎదుగుదలపైనా, మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతారని భావించి ఆరేళ్ల నుంచి నిర్బంధ విద్యను అందించాలని చట్టం చేసింది. ఈ చట్టంలో ఎక్కడా ప్రీ ప్రైమరీ పాఠశాలల గురించి, విధివిధానాల గురించి వివరించలేదు. కానీ ప్రైవేట్ రంగంలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ...
|
భారత వర్ధమాన సంచలనం, తెలుగుతేజం పివి సింధు మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఆమె సింగపూర్ షట్లర్ జువాన్జుపై 21 - 17, 17-21, 21-19 స్కోరుతో విజయం సాధించింది. ఈ టైటిల్ను సింధు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. హోరాహోరీ జరిగిన మ్యాచులో సింధు విజయం సాధించింది. ఇరువురి మధ్య పోరు గంటా 11 నిమిషాల పాటు సాగింది. సైనా నెహ్వాల్ తర్వాత సింధు బ్యాడ్మింటన్లో ముందుకు...
|
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ పివి సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్స్ ఫైనల్లో సింధు ఒలింపిక్ ఛాంపియన్ ప్రపంచ నెం.3 లి జురి (చైనా)ని ఖంగుతినిపించింది. ఈ మ్యాచ్లో ప్రపంచ నెం.24 సింధు 21-19, 9-21, 21-16తో రెండో సీడ్ లి జురిని చిత్తు చేసింది. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ మ్యాచ్ 45 నిమిషాల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో సింధు 26 స్మాష్లు సంధించింది. సింధు కెరీర్లో ఇదే అతి...
|
స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) సోమవారం రెండు, మూడో అనుబంధ ఛార్జిషీట్లను దాఖలు చేసింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లలో ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు అంశు మాన్, రవిరూయా తదితరుల పేర్లు ఉన్నాయి. వీరితోపాటు ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ సరాఫ్, లూప్ టెలికాం ప్రమోటర్లు కిరణ్ ఖైతాన్, ఆమె భర్త ఐపి ఖైతాన్ పేర్లతో పాటు లూప్ టెలికాం ప్రయివేట్...
|
కోర్టు బార్ కౌన్సిల్ 47వ అధ్యక్షులుగా రావూరి నర్సింహారావు, కార్యదర్శిగా గండికోట శర్మ ఎన్నికయ్యారు. మొత్తం 759 ఓట్లకు 695 ఓట్లు పోలయ్యాయి. గురువారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 8 గంటల వరకూ సాగింది. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన రావూరి నర్సింహారావు 344, ఏడు నూతల శ్రీనివాసరావుకు 216 ఓట్లు వచ్చాయి. వీరు కాక మరో ముగ్గురూ రంగంలో ఉన్నారు. కార్యదర్శిగా శర్మకు 354 ఓట్లు,...
|
దొండవారిగూడెం గ్రామ సమభావన సంఘబంధంలో జరిగిన అవకతవకల గురించి తగు విధంగా విచారం జరిపించి రికవరీ చేయాలని గ్రామ సమభావన సంఘాల అభ్యులు సోమవారం డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెలుగు సి.సి.దేవిసింగ్, బుక్ కీపర్ గుండు భారతమ్మ, ఆశవర్కర్ సద్దల సుగుణ, సంఘబంధం అధ్యక్షురాలు దోరెపల్లి లక్ష్మీపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు....
|
హైదరాబాద్, న్యూస్టుడే: టీఎంసీ గ్రూప్నకు చెందిన లక్సోస్పియర్ ఇటాలియాలో ‘ఆర్మోనీ' పేరుతో బుధవారం దేశంలోనే తొలిసారిగా ప్రపంచ స్థాయి ఇటాలియన్ మాడ్యులార్ కిచెన్ను సినీనటి ఛార్మి ప్రారంభించారు. అమర్నాథ్ నంగునూరి, ఆర్మోనీ ఎగుమతుల మేనేజర్ ఫ్యూరాషియో పూజట్టి, లక్సోస్పియర్ ఇటాలియా డైరెక్టర్ మురళీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఎంసీ అధినేత అమర్నాథ్ నంగునూరి మాట్లాడుతూ నగర గృహిణుల కోసం ప్రత్యేకంగా...
|
మద్దెలచెర్వు సూరి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ గన్ మెన్ మన్మోహన్ సింగ్ శుక్రవారం అన్నారు. శుక్రవారం పోలీసులు విచారణ నిమిత్తం మన్మోహన్ను కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా మన్మోహన్ తనకు హత్యతో సంబంధం లేదన్నారు. హత్యతో తన అల్లుడిని అనవసరంగా అరెస్టు చేశారని మన్మోహన్ మామ మహావీర్ సింగ్ అన్నారు. మన్మోహన్ను ఉజ్జయినీలో అరెస్టు చేసిన పోలీసులు శేరిలింగంపల్లిలో...
|