Recent news from 24dunia
   
Move Left
అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ ఉత్తరాంచల్ ఒరిస్సా కర్ణాటక కేరళ గోవా గుజరాత్ ఛండీఘడ్ ఛత్తీస్‌ఘడ్ జమ్ము మరియు కాశ్మీర్ జార్ఖండ్ ఢిల్లీ తమిళనాడు నాగాలాండ్ పంజాబ్ పాండిచ్చేరి పశ్చిమ బెంగాల్ బీహార్ మేఘాలయ మిజోరామ్ మణిపూర్ మధ్య ప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ హర్యానా
Move Right

దీన్ని నా డిఫాల్ట్ నగరంగా ఉంచు

ముందు పేజీమీ నగరంభువనేశ్వర్

భువనేశ్వర్: జర్మన్ యువతిపై అత్యాచారం కేసులో దోషి బిట్టి మొహంతి అలియాస్ రాఘవ రాజన్ అకడమిక్ పత్రాలన్నీ నకిలీవేనని కేరళ పోలీసులు నిర్ధారించుకున్నట్లు వార్తలు వచ్చాయి. రాఘవ రాజన్ పేరు మీద ఉన్న అకడమిక్ రికార్డులన్నీ ఫోర్జరీ చేసినవేనని కేరళ పోలీసులు ధ్రువీకరించుకున్నట్లు సమాచారం. బిట్టి మొహంతి 2004లో బిటెక్ చేసిన భువనేశ్వర్‌లోని కళింగ పారిశ్రామిక సాంకేతిక సంస్థను కేరళ పోలీసులు సందర్శించారు. వైస్ చాన్సలర్‌ను...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
భువనేశ్వర్: కేసును సంచలనాత్మకంగా మారుస్తున్నారంటూ అత్యాచారం కేసు నిందితుడు బిట్టి మొహంతి తండ్రి బిబి మొహంతి ఆడిపోసుకుంటున్నారు. ఒడిషా మాజీ డిజిపి అయిన అతగాడు తాను కేరళ పోలీసులకు సహకరిస్తానని అన్నాడు. కేరళ పోలీసులు శుక్రవారం ఒడిషాకు చేరుకుని బిబి మొహంతిని ప్రశ్నించే అవకాశం ఉంది.కేరళలోని కన్నూరు పోలీసులు బిట్టి మొహంతి చదివిన పాఠశాలను, కళాశాలను కూడా సందర్శించనుంది. తాను కేరళ పోలీసులకు సహకరిస్తానని, విషయం...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
భువనేశ్వర్: ఒడిషాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. మంగళవారం ఓ ఏఎస్ఐని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఒడిషా రాష్ట్రంలోని నౌపాడ జిల్లాలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఏఎస్ఐ కృపారాం మాఝీ జవాన్ల కోసం గౌదా గ్రామంలో తాగునీరు తీసుకు వెళుతున్న సమయంలో మావోయిస్టులు అతనిని మంగళవారం కిడ్నాప్ చేశారు.అనంతరం అతనిని దారుణంగా కాల్చి చంపారు. ఇతను దరంభాద్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ విషయంపై అంతకుముందు డైరెక్టర్...
Source : Oneindia | 290 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
భువనేశ్వర్: మావోయిస్టుల చెర నుండి ఒడిషా రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ బిజెడి శాసనసభ్యుడు జిన్నా హికాకా గురువారం విడుదలయ్యారు. ఈయన లక్ష్మీపురం స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నెల రోజులకు పైగా మావోయిస్టుల చెరలో ఉన్న హికాకాను మావోయిస్టులు ఉదయం విడుదల చేశారు.ఆయన ఉదయం పదిగంటల ప్రాంతంలో బలిపేటకు చేరుకున్నారు. ఆయన కోసం కుటుంబ సభ్యులు, నియోజకవర్గం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. జర్నలిస్టులు తరలి...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
భువనేశ్వర్: తమ చెరలో ఉన్న ఇటాలియన్‌ బొనుస్కో పౌలోను మావోయిస్టులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. ఆయను మావోయిస్టులు మోహోనా గ్రామంలో విడిచిపెట్టినట్లు వార్తలు వచ్చాయి. మార్చి 14వ తేదీ నుంచి ఆయన మావోయిస్టుల చెరలో ఉన్నాడు. అంతుకు అంతకు ముందు - మావోయిస్టుల చెరలో ఉన్న ఇటాలియన్ బొసుస్కో పౌలో విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనను మావోయిస్టులు విడుదల చేసినట్లు కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు...
Source : Oneindia | 169 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
భువనేశ్వర్: అధికార బిజూ జనతా దళ్ శాసనసభ్యుడు జినా హికాకాను, ఇటాలియన్ బొస్కుస్కో పావోలా విడుదలకు మావోయిస్టులు పెట్టిన షరతులకు ఒడిషాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అంగీకరించింది. ఒడిషాలోని వివిధ జైళ్లలో ఉన్న 27 మంది మావోయిస్టుల విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై మావోయిస్టులు ఇంకా స్పందించాల్సి ఉంది. తమ షరతుల అంగీకారానికి మావోయిస్టులు పెట్టిన గడువు గురువారం ముగుస్తుంది.లక్ష్మిపూర్ యువ శాసనసభ్యుడు...
Source : Oneindia | 383 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
భువనేశ్వర్: ఆంధ్ర ప్రదేశ్ - ఒడిషా బార్డర్(ఏవోబి) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి దయా ఒడిషా ప్రభుత్వానికి మంగళవారం మరో లేఖ రాశారు. మావోయిస్టులు ఎమ్మెల్యే హికాకా రాసినట్టుగా అది ఉంది. అందులో ఎమ్మెల్యే హికాకా.. తాను బాగానే ఉన్నానని, ప్రభుత్వం మావోయిస్టుల డిమాండ్లు తప్పనిసరిగా తీర్చాలని అందులో పేర్కొన్నారు. మావోల డిమాండ్లు తీరిస్తేనే తాను క్షేమంగా తిరిగి వస్తానని పేర్కొన్నారు. కాగా మావోలు ప్రభుత్వం ముందు...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
నెల పద్నాలుగో తేదిన కిడ్నాప్‌కు గురైన ఇద్దరు ఇటాలియన్ పర్యాటకులలో ఒకరిని మావోయిస్టులు ఆదివారం విడుదల చేశారు. పదకొండు రోజుల నిర్బంధం అనంతరం క్లాడియో కొలాంజెలోను మావోయిస్టులు విడిచి పెట్టారు. బోసుస్కోపాయిలో అనే ఇటలీ దేశస్థుడు మాత్రం ఇంకా మావోల చెరలోనే ఉన్నారు. బోసుస్కో పంతొమ్మిది ఏళ్లుగా పూరిలో ఉంటూ ఓ టూరిజం ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని పదిరోజుల క్రితం మావోయిస్టులు అరెస్టు చేసి తమ డిమాండ్లు...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
భువనేశ్వర్: రైల్వే స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో సుమారు పది నిమిషాల పాటు రైల్వే ప్లాట్ ఫాంల్లోని అన్ని టీవీల్లో నీలి చిత్రాలు ప్రసారమయ్యాయి. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. మిట్ట మధ్యాహ్నం పూట ఆదీ పబ్లిక్ ప్రాంతంలో నీలి చిత్రాలు ప్రసారం కావడంతో ప్రయాణీకులు షాక్‌కు గురయ్యారు. ప్లాట్ ఫాం, రిజర్వేషన్ కౌంటర్లు, వెయిటింగ్ గదులలో అన్నింటిలోని టివిలలో శృంగార...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
భువనేశ్వర్: పట్టపగలు ఒరిస్సా శాసనసభ్యుడు శనివారం హత్యకు గురయ్యారు. పాలక బిజెడికి చెందిన శాసనసభ్యుడు జగబంధును ఓ బహిరంగ సభలో దుండగులు కాల్చి చంపారు. మావోయిస్టులు శాసనసభ్యుడిని హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. శాసనసభ్యుడి వ్యక్తిగత భద్రతాధికారి కూడా కాల్పుల్లో మరణించాడు. ఒరిస్సాలోని నవరంగ్‌పేట జిల్లా ఉమర్‌కోట నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది.39 ఏళ్ల జగబంధు ప్రముఖ గిరిజన నాయకుడు. ఉమర్‌కోట నియోజకవర్గం...
Source : Oneindia | 735009 రోజుల క్రితంCategory : మీ నగరం | City : భువనేశ్వర్
Keep updated by subscribing our RSS feeds.
 
 
English